ఆపత్కాలంలో ఇంటింటికి ఆహారం, మందులు అందజేత కిలో మీటర్ల మేర సైకిల్పైనే.. ఇప్పటి వరకు 200 మందికి సేవలు ఆదర్శంగా నిలుస్తున్న విశ్రాంత ఉద్యోగి బైస్కిల్ ప్రాధాన్యతనూ చాటుతున్న శ్రీనివాస్రావు సిటీబ్యూరో, జుల�
సోషల్ మీడియా వేదికగా అనిల్రావు సేవా కార్యక్రమాలు కొవిడ్ బాధితుల కష్టాలపై అధికారుల దృష్టికి.. అభాగ్యులకు ఉచితంగా ఆహారం.. నిత్యావసరాలు సిటీబ్యూరో, జూన్ 23 (నమస్తే తెలంగాణ): ప్రస్తుత కష్టకాలంలో ఎవరికి ఏ అవ
మహానగరంలోని మురికివాడల్లో బతుకులు భారంగా గడుస్తాయి. రెక్కాడితేకానీ డొక్కాడని జీవితాలే ఎక్కువ. అందులోనూ లాక్డౌన్. దినదిన గండమే! మానవత్వం ఉన్న మనుషులు మాత్రమే అటువైపు తొంగిచూస్తున్నారు, చేతనైన సాయం చే�
కొవిడ్ బాధితులకు వార్రూమ్ ఏర్పాటు చేసిన టెకీ ఒక్కడితో మొదలై 500 మందికి చేరిన వలంటీర్లు 45 రోజుల్లో రూ.47లక్షలు సమీకరణ హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ): కరోనా బాధితుల కోసం ఒక వార్రూమ్ ఏర్పాటుచేయాలన్న ఆ�
ఉద్యోగాలు చేస్తూనే కరోనా బాధితులకు సాయం ఫోరం ఆఫ్ ఐటీ ప్రొఫెషనల్స్ ఉదారత 70 పడకలతో ఉచిత కొవిడ్ కేర్ సెంటర్ వసతి, భోజనం, వైద్య సదుపాయం అందుబాటులో ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సన్ట్రేటర్లు అక్కడి నుంచే వి
నిరుపేద విద్యార్థులకు సౌదీ వ్యాపారి బాసట నూతన పాఠశాల నిర్మాణానికి రూ.80 లక్షలు సాయం అన్ని హంగులతో నిర్మాణం పూర్తి త్వరలో ప్రారంభానికి సన్నాహాలు ఉదారత చాటుకుంటున్న ఉమర్ బిన్ మైలాన్ పహాడీషరీఫ్, జూన్ 9
ఆదిత్యకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు 20 రోజులుగా బియ్యం, మాస్కుల పంపిణీ టీఆర్ఎస్ పార్టీ క్యాడర్కు మూడు వేల బియ్యం బ్యాగులు.. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న టీఆర్ఎస్ నేత నందకిషోర్
25 రోజులుగా అన్నదానం కొవిడ్ రోగులకు రెండు పూటలా ఆహారం రోజుకు 100 మందికి అందజేత భారమైనా సంతృప్తి ఇస్తుందంటున్న దంపతులు హఫీజ్పేట, మే 31 : కరోనా కట్టడికి విధించిన లాక్డౌన్తో చాలామంది నిరుపేదలు, కూలీలు ఉపాధి �
మంత్రి హరీశ్రావు బర్త్డే సందర్భంగా పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ నమస్తే తెలంగాణ నెట్వర్క్, జూన్ 3: ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పుట్టిన రోజును పురస్కరించుకొని గురువారం సంగారెడ్డి, సిద్దిప�
టెక్నాలజీ మీద అవగాహన లేనివారికి భరోసా కరోనా వ్యాక్సిన్ నుంచి ఆస్పత్రి పడక లభ్యం వరకు.. కాల్ చేస్తే చాలు..ఆహారం, మందులు ఇంటికే.. ఆదర్శంగా ఐటీ అండ్ ఎంటర్ప్రెన్యూర్ ఫోరం వాట్సాప్ వేదికగా కొవిడ్ సర్వీస�
సేవాభావం విషయంలో తన ఆలోచనా దృక్పథం వేరని చెప్పింది మిల్కీబ్యూటీ తమన్నా. కరోనా సంక్షోభ సమయంలో సినీ తారలు ఆశించినంత సేవాకార్యక్రమాలు చేపట్టలేదనడం అర్థరహితమని పేర్కొంది. ఇలాంటి విమర్శల వల్ల సినీ సెలబ్రిట
‘మేమున్నాం..మీకేం కాదని’.. భరోసా ఆపత్కాలంలో పరిమళిస్తున్న మానవత్వం బాధితులకు సేవలందిస్తున్న వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థలు కొవిడ్ రోగులకు అందించేందుకు ఆహారాన్ని సిద్ధం చేసే కార్యక్రమంలో నిమగ్నమైన సాయిబ�
పేదలకు మేమున్నామంటూ.. అభయం స్ఫూర్తినిస్తున్న ‘మారి’ స్వచ్ఛంద సంస్థ కొవిడ్ రోగులకు భరోసానిస్తూ.. మనోధైర్యం కల్పిస్తూ.. సేవ చేయాలనే మనసు కొందరికే ఉంటుంది. ఆ కోవాకు చెందిన వారే.. మురళి. కొవిడ్తో బాధపడుతున్న
ఆడపిల్ల పుడితే చెత్తకుప్పల్లో, ముళ్లకంపల్లో పారేస్తున్న ఘటనలు ఎన్నో. కానీ, ఆడబిడ్డ పుట్టడమే అదృష్టమంటూ సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం ఖానాపూర్లో ఓ తండ్రి ఊరంతా కూరగాయలు పంచి సంతోషాన్ని పంచుకున్నారు. �