Singareni | సోలార్ విద్యుత్ సద్వినియోగం, పొదుపు చర్యల్లో భాగంగా సింగరేణి సంస్థ మరో వినూత్న ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. మందమర్రి సోలార్ ప్లాంట్లో పగటిపూట ఉత్పత్తి జరిగి, వినియోగం తర్వాత ఇంకా మిగిలిన సోలార్ �
పీఎం కుసుమ్ పథకంలో భాగంగా రాష్ట్రంలో 4 వేల మెగావాట్ల విద్యుత్తు ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ మేరకు ఇంధనశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్కుమార్ సుల్తానియా జీవోను విడుదల చేశారు.
సౌర విద్యుత్తు ఉత్పత్తిలో సరికొత్త ముందడుగు పడనుంది. ఇప్పటివరకు భూమిపైన సౌరఫలకలను ఏర్పాటు చేసి సూర్య కిరణాలను గ్రహించి, విద్యుత్తు ఉత్పత్తి చేసేవారు. ఇక మీదట అంతరిక్షం నుంచే విద్యుత్తును ఉత్పత్తి చేసే �
ఒక్కసారి బ్యాటరీ చార్జింగ్తో 1,600 కిలోమీటర్లు (వెయ్యి మైళ్లు) ప్రయాణించగల సౌర విద్యు త్తు కారును తీసుకొస్తున్నట్టు అమెరికాకు చెందిన విద్యుత్తు కార్ల తయారీ కంపెనీ ప్రకటించింది. శాన్డియాగోకు చెందిన ‘అప్�
నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ (ఎన్ఎల్సీ) నుంచి తెలంగాణకు ఏటా 200 మెగావాట్ల సౌరవిద్యుత్తు అందనున్నట్టు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్ మెంట్ ఏజెన్సీ (ఐఆర్ఈడ�
తెలంగాణలో సోలార్ విద్యుత్ ఉత్పత్తిని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని ఈ విషయమై రాష్ట్ర విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రొనాల్డ్ రాస్ను కలిశామని తెలంగాణ సోలార్ ఎనర్జీ అసోసియేషన్ అధ్
సిరిసిల్ల సహకార విద్యుత్తు సంస్థ సోలార్ పవర్లోకి ప్రవేశించి మరో రికార్డు సృష్టించబోతున్నది. 1969లో జిల్లాలోని 13 మండలాల్లోని అన్ని గ్రామాలకు ఒకేసారి వంద శాతం విద్యుత్తు కనెక్షన్లు ఇచ్చిన ఏకైక సహకార విద్
Bhatti Vikramarka | సౌర విద్యుత్తు(Solar power) ఉత్పత్తిని గ్రామీణ ప్రాంతాల్లోనూ(Rural areas) ప్రోత్సహిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో భారీ జలాశయాలపై సుమారు 800 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని సింగరేణి సీఎండీ ఎన్ బలరాం తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం సోలార్ పవర్ పాలసీని త్వరగా తీసుకురావాలని తెలంగాణ సోలార్ ఎనర్జీ అసోసియేషన్ అధ్యక్షుడు బుర్ర అశోక్ కుమార్ గౌడ్ కోరారు. ఈ మేరకు ఉపముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్కను ప్రజా భవన్
అమెరికాలోని వాషింగ్టన్ డీసీ కేంద్రంగా పనిచేసే సెంటర్ ఫర్ స్ట్రాటజీస్ సంస్థ చైర్మన్ రిచర్డ్ రూసో రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్రెడ్డితో గురువారం హ�