మండలంలోని కంబాపూర్, మార్దండ గ్రామాలను ఏడీఏ నూతన్కుమార్ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో రైతులు సాగుచేస్తున్న ఆరుతడి పంటలను పరిశీలించారు.
సిర్గాపూర్/ కల్హేర్ జూలై 29 : రైతులు దళారుల చేతుల్లో మోస పోవద్దనే సీఎం కేసీఆర్ రైతులకు అందుబాటులో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారని ఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అన్నారు. బుధవారం సంగారెడ్డి జ�
పంట మార్పిడితోనే సాధ్యమైందంటున్న అధికారులు ఫలించిన అవగాహన కార్యక్రమాల ఇతర పంటలవైపే రైతాంగం దృష్ట మార్కెట్లో డిమాండ్ ఉన్నవాటికే మొగ్గు రాష్ట్రంలోనే నిర్మల్ జిల్లాకు మొదటి స్థానం వైవిధ్య పంటల సాగులో