యూపీలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన అయోధ్య రామమందిరంలో పైకప్పులో ఏర్పడిన లీకేజీల వల్ల వర్షం నీరు గర్భగుడిలోకి కారుతున్నదన్న వార్తలు ఆందోళన కలిగిస్తుండగా, అయోధ్య రామ మందిర రక్షణ బాధ్యతలు చూసే ప్రొ�
Kangana Ranaut: కంగనా రనౌత్ ఓటేశారు. మండి లోక్సభ నుంచి ఆమె బీజేపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న విషయం తెలిసిందే. ఏడో దశ పోలింగ్ ఇవాళ జరుగుతోంది. తాము అంతా మోదీ సైనికులం అంటూ కంగనా పేర్కొన్నది.
Manipur | మహిళా నిరసనకారులను చెదరగొట్టేందుకు సైనికులు గాల్లోకి కాల్పులు జరిపారు. అయినప్పటికీ మహిళలు వెనక్కి తగ్గలేదు. తమ వర్గానికి చెందిన పురుషులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Soldiers | మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జవాన్ల (Soldiers)తో వెళ్తున్న బస్సు కారును బలంగా ఢీ కొట్టి బోల్తాపడింది. ఈ ఘటనలో ముగ్గరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.
రష్యాతో యుద్ధం ప్రారంభమైన తర్వాత ఉక్రెయిన్ భారీగా నష్టపోయిందని, నష్టపోతూనే ఉందని ఉక్రెయిన్ దేశీయ వ్యవహారాల శాఖ మాజీ హెడ్ యురియ్ లుట్సెంకో వెల్లడించారు.
మాల్దీవుల నుంచి భారత సైన్యాన్ని ఉపసంహరించేందుకు భారత ప్రభుత్వం అంగీకరించిందని మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు ఆదివారం మీడియాకు తెలిపారు. అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించిన సమస్యల పరిష్కారం క�
Czech Republic: చెక్ రిపబ్లిక్ దేశాధ్యక్షుడు పీటర్ పావెల్ చేతుల్లో ఉన్న జెండా అనుకోకుండా ఓ సైనికుడి టోపీని తాకింది. ఆ టోపీ కింద పడిపోవడంతో నవ్వులు పూశాయి. ఈ ఘటనకు చెందిన వీడియో వైరల్ అవుతోంది.
భారత - చైనా సరిహద్దులో విధి నిర్వహణ పూర్తి చేసుకుని పశ్చిమబెంగాల్లోని తమ క్యాంప్నకు తిరుగుప్రయాణంలో వరదల్లో సైనిక అధికారులు, సైనికులు గల్లంతైన విష యం తెలిసిందే.
ఎన్నికల యుద్ధంలో బీఆర్ఎస్కు అసలైన సైనికులు సోషల్ మీడియా వారియర్స్ అని ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. శుక్రవారం జనగామ జిల్లా రఘనాథపల్లి మండలం నిడిగొండ
తూర్పు లద్ధాఖ్లోని ఖేరి సమీపంలో శనివారం జవాన్లు ప్ర యాణిస్తున్న వాహ నం ప్రమాదవశాత్తు లోయలో పడి 9 మంది మరణించగా అందులో రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం తిరుమలదేవునిపల్లికి చెందిన నీరటి చంద్రశేఖర్ ఉన�
జమ్ముకశ్మీర్లో ఘోర ప్రమాదం జరిగింది. తూర్పు లద్ధాఖ్లోని ఖేరి సమీపంలో జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదవశాత్తూ లోయలో పడి 9 మంది దుర్మరణం చెందారు. కారు గ్యారిసన్ నుంచి ఖేరికి 10 మంది జవాన్లతో వెళ్తున్�
కార్గిల్ యుద్ధంలో సాధించిన విజయం, అమర సైనికుల త్యాగానికి గుర్తుగా జరుపుకొనే కార్గిల్ విజయ్ దివస్ వేడుకులకు దేశం సిద్ధమైంది. నేడు(జూలై 26) జరుగనున్న 24వ కార్గిల్ విజయ దినోత్సవ వేడుకులకు ఏర్పాట్లు పూర్�