ఇన్స్టాగ్రాం వీడియో కోసం గాఢనిద్రలో ఉన్న బాబును నిద్రలేపిన పేరెంట్స్పై నెటిజన్లు ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. పేరెంట్స్ ఇలా తయారైతే పిల్లలు మారిపోయారని వాపోడంలో అర్ధం లేదని మండిపడుతున్నారు.
క్రిస్మస్ రోజున రాత్రి వేళ డబ్బుల విషయంపై భార్యాభర్తల మధ్య ఫోన్లో గొడవ జరిగింది. దీంతో తన పిల్లల్ని నదిలో పడేస్తానని భార్య రీనా బెదిరించింది. మరునాడు కొడుకు అభిని తన వెంట తీసుకొని వెళ్లింది.
మండలంలోని మత్కేపల్లి నామవరం అడ్డరోడ్డు వద్ద గల వంతెన సమీపంలో మంగళవారం ఎదురెదురుగా ద్విచక్ర వాహనం, లారీ ఢీకొన్న ప్రమాదంలో తండ్రీకొడుకులు దుర్మరణం చెందారు.
తనయుడితో ఆడుకుంటానని బయటకు తీసుకెళ్లిన కసాయి తండ్రి మారుతల్లితో కలిసి విషమిచ్చి హతమార్చిన ఘటన మానుకోట పట్టణంలో ఆది వారం జరిగింది. టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్ర కారం.. మానుకోటలోని బీసీ కాలనీకి చెందిన
థిన్నర్ డబ్బా పేలిన ఘటనలో తండ్రి, కొడుకు గాయపడ్డారు. వీరిద్దరిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ పేలుడు లోయల్ ట్యాంక్బండ్ సమీపంలోని చెత్త డంపింగ్ యార్డ్లో సంభవించింది
తనకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)నుంచి నోటీసులు వచ్చినట్టు జరుగుతున్న ప్రచారాన్ని తలసాని సాయి కిరణ్ ఖండించారు. తనకెలాంటి నోటీసులు అందలేదని స్పష్టం చేశారు
Gujarat | నడిరోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న తల్లీకుమారుడిపై ఓ ఆవు దాడి చేసింది. ఆ ఆవు దాడి నుంచి తల్లీ తన బిడ్డ ప్రాణాలను కాపాడుకుంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
సింగరేణి కార్మిక కుటుంబాల్లో ‘కారుణ్య కాంతులు’ నిండుతున్నాయి. సమైక్య రాష్ట్రంలో పోయాయనుకున్న తండ్రీ కొడుకుల ఉద్యోగాలు స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్, టీబీజీకేఎస్ కృషితో వస్తున్నాయి. దీంతో కార్మిక కుటు�
అధికారం తమ చేతుల్లో ఉన్నదని వేధించటం, చెప్పింది చేయకపోతే చంపటం, ప్రజల నుంచి వ్యతిరేకత వస్తే వెంటనే దర్యాప్తునకు ఆదేశించటం.. బీజేపీకి ఇది పరిపాటిగా మారిపోయింది. అందుకు తాజాగా ఉత్తరాఖండ్లో చోటుచేసుకొన్న
తిరువనంతపురం: తల్లీ, కుమారుడు స్ఫూర్తిగా నిలిచారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో ఇద్దరూ ఉత్తీర్ణులయ్యారు. దీంతో ప్రభుత్వ కొలువులు చేపట్టనున్నారు. కేరళలోని మలప్పురంలో ఈ అరుదైన సంఘటన జరిగింది. 42 ఏళ్ల