తనకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)నుంచి నోటీసులు వచ్చినట్టు జరుగుతున్న ప్రచారాన్ని తలసాని సాయి కిరణ్ ఖండించారు. తనకెలాంటి నోటీసులు అందలేదని స్పష్టం చేశారు
Gujarat | నడిరోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న తల్లీకుమారుడిపై ఓ ఆవు దాడి చేసింది. ఆ ఆవు దాడి నుంచి తల్లీ తన బిడ్డ ప్రాణాలను కాపాడుకుంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
సింగరేణి కార్మిక కుటుంబాల్లో ‘కారుణ్య కాంతులు’ నిండుతున్నాయి. సమైక్య రాష్ట్రంలో పోయాయనుకున్న తండ్రీ కొడుకుల ఉద్యోగాలు స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్, టీబీజీకేఎస్ కృషితో వస్తున్నాయి. దీంతో కార్మిక కుటు�
అధికారం తమ చేతుల్లో ఉన్నదని వేధించటం, చెప్పింది చేయకపోతే చంపటం, ప్రజల నుంచి వ్యతిరేకత వస్తే వెంటనే దర్యాప్తునకు ఆదేశించటం.. బీజేపీకి ఇది పరిపాటిగా మారిపోయింది. అందుకు తాజాగా ఉత్తరాఖండ్లో చోటుచేసుకొన్న
తిరువనంతపురం: తల్లీ, కుమారుడు స్ఫూర్తిగా నిలిచారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో ఇద్దరూ ఉత్తీర్ణులయ్యారు. దీంతో ప్రభుత్వ కొలువులు చేపట్టనున్నారు. కేరళలోని మలప్పురంలో ఈ అరుదైన సంఘటన జరిగింది. 42 ఏళ్ల
చిన్నారులకు మంచి పెంపకాన్ని అందిస్తే వారు ఎంతో పరిణితిని ప్రదర్శిస్తారని ఓ చిన్నారి రుజువు చేశారు. ఓ రెస్టారెంట్లో భోజనం చేసిన తర్వాత బిల్లు చెల్లించాలని తన చిన్న కొడుకుని ఓ తండ్రి కోరగా బ�
కరీంనగర్ రూరల్ మండలం మొగ్దుంపూర్ శివారులోని మైనార్టీ గు రుకుల పాఠశాలలోని కొడుకును తీసుకు వస్తున్న తండ్రి మృత్యు ఒడికి చేరాడు. గురువారం రాత్రి మొగ్దుంపూర్ శివారులో టాటా ఏస్ను బూడిద లారీ వేగంగా వచ్�
ఎంపీ నామా నాగేశ్వరావు కుమారుడు నామా పృథ్వీతేజపై అగంతకులు దాడి చేసి దారి దోపిడీకి పాల్పడ్డారు. బలవంతంగా కారులో ప్రవేశించి డబ్బులు దోచుకున్నారు. రెండురోజుల క్రితం జరిగిన ఘటనపై పంజాగుట్ట సీఐ హరిశ్చంద్రార
అనుమానాస్పద స్థితిలో ఒక వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన ప్రకారం, మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన ఎ.బాబు(40) తన కొడు
సృష్టిలో అన్నిటికన్నా స్వచ్ఛమైన ప్రేమ తల్లి ప్రేమ అంటారు. ఈ మాటను నిరూపించే ఎన్నో సంఘటనలు మన కళ్లబడుతూనే ఉంటాయి. అవి జంతువులైనా, మనుషులైనా పిల్లలపై తల్లులకు ఉండే ప్రేమను ఎవరూ అంచనా వేయలేరు. ఇప్పుడు తాజాగ�
Ramayampet | రామాయంపేటలో (Ramayampet) విషాదం చోటుచేసుకుంది. కొడుకు మృతి తట్టుకోలేక ఓ తల్లి బలవన్మరణానికి పాల్పడింది. రామాయంపేటకు చెందిన వరలక్ష్మి, శివకుమార్
అత్యాచారం, చీటింగ్ ఆరోపణలపై యూపీ మాజీ ఎమ్మెల్యే, జైలు శిక్ష అనుభవిస్తున్న విజయ్ మిశ్రా కుమారుడు విష్ణు మిశ్రాను యూపీ స్పెషల్ టాస్క్ఫోర్స్ పోలీసులు మహారాష్ట్రలోని పుణేలో అరెస్ట్ చేశారు.