రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకులు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడిన ఘట న సోమవారం జడ్చర్ల హౌసింగ్బోర్డు సమీపంలోని మహబూబ్నగర్ ప్రధాన రహదారిపై చోటుచేసుకున్నది. జడ్చర్ల సీఐ రమేశ్బాబు, కు టుంబసభ్య
పుత్రోత్సాహంలో ఆనందపడుతున్నది హీరోయిన్ కాజల్ అగర్వాల్. మంగళవారం ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. కొత్త ఇంటి సభ్యుడికి ఆమె కుటుంబ సభ్యులు సంతోషంగా ఆహ్వానం పలికారు. కాజల్ తైల్లెన వార్తను ఆమె సోదరి నిషా అ�
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల కుమారుడు జైన్ నాదెళ్ల(26) కన్ను మూశారు. పుట్టుకతోనే మెదడు, కండరాలకు సంబంధించిన ‘సెరెబ్రల్ పాల్సీ’ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం విషమించడంతో అమెరికా కాలమా�
బిజినేపల్లి: నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లిలో దారుణం చోటుచేసుకున్నది. కన్నతండ్రిని ఇనుపరాడ్డుతో కుమారుడు కొట్టి చంపాడు. బిజినేపల్లికి చెందిన నరసింహ (55), మహేష్ తండ్రీ కొడుకులు. అయితే నిన్న రాత్రి మద్య�