సింగరేణిలో సౌర కాంతులు విరజిమ్ముతున్నాయి. సంస్థ దేశవిదేశాల్లో కీర్తి కెరటాలను ఎగురవేస్తూనే బొగ్గు ఉత్పత్తిలో రికార్డులు సృష్టిస్తున్నది. మరోవైపు కార్మికుల సంక్షేమం, రక్షణను సమర్థవంతంగా నిర్వహిస్తూ ఉ
24 గంటల నాణ్యమైన కరంట్ సరఫరాతో విద్యుత్ విప్లవానికి శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేస్తున్నది. బిల్లుల భారం తగ్గించడంతోపాటు పర్యావరణ పరిరక్షణకు దోహదపడేలా 2కే డబ్ల్యూ, 3కేడబ్ల్యూ �
మహిళా సంఘాలకు సోలార్ విద్యుత్ యూనిట్లు అందించేందుకు రాష్ట్ర సర్కారు కసరత్తు చేస్తున్నది. ఇందులో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు 1260 యూనిట్లు కేటాయించగా, వీటి కోసం సుమారు రూ. 14 కోట్లు మంజూరు చేసింది.
ప్రభుత్వం సౌర విద్యుత్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు అందజేసే స్త్రీనిధి రుణాలను సద్వినియోగం చేసుకోవాలని డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం అన్నారు.
ధనవంతులు అత్యంత రహస్యంగా, విలాసవంతంగా ప్రయాణించేందుకు ఓ ఓడ సిద్ధమవుతున్నది. పెగాసస్ అని పిలిచే ఈ ఓడ పూర్తిగా అద్దాలతో పారదర్శకంగా ఉండేలా రూపుదిద్దుకోనున్నది.
రాష్ట్ర ప్రభుత్వం సర్కారు బడుల్లో సౌర విద్యుత్ను అందుబాటులోకి తీసుకురానున్నది. ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా తీర్చిదిద్దుతున్న ప్రభుత్వం.. తాజాగ�
సోలార్ పవర్ను వినియోగించేందుకు చర్యలు తీసుకొన్న తెలంగాణ ఫుడ్స్ మరో ముందడుగు వేసింది. ఇక నుంచి సంస్థ కార్యకలాపాలన్నీ డిజిటలైజ్ చేయాలని నిర్ణయించింది.
సర్కారు బడులు ఇక సౌర విద్యుత్ వెలుగులు రానున్నాయి. బడులకు కరెంటు బిల్లులు పెనుభారమవుతుండడం.. కంప్యూటర్లు, లైట్లు, నీటి సరఫరాకు వినియోగించే బోరు మోటర్లతో బిల్లుల కట్టలేక నిర్వహణ కష్టంగా మారడంతో ప్రతి పా�
సోలార్ విద్యుత్ను వినియోగంలోకి తీసుకురావడం ద్వారా మరింత చౌకగా విద్యుత్ అందేలా చూ సేందుకు సర్కారు సోలార్ యూనిట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రాబోయే మూడు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 10 వేల �
ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. పాఠశాలల అభివృద్ధి కోసం ఇటీవల మన ఊరు - మనబడి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది.
సౌర విద్యుత్తులో తెలంగాణ ఆదర్శంగా నిలుస్తున్నదని తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ తెలిపారు. తెలంగాణ ఫుడ్స్ సంస్థలో సోలార్ విద్యుత్తు వినియోగించి ఖర్చులను తగ్గించుకోవడంతోపాటు కాలుష్య ని
Telangana Foods Factory | నాచారంలోని తెలంగాణ ఫుడ్స్ ఫ్యాక్టరీలో విద్యుత్ ఖర్చులను తగ్గించాలని, కాలుష్య నివారణకు కృషి చేయాలని నిర్ణయించినట్లు తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ తెలిపారు. ఈ
జాతీయ ఉత్తమ గ్రామం మరియపురం మరో అద్భుతం సృష్టించింది. ప్రభుత్వాలు నిధులిస్తేనే అభివృద్ధి చేయడం కాదు, స్వశక్తితో గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే తపనతో ముందుకుసాగుతున్నారు వరంగల్ జిల్లా గీసుగొండ మండలం మర�