Snake bite | ఒక పాము చిన్నారులను కాటు వేసింది. దీంతో ముగ్గురు తోబుట్టువులు మురణించారు. పాము కాటుకు గురైన వారి తండ్రి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నా�
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం దేశాయిపేట్లో విషాదం చోటుచేసుకున్నది. శివ అనే 21 ఏండ్ల యువకుడు పాముతో చెలగాటమాడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. సరదాకు వీడియో తీసుకునే ప్రయత్నంలో ఏకంగా ప్రాణాలు పోగోట�
Snake Catcher: నాగు పామును పట్టుకున్నాడు. అందరి ముందు దాని తలను నోట్లో పెట్టుకున్నాడు. ఫోటోలు, వీడియోలు దిగాడు. కానీ ఆ సమయంలోనే ఆ పాము అతని నోట్లో కాటేసింది. ఆ తర్వాత ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. నోట్లో ప
Mulugu | పాము కాటుకు గురై ములుగు ఏరియా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పోలీస్ కానిస్టేబుల్ ప్రశాంత్ను రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ(Governor Jishnudev Varma), మంత్రి దనసరి సీతక్కతో కలిసి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్�
Mulugu | రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్వర్మ(Governor Jishnudev Varma) ములుగు(Mulugu district) జిల్లా పర్యటనలో అపశ్రతి చోటు చేసుకుంది. గవర్నర్ పర్యటన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయమైన సంఘ టనలు చోటు చేసుకోకుండా గ్రే హౌండ్స్తో అధికారులు ముంద�
Snake bite | పెద్దపల్లి జిల్లాలో(Peddapally district) విషాదం చోటు చేసుకుంది. పాము కాటుకు(Snake bite) గురై ఓ లారీ డ్రైవర్(Lorry driver) మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే..పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండల కేంద్రానికి చెందిన శాతరాజుల సతీష్ (39) లా
‘ఒక్కగానొక్క కొడుకువి. మంచిగా చదువుకొని ప్రయోజకుడివి అవుతావని ఆశలు పెట్టుకున్న. నువ్వు లేకుండా నేనెట్లా బతకాలి కొడుకా’ అంటూ పెద్దాపూర్ గురుకులంలో అనిరుధ్కు చెందిన సందుగ (బాక్సు)పై పడి తల్లి ప్రియాంక �
పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో విద్యార్థి అనిరుధ్ మృతి ఘటనపై విచారణ చేపట్టి బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల డిమాండ్ చేశారు.
పాము కాటు వల్ల దేశంలో ఏటా 50 వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారని బీజేపీ ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూడీ సోమవా రం లోక్సభలో వెల్లడించారు. ఈ తర హా మరణాలు ప్రపంచ దేశాలతో పో లిస్తే మన దేశంలోనే అత్యధికమన్నా రు.
ఆదిలాబాద్ ఎస్టీ గురుకుల కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న జాదవ్ సిద్ధు పాముకాటుకు గురయ్యాడు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ బంగ్లా సమీపంలో గల గిరిజన గురుకుల బాలుర పాఠశాల, కళాశాలలో మొదటి సం�
ఇది సినిమా కథ కాదు.. డైలీ సీరియల్లో సన్నివేశం అంతకన్నా కాదు.. జిల్లా కేంద్రమైన ఖమ్మం నడిబొడ్డున సర్కారు దవాఖానలో చోటుచేసుకున్న అమానవీయ సంఘటన. ఒక మహిళ పాము కాటుకు గురై, తీవ్ర భయాందోళనతో చావుబతుకుల మధ్య కొట�
Snake Bite | జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఆర్టీవో కార్యాలయం వెనుక ఉన్న అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో శనివారం మధ్యాహ్నం మూత్ర విసర్జనకు వెళ్ళిన నలుగురు విద్యార్థుల్లో ముగ్గురు పాము కాటుకు గురయ్యారు.
హాయిగా నిద్రిస్తున్న తాత, మనుమరాలిని పాము కాటు వేయగా.. చిన్నారి మృతిచెందిన ఘటన మండలంలోని జప్తిజాన్కంపల్లి గ్రామంలో చోటుచేసుకున్నది. ఎస్సై రాజు, గ్రామస్తులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
అసలే వర్షాకాలం.. ఆపై ముమ్మరంగా కొనసాగుతున్న వ్యవసాయ పనులు.. దీనికి తోడు ఇది పాముల కాలం.. వెరసి రైతన్నలకు విషసర్పాలతో పొంచి ఉన్న ప్రమాదం.. వర్షాకాలంలో తగిన జాగ్రత్తలు, సూచనలతో పాటుగా అప్రమత్తతే రైతులకు శ్రీర