సిటీబ్యూరో, మే 22 (నమస్తే తెలంగాణ ): ప్రార్థించే పెదవుల కన్నా.. సాయం చేసే చేతులు మిన్న’ అన్న నానుడిని నిజం చేస్తున్నారు నగరంలోని కొందరు సేవాతత్పరులు. కరోనా కష్టకాలంలో అయినవారు పట్టించుకోకపోయినా.. బంధువులు, బం
కొవిడ్ ఆపత్కాలంలో డియర్ ఐక్య వేదిక సేవలు కాల్ చేస్తే ఇంటికే ఉచిత ఆహారం, నిత్యావసర సరుకులు వైరస్పై అవగాహన కల్పిస్తూ.. మాస్క్, శానిటైజర్లు పంపిణీ ఆదర్శంగా నిలుస్తున్న వాట్సప్ గ్రూప్ మహిళలు సోషల్ మ�
కంటోన్మెంట్, మే 21: బోయిన్పల్లి పోలీసులు మానవత్వాన్ని చాటుకున్నారు. అపస్మారక స్థితిలో పడి ఉన్న ఓ వృద్ధురాలికి సపర్యలు చేసి..భోజనం పెట్టారు. శుక్రవారం ఓ వృద్ధురాలు అచేతన స్థితిలో పడి ఉందని పోలీస్ స్టేషన�
హిసార్: కరోనా బారిన పడి మరణించిన వారి అంత్యక్రియలకు హాజరుకావటానికి కూడా జనం జంకుతున్న సమయమిది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఆయన తన విధుల్లో భాగంగా.. దాదాపు 300 మందికి అంత్యక్రియలు జరిపించాడు. కానీ, చివరికి
సిటీబ్యూరో, మే 18(నమస్తే తెలంగాణ): ఆకలితో అలమటిస్తున్న ఇద్దరు చిన్నారులకు తన లంచ్బాక్స్ అందించి వడ్డించి అన్నం పెట్టిన కానిస్టేబుల్కు ప్రశంసలు దక్కుతున్నాయి. పంజాగుట్ట ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్�
మే 18(నమస్తే తెలంగాణ): కరోనా దుర్భర పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎంతో మంది వలస కూలీలు, పేదలు ఇబ్బందులకు గురవుతున్నార�
కొవిడ్ బాధితులకు రెండు పూటలా భోజనం రోజూ 100 మందికి పౌష్టికాహారం సంప్రదించాల్సిన నం. 96414 66666, 73311 38990, 7893812990 బాధితులకు భరోసా ఇస్తున్న టీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం సిటీబ్యూరో, మే 18 (నమస్తే తెలంగాణ)/ఎల్బీనగర్ : కరోన�
కొవిడ్ బాధితులకు మందులు, ఆహారం నగరవ్యాప్తంగా 150 మంది వలంటీర్లు కాల్ చేస్తే చాలు..నిమిషాల్లో ‘సైకిల్’పై సేవలు నిత్యం 300 ఫోన్లు.. ఇంటికే సరుకులు, మందులు కొవిడ్ ఆపత్కాలంలో భరోసానిస్తున్న హైదరాబాదీ సైక్ల�
కరోనా బాధితులకు మేమున్నామంటున్న వ్యక్తులు, సంస్థలు అండగా ఉంటూ ఆదుకుంటున్న సేవాతత్పరులు ఇంటి వద్దకే పౌష్టికాహారం పంపిణీ ఆపత్కాల వేళ దాతల మానవత్వం కరోనా సృష్టిస్తున్న కల్లోలంలో అనేక హృదయ విదారక ఉదంతాలన�
దేశ, విదేశాల నుంచి విరాళాల సేకరణ విద్య, వైద్య సహాయక కార్యక్రమాలకు కేటాయింపు నిరుపేదలకు జీవనాధారం కల్పించేందుకు చర్యలు కరోనా బాధితులకూ సేవకుల ఉదారత క్రౌడ్ ఫండింగ్తో అభాగ్యుల జీవితాల్లో నూతనోత్తేజం ఆప
చార్మినార్, మే 9: సాటివారికి అండగా నిలిచేందుకు మానవతావాదులు ముందుకు వస్తున్నారు. దేశ వ్యాప్తంగా కొవిడ్ బాధితుల ఇబ్బందులను చూసి చలించిన కుంభమేళా అగర్వాల్ బంధు, అశోక్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో.. కొవ�
టిఫిన్, లంచ్, డిన్నర్ అందిస్తున్న ఫ్యాషన్ డిజైనర్ నిహారికా రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి స్వయంగా తయారు చేస్తూ.. ఇమ్యూనిటీ కోసం పండ్లు, పండ్ల రసాలు, డ్రై ఫ్యూట్స్ కూడా పంపిణీ సేవలు పొందాలనుకునే వారు 97018
కరోనా బారిన పడ్డ బ్రాహ్మణులకు అండగా బడంగ్పేట బ్రాహ్మణ సేవా సంఘం ప్రతిరోజు 30 మందికి ఆహారం అందజేస్తున్న సంఘం అధ్యక్షుడు రాఘవరావు లాక్డౌన్లోనూ నిత్యావసరాల పంపిణీ బడంగ్పేట, మే 5 : మహమ్మారి విజృంభణతో కుటు