జవహర్నగర్, నవంబర్ 14: సామాజిక సేవలో ప్రతిఒక్కరూ పాలుపంచుకోవాలని మేయర్ మేకల కావ్య, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్గుప్తా అన్నారు. ఆదివారం జవహర్నగర్లోని 7వ డివిజన్లో సిద్ధి వినాయక వెల్ఫేర్ అసోసియేషన్ భవనాన్ని కార్పొరేటర్ మెట్టు ఆశాకుమారి ఆధ్వర్యంలో ప్రారంభించారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు మెట్టు వెంకన్న, సిద్ధి వినాయక వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు పిట్టల వెంకటనారాయణ, ఉపాధ్యక్షులు గుడుగుండ్ల భిక్షపతి, సురేశ్వర్మ, ప్రధాన కార్యదర్శి పగడాల అంబాజి నేత, కార్యదర్శి వీరగాని నరేశ్, కార్యవర్గ సభ్యులు ఆంజనేయులు, వెంకట్రెడ్డి, బాలాజీ, సు నీత, సరళ, అనిత, లలిత, కాలనీవాసులు పాల్గొన్నారు.