భారత - చైనా సరిహద్దులో విధి నిర్వహణ పూర్తి చేసుకుని పశ్చిమబెంగాల్లోని తమ క్యాంప్నకు తిరుగుప్రయాణంలో వరదల్లో సైనిక అధికారులు, సైనికులు గల్లంతైన విష యం తెలిసిందే.
ఎన్నికల యుద్ధంలో బీఆర్ఎస్కు అసలైన సైనికులు సోషల్ మీడియా వారియర్స్ అని ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. శుక్రవారం జనగామ జిల్లా రఘనాథపల్లి మండలం నిడిగొండ
తూర్పు లద్ధాఖ్లోని ఖేరి సమీపంలో శనివారం జవాన్లు ప్ర యాణిస్తున్న వాహ నం ప్రమాదవశాత్తు లోయలో పడి 9 మంది మరణించగా అందులో రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం తిరుమలదేవునిపల్లికి చెందిన నీరటి చంద్రశేఖర్ ఉన�
జమ్ముకశ్మీర్లో ఘోర ప్రమాదం జరిగింది. తూర్పు లద్ధాఖ్లోని ఖేరి సమీపంలో జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదవశాత్తూ లోయలో పడి 9 మంది దుర్మరణం చెందారు. కారు గ్యారిసన్ నుంచి ఖేరికి 10 మంది జవాన్లతో వెళ్తున్�
కార్గిల్ యుద్ధంలో సాధించిన విజయం, అమర సైనికుల త్యాగానికి గుర్తుగా జరుపుకొనే కార్గిల్ విజయ్ దివస్ వేడుకులకు దేశం సిద్ధమైంది. నేడు(జూలై 26) జరుగనున్న 24వ కార్గిల్ విజయ దినోత్సవ వేడుకులకు ఏర్పాట్లు పూర్�
రష్యాలోఅధ్యక్షుడు పుతిన్ కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూప్ తిరుగుబాటు ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టించింది. సుమారు 24 గంటల పాటు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవ పరేడ్ను పూర్తిగా మహిళా సైనికులతోనే నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. సంబంధిత ఏర్పాట్లు చేయాల్సిందిగా త్రివిధ దళాలకు, ప్రభుత్వ శాఖలను ఆదేశించినట్టు ఓ ఉన్నతాధికారి తెల�
పంజాబ్లో బుధవారం కలకలం రేగింది. తెల్లవారుజామున 4.35 గంటల ప్రాంతంలో బఠిండా మిలటరీ స్టేషన్లో ఆగంతకులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో నలుగురు జవాన్లు మరణించారు. కాల్పుల అనంతరం సాయుధులు ఘటనాస్థలి నుంచి పారి
Kupwara | జమ్ముకశ్మీర్లోని కుప్వారా జిల్లాలో విషాదం చోటుచేసుకున్నది. జిల్లాలోని మాచల్ సెక్టార్లో నియంత్రణ రేఖ వెంబడి పెట్రోలింగ్ చేస్తున్న ముగ్గురు సైనికులు లోయలో జారిపడి మరణించారు.
దేశంలోనే మొదటిసారిగా సిక్కు సైనికుల కోసం ప్రత్యేక హెల్మెట్లు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. సిక్కు బలగాల కోసం 12,730 బాలిస్టిక్ హెల్మెట్ల కొనుగోలు చేసేందుకు ప్రతిపాదించింది. అన్ని రకాల వ�