రోడ్డుప్రమాదంలో కుమారుడు దినేశ్రెడ్డిని కోల్పోయిన టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీపీ రేగట్టె మల్లికార్జున్రెడ్డిని టీఆర్ఎస్ ఉమ్మడి జిల్లా నేతలంతా పరామర్శించి ఓదార్చారు. బుధవారం నార్కట్ప�
టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, నార్కట్పల్లి మాజీ ఎంపీపీ రేగట్టె మల్లికార్జున్రెడ్డి ఏకైక కుమారుడు దినేశ్రెడ్డి మంగళవారం రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. మంగళవారం సాయంత్రం నల్లగొండకు కారులో వస్తూ తొండు
కుటుంబ కలహాలతో మనోధైర్యం కోల్పోయిన తల్లి కుమారుడితో కలిసి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలంలోని గోవర్ధనగిరిలో శుక్రవారం చోటు చేసుకున్నది. గ్రామస్తుల కథనం మేరకు.. గోవర్ధ�
తమ ఇద్దరి మొబైల్స్ను ఎవరో హ్యాక్ చేశారని, సోషల్ మీడియాలో అసభ్య వీడియోలు షేర్ చేస్తున్నారని ఒక జంట వాపోయింది. తమ మొబైల్స్ హ్యాక్ చేసిన వాళ్లను పట్టుకోవాలంటూ ఫిర్యాదు చేసింది. దాంతో రంగంలోకి దిగిన పోలీసు�
భారత్కు టీ20 ప్రపంచకప్ అందించడంలో కీలక పాత్ర పోషించిన ఆల్రౌండర్ యువరాజ్ సింగ్.. తన కుమారుడి ఫొటోలు విడుదల చేశాడు. ఫాదర్స్ డే సందర్భంగా ట్వీట్ చేసిన యువీ.. భార్య, కుమారుడితో ఉన్న ఫొటోలు షేర్ చేశాడు. వీటితోప�
తనను పెండ్లి చేసుకునేందుకు ఇష్టపడడం లేదనే కోపంతో ఆమె కొడుకును కిడ్నాప్ చేశాడో యువకుడు. జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోతీనగర్లోని బబ్బుగూడకు చెందిన యువతి (24) ఈవెంట్ మేనేజర్గా పనిచే�
ఎల్లారెడ్డిపేటకు చెందిన రేసు సతీశ్ వీర్నపల్లికి చెందిన రూతను 14 ఏండ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారికి ప్రణిత్(12) ఒక్కగానొక్క కొడుకు. ఉన్నంతలో హాయిగా బతుకుతున్న తరుణంలో సతీశ్ ఈ ఏడాది మార్చ�
పేగు బంధమే పెను శాపమైంది. నా అన్నవాళ్లే నట్టేట ముంచారు. అందరూ ఉన్నా వృద్ధాప్యంలో ఏకాకిలా మారింది. రోడ్డు పక్కన ఉన్న చెట్టే ఆ తల్లికి ఆశ్రయమైంది. అవసాన దశలో ఉన్న అవ్వను కంటికిరెప్పలా
కొడుకు మృతి చెందిన వార్త విన్న తల్లి కుప్పకూలి ప్రాణాలు విడిచింది. ఈ విషాదకర ఘటన ఆదివారం నాగర్కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో చోటుచేసుకొన్నది. స్థానికుల కథనం మేరకు.. కల్వకుర్తికి చెందిన సత్యంగౌడ్ (45
అడిగిన డబ్బులు ఇవ్వనందుకు తల్లిపై కోపంతో కొడుకు రెండు సార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఎస్ఆర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల ప్రకారం..
Uttarakhand | మానవ సంబంధాలు క్రమంగా మంటగలసి పోతున్నాయి. కన్న కూతురిపై తండ్రి లైంగికదాడికి పాల్పడ్డాడనే వార్తలు తరచూ చదువుతూనే ఉన్నాం. తాజాగా తన పేగు తెంచుకు పుట్టిన కొడుకునే ఓ మహిళ పెండ్లి చేసుకున్న విచిత్రమైన �
రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకులు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడిన ఘట న సోమవారం జడ్చర్ల హౌసింగ్బోర్డు సమీపంలోని మహబూబ్నగర్ ప్రధాన రహదారిపై చోటుచేసుకున్నది. జడ్చర్ల సీఐ రమేశ్బాబు, కు టుంబసభ్య
పుత్రోత్సాహంలో ఆనందపడుతున్నది హీరోయిన్ కాజల్ అగర్వాల్. మంగళవారం ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. కొత్త ఇంటి సభ్యుడికి ఆమె కుటుంబ సభ్యులు సంతోషంగా ఆహ్వానం పలికారు. కాజల్ తైల్లెన వార్తను ఆమె సోదరి నిషా అ�