పాము కాటుకు గురై ఓ విద్యార్థి మృతిచెందాడు. పాఠశాల సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణపేట జిల్లా ఎక్లాస్పూర్ గ్రామానికి చెందిన సంగీత, గుండప్ప రెండో సంతానం రంజిత్ (8) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 3వ తరగత
పాఠశాలలో చదువుకుంటూ విద్యార్థి పాము కాటు కు గురై మృతి చెంది న విషాదకర ఘట న ఎక్లాస్పూర్ లో గురువారం చో టుచేసుకుంది. ఎక్లాస్పూర్ గ్రామానికి చెందిన పిచ్చికుంట్ల సంగీ త గుండప్పల రెం డో కుమా రుడు రంజిత్(8)
పాఠశాలకు వెళ్తున్న విద్యార్థిని పాము కాటుకు గురైన సంఘటన శనివారం ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో చోటుచేసుకుంది. బాలిక మండల పరిధిలోని వీరుపల్లి గ్రామానికి చెందిన ప్రభుత్వ పాఠశాలలో బాలిక రెండవ తరగతి చదువ
Medak | మెదక్ జిల్లా చిన్నశంకరంపేటలో తీవ్ర విషాదం నెలకొంది. అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో తల్లీకూతుళ్లను పాము కాటేసింది. ఈ ఘటనలో తొమ్మిదేళ్లలో బాలిక హారిక మృతిచెందింది. తల్లి ఆస్పత్రిలో చికిత్స పొ�
Hyderabad | స్నేహితులను భయపెట్టాలని ఓ వ్యక్తి చేసిన పిచ్చి పని అతని ప్రాణాలను బలితీసుకుంది. ఫామ్హౌస్లో కనిపించిన కట్లపాము పిల్లను చేతిలో తీసుకుని పరచకాలు ఆడటంతో.. అది కాటువేసింది.
Congress Leader Dies Of Snakebite | రాత్రి వేళ కారు నుంచి దిగిన కాంగ్రెస్ నేతను పాము కాటు వేసింది. ఆయనను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఇటీవల రద్దైన అసెంబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్
తండ్రికి పెద్ద మొత్తంలో బీమా (Insurance) చేయించారు. ఆ తర్వాత పథకం ప్రకారం ఆయన్ను పాముతో కాటేయించారు (Snake Bite). ప్రమాదంగా చిత్రీకరించి ఇన్సూరెన్స్ డబ్బును క్లెయిమ్ (Insurance Claim) చేసుకుందామని అనుకున్నారు. అయితే వారిపై బీమ
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో దీపావళి సెలవులు కావడంతో ఇంటికి వచ్చిన డిగ్రీ విద్యార్థిని పాముకాటుకు గురై మృతి చెందిన విషాద ఘటన రూపు నారాయణపేట గ్రామంలో శుక్రవారం జరిగింది.
యూరియా కోసం రైతుల పడిగాపులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వ్యవసాయ సహకార సంఘాల కార్యాలయాల వద్ద రైతులు క్యూలైన్లలో నిల్చుని సొమ్మసిల్లి పడిపోయిన ఘటనలు అనేకం చూశాం. తాజాగా ఓ రైతు యూరియా కోసం క్య�