చిన్నారులకు మంచి పెంపకాన్ని అందిస్తే వారు ఎంతో పరిణితిని ప్రదర్శిస్తారని ఓ చిన్నారి రుజువు చేశారు. ఓ రెస్టారెంట్లో భోజనం చేసిన తర్వాత బిల్లు చెల్లించాలని తన చిన్న కొడుకుని ఓ తండ్రి కోరగా బ�
కరీంనగర్ రూరల్ మండలం మొగ్దుంపూర్ శివారులోని మైనార్టీ గు రుకుల పాఠశాలలోని కొడుకును తీసుకు వస్తున్న తండ్రి మృత్యు ఒడికి చేరాడు. గురువారం రాత్రి మొగ్దుంపూర్ శివారులో టాటా ఏస్ను బూడిద లారీ వేగంగా వచ్�
ఎంపీ నామా నాగేశ్వరావు కుమారుడు నామా పృథ్వీతేజపై అగంతకులు దాడి చేసి దారి దోపిడీకి పాల్పడ్డారు. బలవంతంగా కారులో ప్రవేశించి డబ్బులు దోచుకున్నారు. రెండురోజుల క్రితం జరిగిన ఘటనపై పంజాగుట్ట సీఐ హరిశ్చంద్రార
అనుమానాస్పద స్థితిలో ఒక వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన ప్రకారం, మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన ఎ.బాబు(40) తన కొడు
సృష్టిలో అన్నిటికన్నా స్వచ్ఛమైన ప్రేమ తల్లి ప్రేమ అంటారు. ఈ మాటను నిరూపించే ఎన్నో సంఘటనలు మన కళ్లబడుతూనే ఉంటాయి. అవి జంతువులైనా, మనుషులైనా పిల్లలపై తల్లులకు ఉండే ప్రేమను ఎవరూ అంచనా వేయలేరు. ఇప్పుడు తాజాగ�
Ramayampet | రామాయంపేటలో (Ramayampet) విషాదం చోటుచేసుకుంది. కొడుకు మృతి తట్టుకోలేక ఓ తల్లి బలవన్మరణానికి పాల్పడింది. రామాయంపేటకు చెందిన వరలక్ష్మి, శివకుమార్
అత్యాచారం, చీటింగ్ ఆరోపణలపై యూపీ మాజీ ఎమ్మెల్యే, జైలు శిక్ష అనుభవిస్తున్న విజయ్ మిశ్రా కుమారుడు విష్ణు మిశ్రాను యూపీ స్పెషల్ టాస్క్ఫోర్స్ పోలీసులు మహారాష్ట్రలోని పుణేలో అరెస్ట్ చేశారు.
రోడ్డుప్రమాదంలో కుమారుడు దినేశ్రెడ్డిని కోల్పోయిన టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీపీ రేగట్టె మల్లికార్జున్రెడ్డిని టీఆర్ఎస్ ఉమ్మడి జిల్లా నేతలంతా పరామర్శించి ఓదార్చారు. బుధవారం నార్కట్ప�
టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, నార్కట్పల్లి మాజీ ఎంపీపీ రేగట్టె మల్లికార్జున్రెడ్డి ఏకైక కుమారుడు దినేశ్రెడ్డి మంగళవారం రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. మంగళవారం సాయంత్రం నల్లగొండకు కారులో వస్తూ తొండు
కుటుంబ కలహాలతో మనోధైర్యం కోల్పోయిన తల్లి కుమారుడితో కలిసి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలంలోని గోవర్ధనగిరిలో శుక్రవారం చోటు చేసుకున్నది. గ్రామస్తుల కథనం మేరకు.. గోవర్ధ�
తమ ఇద్దరి మొబైల్స్ను ఎవరో హ్యాక్ చేశారని, సోషల్ మీడియాలో అసభ్య వీడియోలు షేర్ చేస్తున్నారని ఒక జంట వాపోయింది. తమ మొబైల్స్ హ్యాక్ చేసిన వాళ్లను పట్టుకోవాలంటూ ఫిర్యాదు చేసింది. దాంతో రంగంలోకి దిగిన పోలీసు�
భారత్కు టీ20 ప్రపంచకప్ అందించడంలో కీలక పాత్ర పోషించిన ఆల్రౌండర్ యువరాజ్ సింగ్.. తన కుమారుడి ఫొటోలు విడుదల చేశాడు. ఫాదర్స్ డే సందర్భంగా ట్వీట్ చేసిన యువీ.. భార్య, కుమారుడితో ఉన్న ఫొటోలు షేర్ చేశాడు. వీటితోప�
తనను పెండ్లి చేసుకునేందుకు ఇష్టపడడం లేదనే కోపంతో ఆమె కొడుకును కిడ్నాప్ చేశాడో యువకుడు. జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోతీనగర్లోని బబ్బుగూడకు చెందిన యువతి (24) ఈవెంట్ మేనేజర్గా పనిచే�