సికింద్రాబాద్ : ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలతో పాటు వివిధ వర్గాలకు ప్రయోజనం కలిగించేలా తమ వంతు కృషి చేస్తున్నామని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. ఇందిరా పార్క్ ప్రాంతానికి �
కోరిక బలంగా ఉన్నప్పుడే దానిని సాధించాలనే తపన పెరుగుతుంది. అందుకు తగిన మార్గాలూ కనిపిస్తాయి. ఏదైనా సాధించాలంటే కావాల్సింది సంకల్ప బలం. అదొక్కటే సరిపోతుందా అంటే.. నిర్విరామ కృషి అవసరం. దానికి దైవానుగ్రహం త�
మనీషా రామసామి పేదింటి బిడ్డ. నాన్న నడిపే మటన్ దుకాణమే కుటుంబానికి ఆదరువు. కానీ, మనీష లక్ష్యమేమో పెద్దది. దేశ భద్రతలో భాగంగా సోల్జరైనా కావాలి, ప్రజలకు ఆరోగ్యాన్ని ప్రసాదించే డాక్టరైనా కావాలని తీర్మానించ�
పొరుగు రాష్ర్టాలకూ మనోహర్,కూతురు సంజనా రహేజాల సేవలు స్నేహితులు, బంధువులు, దాతల సహకారంతో శస్త్ర చికిత్స సాయం అందించిన సోనూసూద్ ఫౌండేషన్, తదితరులు చికిత్స విజయవంతమై కోలుకున్న బిహార్ బాధితుడు‘సాయం అం�
ఏ మహిళ అయినా బంగారాన్ని ప్రేమిస్తుంది. బంగారు ఆభరణాలంటే మక్కువ చూపుతుంది. చేతిలో నాలుగు రాళ్లున్నా బంగారం కొనడానికే మొగ్గుచూపుతుంది. శ్రావ్యారెడ్డి మాత్రం నగలకంటే మనుషులే ముఖ్యమని భావించింది. పేదలకోసం
ఆపత్కాలంలో ఇంటింటికి ఆహారం, మందులు అందజేత కిలో మీటర్ల మేర సైకిల్పైనే.. ఇప్పటి వరకు 200 మందికి సేవలు ఆదర్శంగా నిలుస్తున్న విశ్రాంత ఉద్యోగి బైస్కిల్ ప్రాధాన్యతనూ చాటుతున్న శ్రీనివాస్రావు సిటీబ్యూరో, జుల�
సోషల్ మీడియా వేదికగా అనిల్రావు సేవా కార్యక్రమాలు కొవిడ్ బాధితుల కష్టాలపై అధికారుల దృష్టికి.. అభాగ్యులకు ఉచితంగా ఆహారం.. నిత్యావసరాలు సిటీబ్యూరో, జూన్ 23 (నమస్తే తెలంగాణ): ప్రస్తుత కష్టకాలంలో ఎవరికి ఏ అవ
మహానగరంలోని మురికివాడల్లో బతుకులు భారంగా గడుస్తాయి. రెక్కాడితేకానీ డొక్కాడని జీవితాలే ఎక్కువ. అందులోనూ లాక్డౌన్. దినదిన గండమే! మానవత్వం ఉన్న మనుషులు మాత్రమే అటువైపు తొంగిచూస్తున్నారు, చేతనైన సాయం చే�
కొవిడ్ బాధితులకు వార్రూమ్ ఏర్పాటు చేసిన టెకీ ఒక్కడితో మొదలై 500 మందికి చేరిన వలంటీర్లు 45 రోజుల్లో రూ.47లక్షలు సమీకరణ హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ): కరోనా బాధితుల కోసం ఒక వార్రూమ్ ఏర్పాటుచేయాలన్న ఆ�
ఉద్యోగాలు చేస్తూనే కరోనా బాధితులకు సాయం ఫోరం ఆఫ్ ఐటీ ప్రొఫెషనల్స్ ఉదారత 70 పడకలతో ఉచిత కొవిడ్ కేర్ సెంటర్ వసతి, భోజనం, వైద్య సదుపాయం అందుబాటులో ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సన్ట్రేటర్లు అక్కడి నుంచే వి
నిరుపేద విద్యార్థులకు సౌదీ వ్యాపారి బాసట నూతన పాఠశాల నిర్మాణానికి రూ.80 లక్షలు సాయం అన్ని హంగులతో నిర్మాణం పూర్తి త్వరలో ప్రారంభానికి సన్నాహాలు ఉదారత చాటుకుంటున్న ఉమర్ బిన్ మైలాన్ పహాడీషరీఫ్, జూన్ 9
ఆదిత్యకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు 20 రోజులుగా బియ్యం, మాస్కుల పంపిణీ టీఆర్ఎస్ పార్టీ క్యాడర్కు మూడు వేల బియ్యం బ్యాగులు.. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న టీఆర్ఎస్ నేత నందకిషోర్