దేశంలో రెన్యూవబుల్ ఎనర్జీ (సౌర, పవన విద్యుత్తుతోపాటు బయోగ్యాస్, చెత్త నుంచి తయారయ్యే విద్యుత్తు) ఎక్కువగా దక్షిణాది రాష్ర్టాల్లోనే ఉత్పత్తి అవుతున్నది. ఉత్తరాదిలో రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, మధ్
పర్యావరణ పరిరక్షణతోపాటు ప్రజల ఇంధన ఖర్చులను తగ్గించేందుకు ప్రపంచ దేశాలన్నీ పునరుత్పాదక ఇంధన వనరుల ఉత్పత్తి, వినియోగాన్ని ప్రోత్సహిస్తుంటే.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహర�
Minister Errabelli | తెలంగాణ(Stri Nidhi)లో స్త్రీ నిధి పరపతి సహకార సమాఖ్య అద్భుతంగా పనిచేస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
సింగరేణి సంస్థ తాను వినియోగించే విద్యుత్కు సమానంగా 2024వ సంవత్సరానికల్లా సోలార్ విద్యుత్ను స్వయంగా ఉత్పత్తి చేస్తూ ‘నెట్ జీరో ఎనర్జీ’ సంస్థగా అవతరించనున్నదని, ఈ మేరకు సంస్థ ప్రణాళికాబద్ధంగా ముందుకు
వారంతా వలస గొత్తికోయలు.. బతుకుదెరువు కోసం పొట్ట చేత పట్టుకొని సరిహద్దు దాటి రాష్ట్రంలోకి వచ్చారు. అడవిలో అల్లంతదూరాన ఒకే చోట ఆవాసం ఏర్పాటు చేసుకుని జీవనం కొనసాగిస్తున్నారు.
విద్యుత్ బిల్లుల భారం తగ్గించడం, నాణ్యమైన కరెంట్ అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం సోలార్ పవర్ను ప్రోత్సహిస్తున్నది. ఇందులో భాగంగా స్వయం సహాయక సంఘాల మహిళల ఇండ్లకు సౌర విద్యుత్ సౌకర్యం కల్పించనున్నది.
TSREDCO on Modi Solar Power | సౌర విద్యుత్పై ప్రధాని మోదీ సారధ్యంలోని కేంద్రం కుట్ర చేస్తున్నదని రెడ్కో చైర్మన్ వై సతీశ్ రెడ్డి మండి పడ్డారు. సోలార్ పవర్కు సబ్సిడీల్లో కోత విధిస్తున్నదని ఫైర్ అయ్యారు.
Osmania University | ఉస్మానియా యూనివర్సిటీలో కరెంటు బిల్లులు తగ్గించుకునే ప్రయత్నంలో అధికారులు ప్రయత్నాలు మొదలు పెట్టారు. త్వరలో ఓయూ క్యాంపస్లో ఉన్న ఏ హాస్టల్, బీ హాస్టల్ పునరాభివృద్ధిలో భాగంగా ఆయా భవనాలపై సోల�
తెలంగాణ ప్రభుత్వం నిరంతర విద్యుత్ను సరఫరా చేస్తూ ప్రజల మెప్పు పొందుతున్నది. కొన్ని పల్లెల్లో సాంకేతిక సమస్యలు తలెత్తి విద్యుత్కు అంతరాయం ఏర్పడుతున్న కారణంగా సోలార్ విద్యుత్ను ఉత్పత్తి చేసేలా మహి�
సింగరేణిలో సౌర కాంతులు విరజిమ్ముతున్నాయి. సంస్థ దేశవిదేశాల్లో కీర్తి కెరటాలను ఎగురవేస్తూనే బొగ్గు ఉత్పత్తిలో రికార్డులు సృష్టిస్తున్నది. మరోవైపు కార్మికుల సంక్షేమం, రక్షణను సమర్థవంతంగా నిర్వహిస్తూ ఉ
24 గంటల నాణ్యమైన కరంట్ సరఫరాతో విద్యుత్ విప్లవానికి శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేస్తున్నది. బిల్లుల భారం తగ్గించడంతోపాటు పర్యావరణ పరిరక్షణకు దోహదపడేలా 2కే డబ్ల్యూ, 3కేడబ్ల్యూ �
మహిళా సంఘాలకు సోలార్ విద్యుత్ యూనిట్లు అందించేందుకు రాష్ట్ర సర్కారు కసరత్తు చేస్తున్నది. ఇందులో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు 1260 యూనిట్లు కేటాయించగా, వీటి కోసం సుమారు రూ. 14 కోట్లు మంజూరు చేసింది.
ప్రభుత్వం సౌర విద్యుత్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు అందజేసే స్త్రీనిధి రుణాలను సద్వినియోగం చేసుకోవాలని డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం అన్నారు.