Snake Bite | జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఆర్టీవో కార్యాలయం వెనుక ఉన్న అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో శనివారం మధ్యాహ్నం మూత్ర విసర్జనకు వెళ్ళిన నలుగురు విద్యార్థుల్లో ముగ్గురు పాము కాటుకు గురయ్యారు.
హాయిగా నిద్రిస్తున్న తాత, మనుమరాలిని పాము కాటు వేయగా.. చిన్నారి మృతిచెందిన ఘటన మండలంలోని జప్తిజాన్కంపల్లి గ్రామంలో చోటుచేసుకున్నది. ఎస్సై రాజు, గ్రామస్తులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
అసలే వర్షాకాలం.. ఆపై ముమ్మరంగా కొనసాగుతున్న వ్యవసాయ పనులు.. దీనికి తోడు ఇది పాముల కాలం.. వెరసి రైతన్నలకు విషసర్పాలతో పొంచి ఉన్న ప్రమాదం.. వర్షాకాలంలో తగిన జాగ్రత్తలు, సూచనలతో పాటుగా అప్రమత్తతే రైతులకు శ్రీర
Kims Saveera Hospital | సాధారణంగా పాము కాటు వేస్తే రెండు గాట్లు పడతాయి. అలాగే కాటు పడిన ప్రాంతంలో వాపు, నొప్పి కూడా ఉంటాయి. కానీ కట్లపాము కాటేస్తే మాత్రం ఇవేవీ కనిపించవు. కానీ.. ఆ తర్వాత కొంతసేపటికి వాంతులు, క�
అప్పటిదాకా ఇంట్లో సంతోషం గా ఆడిపాడిన ఆ బాలిక అను కోని రీతిలో మృత్యుఒడికి చేరిం ది. ఫ్రిడ్జ్ కింద ఉన్న పాము కాటు వేయడంతో ప్రాణాలు కోల్పోయింది. కుటుంబ సభ్యు ల కథనం ప్రకారం..
Snake Bite | ఉపాధి హామీ పనులకు వెళ్లిన ఓ మహిళను పాము కరిచింది. దీంతో అప్రమత్తమైన బాధితురాలు.. పామును వెంటనే చంపేసింది. అనంతరం ఆ పామును తీసుకొని ఆస్పత్రికి వెళ్లింది.
మహారాష్ట్రలోని ప్రభుత్వ దవాఖానల్లో మరణ మృదంగం మోగుతున్నది. కొద్దిరోజుల క్రితం థాణే దవాఖానలో 36 గంటల్లో 22 మంది రోగులు మరణించిన ఘటన మరువక ముందే.. నాందేడ్లో అలాంటిదే మరో ఘటన చోటుచేసుకుంది.
Nizamabad | నిజామాబాద్ : ఓ మూడేండ్ల బాలుడిని రెండు పాములు ఒకేసారి కాటేశాయి. తీవ్ర అస్వస్థతకు గురైన బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఈ విషాద ఘటన నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం బినోల గ్రామం
Snake Bite | వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పాములు సంచరిస్తుంటాయి. వాటితో అప్రమత్తంగా ఉండాలి. నీటినిల్వ ప్రాంతాలు, చెట్ల పొదల్లో ఉన్న పురుగులు, కప్పలను తినేందుకు పాములు వస్తుంటాయి. కావున ఇంటి పరిసరాలను పరిశుభ్ర