కర్ణాటకలోని ఉడుపి.. ఆధ్యాత్మిక స్ఫూర్తి కేంద్రం. ద్వైత గురువులు మధ్వాచార్యులు అక్కడ స్థాపించిన అష్టమఠాలు కృష్ణతత్వాన్ని ప్రబోధిస్తున్నాయి. అందులోనూ పెజావర్ మఠం సమాజ సేవను కూడా భుజాని కెత్తుకుంది. హైద�
భారతదేశం గర్వించే స్థితికి అమెరికాలోని తెలుగు ప్రజలు ఎదిగారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశంసించారు. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో నిర్వహిస్తున్న అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) 17వ మహాసభల్లో పాల�
చేర్యాలకు చెందిన నలుగురు యువకులు సోషల్ మీడియా ద్వారా సోషల్ సర్వీస్ చేస్తున్నారు. కమ్యూనికేషన్ వ్యవస్థపెరిగి ప్రపంచమే కుగ్రామంగా మారిన తరుణంలో ఎవరి పనిలో వారు బిజీ, బిజీగా గడుపుతున్న క్రమంలో చేర్యా
రాష్ట్ర విపత్తు స్పందన, అగ్ని మాపక సేవల శాఖ కూకట్పల్లి డివిజన్ ఆధ్వర్యంలో శనివారం అగ్నిమాపక వారోత్సవాలను పురస్కరించుకుని జీడిమెట్ల అగ్ని మాపక కేంద్రం ఆవరణలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భ
సామాజిక సమస్యల పరిష్కారంలో యువత ముందుండాలని సెంటర్ ఫర్ దళిత్ స్టీడీస్ (సీడీఎస్) చైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య పిలుపు ఇచ్చారు. ‘సమాజంలో వృత్తి నిపుణుల పాత్ర’ అనే అంశంపై మంగళవారం అనురాగ్
పహాడీషరీఫ్ : మహిళలు స్వశక్తితో రాణించి స్వయం ఉపాధి పొందాలని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని పహాడీషరీఫ్ ఎస్.టీ హిల్స్ హై స్కూల్లో సోమవారం మహమ్మదీయ కాలనీ
MLA Mahipal Reddy | యువత తమ శక్తిని సద్వినియోగం చేసుకుంటే వారికి తిరుగుండదు. వారు సమాజాకి సేవలో ముందుండాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. శుక్రవారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని గోనెమ్మ బస్తీ
సమాజ సేవలో తరిస్తున్న ఎందరో ప్రముఖులు కుటుంబ బాధ్యతలు పంచుకుంటూనే సాటివారికి చేతనైన సాయం సోషల్ సర్వీస్లో ఒక్కొక్కరిది ఒక్కో పాత్ర. ప్రతి రంగంలో సేవాతత్పరత కలిగిన వారుంటారు. వారి సమయానుకూలతలను బట్టి �
‘ఆమె ఆర్తి తీర్చేదెవరు?’ కథనానికి స్పందన ఆర్థిక సాయం చేస్తామని ముందుకొస్తున్న దాతలు ఎదులాపురం, నవంబర్ 21: ‘ఆమె ఆర్తి తీర్చెదెవరు’ శీర్షికతో నమస్తే తెలంగాణ ప్రధాన సంచికలో ఆదివారం ప్రచురితమైన మానవీయ కథనం �
సరదాలు వదిలి బస్తీలకు కదిలి.. జీతంలో కొంత సేవా కార్యక్రమాలకు..పేదలకు పండ్లు, దుస్తుల పంపిణీ.. ఆదర్శంగా నిలుస్తున్న ఐటీ ఉద్యోగులువీకెండ్ వచ్చిందంటే చాలు చిల్ అవ్వడమెలా? అని ఆలోచిస్తారు. వారాంతం పార్టీల స�
మియాపూర్, నవంబర్ 2: పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషికి తోడు స్వచ్ఛంద సంస్థలు సైతం ముందుకు రావడం అభినందనీయమని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ అన్నారు. మంగళవారం మియ
బంజారాహిల్స్ : సామాజిక కార్యక్రమాలు చేపడుతున్న ఓ మహిళా టీచర్తో పాటు ఆమె కుటుంబ సభ్యులకు అశ్లీల ఫోటోలు పంపిస్తున్న గుర్తుతెలియని వ్యక్తులపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన �