ఏఐ (AI ), మెషీన్ లెర్నింగ్, డేటా అనలిటిక్స్, రోబోటిక్స్ వంటి నూతన టెక్నాలజీల రాకతో ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యే వారికి కొలువుల మార్కెట్ రెడ్ కార్పెట్ పరుస్తుంది.
జీవితంలో తొలిసారి విమానంలో అడుగుపెట్టిన తండ్రి రియాక్షన్ను కొడుకు రికార్డు చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో (viral video) ప్రస్తుతం నెట్టింట తెగ వైరలవుతోంది.
పెంపుడు కొడుకు చేసిన తప్పిదానికి ఓ తండ్రి బలయ్యాడు. జిల్లాలోని కొత్తగూడెం పట్టణంలో ఆదివారం ఈ ఘటన సంచలనం సృష్టించింది.. త్రీ టౌన్ పోలీసుల కథనం ప్రకారం.. కొత్తగూడెం పట్టణంలోని కూలీలైన్ ఏరియాకు చెందిన దొడ�
Akhilesh Yadav | బీజేపీ ప్రభుత్వానికి న్యాయవ్యవస్థపై నమ్మకం లేదని అందుకే బూటకపు ఎన్కౌంటర్లు చేస్తున్నదని అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. వాస్తవ సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభ�
AK Antony | మతపరమైన, విభజన ఎజెండా కలిగిన బీజేపీ, ఆర్ఎస్ఎస్ను తుది శ్వాస విడిచే వరకు వ్యతిరేకిస్తానని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి, నెహ్రూ-గాంధీ కుటుంబాని�
Kerala shocker | మద్యం, డ్రగ్స్కు బానిస అయిన మిథున్ మోహన్ డబ్బుల కోసం పలుమార్లు తన తల్లిని కొట్టినట్లు పోలీసులకు స్థానికులు తెలిపారు. దీంతో అతడి కోసం వెతికిన పోలీసులు చివరకు అరెస్ట్ చేశారు. తల్లి హత్యలో తండ్రి
ఇన్స్టాగ్రాం వీడియో కోసం గాఢనిద్రలో ఉన్న బాబును నిద్రలేపిన పేరెంట్స్పై నెటిజన్లు ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. పేరెంట్స్ ఇలా తయారైతే పిల్లలు మారిపోయారని వాపోడంలో అర్ధం లేదని మండిపడుతున్నారు.
క్రిస్మస్ రోజున రాత్రి వేళ డబ్బుల విషయంపై భార్యాభర్తల మధ్య ఫోన్లో గొడవ జరిగింది. దీంతో తన పిల్లల్ని నదిలో పడేస్తానని భార్య రీనా బెదిరించింది. మరునాడు కొడుకు అభిని తన వెంట తీసుకొని వెళ్లింది.
మండలంలోని మత్కేపల్లి నామవరం అడ్డరోడ్డు వద్ద గల వంతెన సమీపంలో మంగళవారం ఎదురెదురుగా ద్విచక్ర వాహనం, లారీ ఢీకొన్న ప్రమాదంలో తండ్రీకొడుకులు దుర్మరణం చెందారు.
తనయుడితో ఆడుకుంటానని బయటకు తీసుకెళ్లిన కసాయి తండ్రి మారుతల్లితో కలిసి విషమిచ్చి హతమార్చిన ఘటన మానుకోట పట్టణంలో ఆది వారం జరిగింది. టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్ర కారం.. మానుకోటలోని బీసీ కాలనీకి చెందిన
థిన్నర్ డబ్బా పేలిన ఘటనలో తండ్రి, కొడుకు గాయపడ్డారు. వీరిద్దరిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ పేలుడు లోయల్ ట్యాంక్బండ్ సమీపంలోని చెత్త డంపింగ్ యార్డ్లో సంభవించింది