ములుగు జిల్లా వాజేడులో ఆపరేషన్ కగార్లో భాగంగా కూం బింగ్ నిర్వహిస్తున్న సమయంలో మందుపాతర పేలి మృతి చెందిన తెలంగాణ గ్రేహౌండ్స్ జవాన్లు వడ్ల శ్రీధర్ (30), సందీప్ అంత్యక్రియలను శుక్రవారం ప్రభుత్వ లాంఛన�
మాతృభూమి రక్షణలో ఆ గ్రామం తరిస్తున్నది. దేశ సేవ కోసం గ్రామంలోని యువత అంకితమవుతున్నది. జవాన్ల గ్రామంగా పేరుతెచ్చుకొని ఆదర్శ పల్లెగా నిలుస్తున్నది నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం అడవి మామిడిపల్లి గ్ర
BJP leader ‘reel’ with soldiers | బీజేపీ నేత రవీందర్ రైనా, సైనికులతో కలిసి ‘రీల్’ చేశారు. జమ్ముకశ్మీర్లోని మంచు పర్వతాల వద్ధ దేశ భద్రత కోసం ఉన్న జవాన్లతో కలిసి ఒక పాటకు అనుగుణంగా రీల్ చిత్రీకరించారు. దీనిని సోషల్ మీడియాల�
Army Vehicle Falls Into Gorge | ఆర్మీ వాహనం అదుపుతప్పింది. లోయలోకి అది దూసుకెళ్లింది. 700 అడుగుల ఎత్తు నుంచి కిందపడింది. ఆర్మీ వాహనం నుజ్జునుజ్జు అయ్యింది. ఈ ప్రమాదంలో ముగ్గురు సైనికులు మరణించారు. పలువురు గాయపడ్డారు.
North Korea: ఉక్రెయిన్ యుద్ధంలో సహకరించిన ఉత్తర కొరియా సైనికులకు పుతిన్ థ్యాంక్స్ తెలిపారు. నార్త్ కొరియా సైనికులు చూపిన హీరోయిజాన్ని, స్పూర్తి, సాహసాన్ని అభినందిస్తున్నట్లు వెల్లడించారు. మరో వైపు క�
Pahalgam Attack | పెహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత సైన్యం అప్రమత్తమైంది. పొరుగు దేశంతో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పారామిలిటరీ బలగాలకు (paramilitary forces) సెలవులు రద్దు చేసింది.
Army Vehicle Skids Off Road | జవాన్లతో వెళ్తున్న ఆర్మీ వాహనం అదుపుతప్పింది. రోడ్డు నుంచి జారి గుంతలోకి దూసుకెళ్లింది. ఆ వాహనం బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నలుగురు సైనికులు గాయపడ్డారు. వారిని హాస్పిటల్కు తరలించి చికిత్స అంద�
ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మావోయిస్టులకు సంబంధించిన అత్యంత కీలకమైన శిక్షణ శిబిరాన్ని గుర్తించిన జవాన్లు దానిని స్వాధీనం చేసుకున్నారు. ఛత్తీస్గఢ్-తెలంగాణ రాష్ర్టాల సరిహద్దు బీజాపూర్ జిల్లా పరిధిల�
Manipur | కుకీ, మైతీ జాతుల మధ్య ఘర్షణలతో రగులుతున్న మణిపూర్లో మళ్లీ హింసాత్మక సంఘటనలు తీవ్రమయ్యాయి. ఈ నేపథ్యంలో మరో పది వేల మందికిపైగా సైనికులను అక్కడకు పంపుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
Army Officer Killed | ఆర్మీ జవాన్లు, ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఈ సంఘటనలో ఒక ఆర్మీ అధికారి మరణించగా ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. జమ్ముకశ్మీర్లోని కిష్త్వార్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు సైనికులు మరణించారు. అనంత్నాగ్ జిల్లా కోకెర్నాగ్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులున్నారనే సమాచారంతో శనివారం ఆర్మీ, జమ్ము కశ్మీర్ పోలీసులు, సీఆర్పీఎఫ్ కలిసి సె�