Army To Sponsor Brave Boy’s Education | ఆపరేషన్ సిందూర్ సమయంలో పదేళ్ల బాలుడు ఆర్మీకి సహకరించాడు. పాకిస్థాన్ సైనికుల కాల్పులకు ధీటుగా సమాధానం ఇచ్చిన ఆర్మీ జవాన్లకు ఆహారం, తాగు నీరు వంటివి అందించాడు. ఆ బాలుడి ధైర్యసాహసాలను ఆర్�
Air India plane crash | ఎయిర్ ఇండియా విమానం ప్రమాద బాధితులకు సహాయం కోసం ఆర్మీ జవాన్లు ముందుకు వచ్చారు. 300 మందికిపైగా సైనికులు రక్త దానం చేశారు. అహ్మదాబాద్లోని మిలిటరీ కంటోన్మెంట్లో పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాన్ని ఆర�
దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి, శత్రువులతో పోరాటం చేస్తుంటే.. స్వగ్రామంలో తమ కుటుంబానికి చెందిన వ్యవసాయ భూమికి రక్షణ లేకుండా పోయిందని సోషల్ మీడియాలో ఓ జవాన్ తన ఆవేదన వ్యక్తం చేశాడు.
USBRL | ఢిల్లీ నుంచి శ్రీనగర్కు రైలు ద్వారా చేరాలనే కల నెరవేరింది. తొలిసారిగా బుధవారం భద్రతా దళాలతో రైలు ఢిల్లీ నుంచి ఉధంపూర్-శ్రీనగర్-బరాముల్లా (USBRL) రైలు లింక్ ద్వారా శ్రీనగర్ చేరుకుంది. ఈ రైలును ప్రత్యేకం
పాకిస్థాన్పై భారత్ పైచేయి సాధించినప్పటికీ, ‘కాల్పుల విరమణ’పై మోదీ ప్రభుత్వం అంగీకారం తెలుపడం యావత్ జాతి జనులను విస్మయానికి గురి చేసింది. మోదీ ప్రభుత్వ నిర్ణయంపై రాజకీయ నాయకులు, విద్యావేత్తలు, మేధావ�
Huge bike rally | పాకిస్తాన్ ఉగ్రవాదులపై వీరోచితంగా పోరాటం చేసిన భారత్ జవాన్లకు సంఘీభావం ప్రకటిస్తూ ములుగు జిల్లా మంగపేట మండలంలో ఆదివారం సుమారు 500 మంది భారీ బైక్ ర్యాలీ నిర్వహించి జై జవాన్ నినాదాన్ని మార్మోగి�
భరతమాత ముద్దుబిడ్డలు మన సైనికులు. ఆ వీరమల్లులకు జన్మనిచ్చిన తల్లులే అసలైన ముద్దుబిడ్డలు. మన దేశ రక్షణ కోసం.. కన్నప్రేమను పణంగా పెట్టిన వీరమాతలు వీళ్లు. ఇప్పుడు ఆ మాతృమూర్తుల గుండెల్లో సాగుతున్న సమరం... సరి�
విజయాలకు, ధైర్య సాహసాలకు చిరునామా.. భారత సైన్యం! అలాంటి ‘కేరాఫ్ అడ్రస్' నుంచి వచ్చిన తారల కెరీర్కూడా.. అంతే సక్సెస్ఫుల్గా సాగుతున్నది. జవాన్ల ఇంట పుట్టి, ఆర్మీ పరిసరాల్లో పెరిగి.. సినిమా రంగంలో సత్తా చా�
Tribute | భారత్, పాకిస్థాన్ యుద్ధంలో వీరమరణం పొందిన సైనికులు మురళినాయక్ , సచిన్యాదవ్ లకు కడ్తాల్ మండల కేంద్రంలో ఎల్హెచ్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జర్పుల దశరథ్నాయక్ ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించ�
ములుగు జిల్లా వాజేడులో ఆపరేషన్ కగార్లో భాగంగా కూం బింగ్ నిర్వహిస్తున్న సమయంలో మందుపాతర పేలి మృతి చెందిన తెలంగాణ గ్రేహౌండ్స్ జవాన్లు వడ్ల శ్రీధర్ (30), సందీప్ అంత్యక్రియలను శుక్రవారం ప్రభుత్వ లాంఛన�
మాతృభూమి రక్షణలో ఆ గ్రామం తరిస్తున్నది. దేశ సేవ కోసం గ్రామంలోని యువత అంకితమవుతున్నది. జవాన్ల గ్రామంగా పేరుతెచ్చుకొని ఆదర్శ పల్లెగా నిలుస్తున్నది నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం అడవి మామిడిపల్లి గ్ర