వయసుకు మించిన మనసుతో వినూత్న ఆలోచనలతో యువత సామాజిక సేవలో భాగస్వామ్యమవుతున్నది. ఓ వైపు తమ బాధ్యత నిర్వర్తిస్తునే మరోవైపు సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తున్నారు. ఉద్యోగ బాధ్యతలో ఉంటూ.. కూడా సామాజిక సేవల
సమాజానికి దిక్సూచి, మార్గ నిర్దేశకులు టీచర్లు అని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కొనియాడారు. ధర్మపురి పట్టణంలోని ఎస్హెచ్ గార్డెన్స్లో ఆదివారం జరిగిన నియోజకవర్గ స్థాయి ప్రైవేట్ స్కూళ్ల �
Minister Errabelli | రాజకీయాలకు అతీతంగా తాను సేవ చేస్తున్నట్లు, తన వద్ద డబ్బులు లేనప్పటికీ, పలువురు స్నేహితుల సహకారంతో వినూత్నంగా, విశేషంగా సేవా కార్యక్రమాలు తమ ఎర్రబెల్లి ట్రస్ట్ తరఫున నిర్వహిస్తున్నట్లు పంచాయతీర�
కోర్టు ఉత్తర్వులకు వ్యతిరేక చర్యలకు పాల్పడిన ఇద్దరికి హైకోర్టు సామాజిక సేవకు ఆర్థిక చేయూత ఇవ్వాలని తీర్పు చెప్పింది.సామాజిక సేవకు స్వచ్ఛందంగా చెల్లిస్తామన్న రూ.లక్షతోపాటు, రూ.2 వేలు
యాదగిరిగుట్ట వాసిని స్టార్ ఐకాన్ అవార్డు వరించింది. పట్టణానికి చెందిన కాంటేకర్ పవన్కుమార్ సమాజ సేవలో చేసిన కృషికి గాను హైదరాబాద్కు చెందిన సుమన్ ఆర్ట్ థియేటర్స్ సంస్థ
వాళ్లంతా అపర కుబేరులు కాదు. లక్షల జీతాలు వచ్చే ఉద్యోగాల్లో లేరు. పెద్ద పెద్ద కంపెనీల తోడ్పాటు అంతకన్నా లేదు. అయితేనేం పరులకు సేవ చేయడానికి ఆస్థులు, అంతస్తులు అక్కర్లేదని స్పందించే గుణం ఉంటే చాలు అని నిరూప
నిత్యం పుస్తకాలతో కుస్తీ పట్టే విద్యార్థులు సమాజ సేవలో మేము సైతం అంటూ ముందుకు సాగుతున్నారు. సేవా ప్రవృత్తిని అభిరుచిగా మార్చుకుని ఇబ్రహీంపట్నంలోని సీవీఆర్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు స్ట్రీట్
అశ్వారావుపేట సామాజిక ఆరోగ్య కేంద్రం (సీహెచ్సీ)లో వైద్యుల కొరత సమస్యకు పరిష్కారం లభించింది. ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు కృషి ఫలించింది. ఆయన విజ్ఙప్తి మేరకు వైద్యారోగ్యశాఖ కొద్దిరోజుల్లోనే సీహెచ్సీ�
టెక్నాలజీ రంగంలో స్త్రీలు వెనుకబడి ఉన్నారు. ఆవిష్కరణలలో ఆ వెనుకబాటు ఇంకా ఎక్కువ. కానీ, బ్లాక్ చెయిన్ టెక్నాలజీలో మగవాళ్ల కంటే చాలా ముందున్నది తెలంగాణ ఆడబిడ్డ ఆశ్రయా రావు. ‘లాంచ్ హౌజ్యాక్సెలరేటర్ ప్
కర్ణాటకలోని ఉడుపి.. ఆధ్యాత్మిక స్ఫూర్తి కేంద్రం. ద్వైత గురువులు మధ్వాచార్యులు అక్కడ స్థాపించిన అష్టమఠాలు కృష్ణతత్వాన్ని ప్రబోధిస్తున్నాయి. అందులోనూ పెజావర్ మఠం సమాజ సేవను కూడా భుజాని కెత్తుకుంది. హైద�
భారతదేశం గర్వించే స్థితికి అమెరికాలోని తెలుగు ప్రజలు ఎదిగారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశంసించారు. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో నిర్వహిస్తున్న అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) 17వ మహాసభల్లో పాల�
చేర్యాలకు చెందిన నలుగురు యువకులు సోషల్ మీడియా ద్వారా సోషల్ సర్వీస్ చేస్తున్నారు. కమ్యూనికేషన్ వ్యవస్థపెరిగి ప్రపంచమే కుగ్రామంగా మారిన తరుణంలో ఎవరి పనిలో వారు బిజీ, బిజీగా గడుపుతున్న క్రమంలో చేర్యా