ముంబై: బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇవాళ 56వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. అయితే పాన్వెల్ ఫామ్హౌజ్లో శనివారం ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్ సమయంలో ఓ పాము సల్మాన్ను కాటు వేసింది. దానికి సంబంధించ�
Salman Khan | బాలీవుడ్ అగ్ర హీరో సల్మాన్ఖాన్ పాము కాటుకు గురయ్యారు. ముంబయికి సమీపంలోని పన్వేల్ ఫామ్ హౌస్లో శనివారం రాత్రి ఈ సంఘటన జరిగింది. ఆయన్ని వెంటనే ముంబయిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స
Salman Khan | బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ఖాన్ పాముకాటుకు గురయ్యారు. దీంతో ఆయన్ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. సల్మాన్ ఖాన్పై చేయి మీద పాము కాటు వేసినట్టు తెలుస్తోంది. గత కొన్ని రోజుల నుంచి
మేళ్లచెర్వు : ఇంటి దగ్గర ఆరుబయట ఆడుకుంటున్న ఏడేళ్ల చిన్నారి పాముకాటుకు గురై చనిపోయిన సంఘటన మండల పరిధిలోని వెల్లటూరు గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి గుండా పున్నారె
లింగంపేట, నవంబర్ 14: తెల్లారితే కూతురి నామకరణోత్సవం ఉండగా అంతలోనే పాము కాటుతో తండ్రిమృతిచెందాడు. దీంతో వేడుక జరగాల్సిన ఇంట్లో విషాదం చోటుచేసుకున్నది. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోని నల్లమడుగు గ్రా
Snake bite | జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తండ్రీ బిడ్డను పాము కాటేయడంతో (snake bite) మూడు నెలల చిన్నారి మృతి చెందింది. ఈ హృదయవిదారక సంఘటన మహబూబాబాద్ మండలం శనిగపురం గ్రామంలో చోటు చేసుకుంది.
అశ్వారావుపేట: పాము కాటుకు గురై మహిళ మృతి చెందింది. అశ్వారావుపేట మండలంలోని గుర్రాల చెరువు గ్రామానికి చెందిన అలా లక్ష్మీ (45) పొలంలో పశువులను మేపేందుకు వెళ్ళింది. ఆమె పొదల వద్ద కూర్చొని ఉండగా పొదల్లో నుంచి బయ
ముంబై: ఒక పాము నిద్రిస్తున్న ఆరేండ్ల బాలిక మెడకు చుట్టుకున్నది. రెండు గంటలపాటు ఆమె వద్దనే ఉన్న పాము చివరకు ఆ పాప కదలడంతో కాటు వేసింది. దీంతో వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. నాలుగు రోజుల చికిత్స తర్వాత ఆ
పాట్నా: రక్షాబంధన్ ( Raksha Bandhan ) రోజున పాములకు రాఖీ కట్టాలనుకున్న ఓ వ్యక్తి.. ఆ పాము ( Snake ) కాటుకే బలయ్యాడు. ఈ ఘటన బీహార్లోని సరన్ జిల్లాలో జరిగింది. ఆ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి రిలీజైంది. రాఖీ �
Snake Bite | కక్ష సాధింపు చర్య అంటే ఇదేనేమో! తనను కాటేసిన పామును వదిలిపెట్టకుండా.. దాన్ని వెతికి పట్టుకుని నోటితో కొరికి చంపాడు ఓ వ్యక్తి. ఈ ఘటన ఒడిశాలోని జాజ్పూర్ జిల్లాలో బుధవారం రాత్రి చోటు చేసుకు�
అమరావతి, ఆగస్టు : కృష్ణా జిల్లాలోని దివిసీమ ప్రాంత ప్రజలను పాములు హడలెత్తిస్తున్నాయి. మూడు రోజుల్లోనే 21 మంది పాముకాటుకు గురయ్యారు. దివిసీమ ప్రాంతంలో తాజాగా పాముకాటుకు ఓ రైతు బలయ్యాడు. నాగాయలంక మండలం నంగే�