మే 18(నమస్తే తెలంగాణ): కరోనా దుర్భర పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎంతో మంది వలస కూలీలు, పేదలు ఇబ్బందులకు గురవుతున్నార�
కొవిడ్ బాధితులకు రెండు పూటలా భోజనం రోజూ 100 మందికి పౌష్టికాహారం సంప్రదించాల్సిన నం. 96414 66666, 73311 38990, 7893812990 బాధితులకు భరోసా ఇస్తున్న టీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం సిటీబ్యూరో, మే 18 (నమస్తే తెలంగాణ)/ఎల్బీనగర్ : కరోన�
కొవిడ్ బాధితులకు మందులు, ఆహారం నగరవ్యాప్తంగా 150 మంది వలంటీర్లు కాల్ చేస్తే చాలు..నిమిషాల్లో ‘సైకిల్’పై సేవలు నిత్యం 300 ఫోన్లు.. ఇంటికే సరుకులు, మందులు కొవిడ్ ఆపత్కాలంలో భరోసానిస్తున్న హైదరాబాదీ సైక్ల�
కరోనా బాధితులకు మేమున్నామంటున్న వ్యక్తులు, సంస్థలు అండగా ఉంటూ ఆదుకుంటున్న సేవాతత్పరులు ఇంటి వద్దకే పౌష్టికాహారం పంపిణీ ఆపత్కాల వేళ దాతల మానవత్వం కరోనా సృష్టిస్తున్న కల్లోలంలో అనేక హృదయ విదారక ఉదంతాలన�
దేశ, విదేశాల నుంచి విరాళాల సేకరణ విద్య, వైద్య సహాయక కార్యక్రమాలకు కేటాయింపు నిరుపేదలకు జీవనాధారం కల్పించేందుకు చర్యలు కరోనా బాధితులకూ సేవకుల ఉదారత క్రౌడ్ ఫండింగ్తో అభాగ్యుల జీవితాల్లో నూతనోత్తేజం ఆప
చార్మినార్, మే 9: సాటివారికి అండగా నిలిచేందుకు మానవతావాదులు ముందుకు వస్తున్నారు. దేశ వ్యాప్తంగా కొవిడ్ బాధితుల ఇబ్బందులను చూసి చలించిన కుంభమేళా అగర్వాల్ బంధు, అశోక్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో.. కొవ�
టిఫిన్, లంచ్, డిన్నర్ అందిస్తున్న ఫ్యాషన్ డిజైనర్ నిహారికా రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి స్వయంగా తయారు చేస్తూ.. ఇమ్యూనిటీ కోసం పండ్లు, పండ్ల రసాలు, డ్రై ఫ్యూట్స్ కూడా పంపిణీ సేవలు పొందాలనుకునే వారు 97018
కరోనా బారిన పడ్డ బ్రాహ్మణులకు అండగా బడంగ్పేట బ్రాహ్మణ సేవా సంఘం ప్రతిరోజు 30 మందికి ఆహారం అందజేస్తున్న సంఘం అధ్యక్షుడు రాఘవరావు లాక్డౌన్లోనూ నిత్యావసరాల పంపిణీ బడంగ్పేట, మే 5 : మహమ్మారి విజృంభణతో కుటు
స్వచ్ఛంద సంస్థలు, సేవా కార్యకర్తలు ముందుకు రండి కరోనా వేళ బాధితులను ఆదుకుందాం ఆపదలో ఉన్నవారికి భరోసానిద్దాం సైబరాబాద్ కంట్రోల్ సేవలను విస్తృత పరిచేందుకు భాగస్వాములు కండి పిలుపునిస్తున్న సైబరాబాద్
ఓ వైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు సమాజ సేవకు కదిలిన యువతి ఇన్స్టాగ్రాంలో కుక్ వేదికగా కొవిడ్ రోగులకు సేవలు స్నేహితులతో కలిసి నగర వ్యాప్తంగా బలవర్థక ఆహారం పంపిణీ హఫీజ్పేట్, మే 4: ఓ వైపు ఉద్యోగం చేస్తూనే
కరోనా సోకిన వ్యక్తులను ఇంట్లోంచి తరుముతున్న రోజులు ఇవి. ఒక అభద్రతా భావం, భయానక వాతావరణంలో అయిన వారే పట్టించుకునే పరిస్థితులు లేవు. ఇలా కొవిడ్ సంక్రమించిన వారిని ఎవరు చేరదీయాలి? వారి ఆలనా పాలనా ఎలా? లాంటి �
కరోనా బాధితులకు ఇంటి వద్దకే భోజనం రెండు పూటలా ఉచితంగా అందజేత అండగా నిలుస్తున్న నారీ సేన సంస్థ కరోనా రెండోదశ తీవ్ర ప్రభావం దృష్ట్యా వైరస్ బారిన పడిన వారికి అండగా నిలిచేందుకు పలు స్వచ్ఛంద, సేవా సంస్థలు, వ్
అవసరం ఉన్న వారికి అండగా ఉంటాం సేవనందించడంలో గుణవంతులం మహమ్మారి కాలంలో..సైబరాబాద్ కోవిడ్ కంట్రోల్ రూంలో సేవలందిస్తున్న 55 మంది వలంటీర్లు 13 వేల మందికి కౌన్సెలింగ్,ప్లాస్మా దానంపైసందేహాల నివృత్తి ఆపద వ�