బీజేపీ పాలిత ఒడిశాలో రోడ్డు సదుపాయం లేకపోవడంతో గిరిజనులు అత్యవసర పరిస్థితుల్లో నరకయాతన అనుభవిస్తున్నారు. దీనికి తా జా ఉదాహరణ కంధమాల్ జిల్లాలో జరిగిన హృదయవిదారక సంఘటన.
cop hires snake charmers to kill wife | పాముతో కాటు వేయించి భార్యను హత్య చేసేందుకు పోలీస్ కానిస్టేబుల్ ప్రయత్నించాడు. అయితే పాము కాటు నుంచి ఆ మహిళ ప్రాణాలతో బయటపడింది. దీని గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పట్టించుకోకపోవడ�
Viral News | ఏపీలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. విజయనగరం జిల్లాలో ఓ మహిళను కాటేసిన పాము అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఈ విషయం తెలిసి సదరు మహిళ భర్తతో పాటు వైద్యులు కూడా ఆశ్చర్యపోతున్నారు.
పెద్దపల్లి (Peddapalli) జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో విషాదం చోటుచేసుకున్నది. మండలంలోని కిష్టంపేటలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో తాత్కాలిక స్వీపర్గా పనిచేస్తున్న బండి మల్లయ్య పాముకాటుతో మృతి చెందారు. విధుల్లో �
నాగర్కర్నూల్ జిల్లాలో పాముకాటుతో రైతు మృతి చెందిన ఘటన చోటు చేసుకున్నది. స్థానికుల కథనం మేరకు.. పెద్దకొత్తపల్లి మండలం పెద్దకార్పాములకు చెందిన యువ రైతు నాగపురి శివ (28) గ్రామ శివారులో ఉన్న పొలంలో సాగు చేసి�
Viral news | సాధారణంగా అక్కడ పాము తిరుగుతోందంటేనే ఆ వైపు అడుగు కూడా వేయం. ఒకవేళ పాము కనిపిస్తే క్షణం కూడా ఆలస్యం చేయకుండా కాళ్లకు పని చెబుతాం. ఇక పాము కాటు వేస్తే లబోదిబోమంటూ గావు కేకలు పెడుతాం. అలాంటిది ఓ వృద్ధుడ�
Snake bite | జగిత్యాల జిల్లాలో(Jagityala district) విషాదం చోటు చేసుకుంది. పాము కాటుకు(Snake bite) గురై ఓ మహిళ మృతి చెందింది(Woman died). ఈ విషాదకర సంఘటన కథలాపూర్ మండలం తాండ్రల గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
అధ్వానంగా మారిన గురుకులాల్లో పిల్లల ప్రాణాలకు గ్యారెంటీ లేకుండా పోతున్నది. ఇటీవల మెట్పల్లి మండలంలోని గురుకుల పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందడం కలకలం రేపింది.
Peddapally | కాంగ్రెస్ పాలనలో గురుకుల పాఠశాలలు(Gurukula schools )సమస్యల సుడిగుండంలో కొట్టు మిట్టాడుతున్నాయి. సరైన పర్యవేక్షణ లేక విద్యార్థులు ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితులు నెలకొం టున్నాయి.