చదివే రోజులు పోయి చూసే రోజులొచ్చాయని సోషల్ మీడియాలో అందరూ చెప్పుకొంటున్నారు. ఇదేమి చిత్రమో, అదే సోషల్ మీడియాలో పుస్తక పఠనానికి సంబంధించిన విశేషాలూ వైరల్ అవుతున్నాయ్! ఎప్పుడూ స్థానిక ఉద్యోగులు, విదే�
ప్రముఖ స్మార్ట్ఫోన్ల రిటైల్ విక్రయ సంస్థ లాట్ మొబైల్స్ 12వ వార్షికోత్సవంతోపాటు దసరా, దీపావళి పండుగలను దృష్టిలో పెట్టుకొని వినూత్న ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఇప్పుడు స్మార్ట్ఫోన్ పరిధి మారిపోయింది. కాల్స్, బ్రౌజింగ్, వీడియో చాటింగ్.. ఇలా అన్నీ దాటుకుని గేమింగ్ డివైజ్లా మారిపోయింది. ఫన్ కోసం ఆడేది కొందరైతే.. పైసలు బెట్టింగ్ వేసి ఆడేది ఇంకొందరు.
స్మార్ట్ఫోన్లు అతిగా వాడితే కళ్లు ఒత్తిడికి గురవుతాయని, నిద్రకు భంగం వాటిల్లుతుందని తెలిసిందే. అయితే ఫోన్లు, ల్యాప్ట్యాప్లు, టీవీల నుంచి వెలువడే నీలి కాంతి వల్ల చర్మంపై ముడతలు ఏర్పడుతాయని తాజా అధ్యయ�
పనిభారం, ఎదుటివారికి మాటివ్వడం, వ్యక్తిగత సంబంధాల్లో భావోద్వేగాలకు పోవడం మొదలైన వాటి వల్ల ఏదో ఒక పనిలో తలమునకలవడం, ఇతర ప్రదేశాలకు ప్రయాణాలు మొదలైన వాటి కారణంగా మనం అప్పుడప్పుడు నిస్ర్తాణకు గురవుతాం. అలస
శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ప్రపంచం శరవేగంగా పరుగులు తీస్తున్నది. దీంతో మనిషి జీవనశైలి సమూలంగా మారిపోతున్నది. ఇప్పటికే స్మార్ట్ఫోన్లు మన జీవితాల్లో ఎన్నో మార్పులు తీసుకొచ్చాయి.
సరికొత్త స్మార్ట్ఫోన్లను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది సామ్సంగ్ సంస్థ. గెలాక్సీ సిరీస్లో భాగంగా విడుదల చేసిన ఎఫ్55 5జీ వ్యాగన్ లెదర్ డిజైన్, 6.7 ఇంచుల ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, శ�
స్మార్ట్ఫోన్స్, కంప్యూటర్, టీవీ, వీడియో గేమ్స్, ట్యాబ్లెట్స్.. మొదలైన డిజిటల్ పరికరాలతో పిల్లలు గంటల తరబడి గడపటంపై 89 శాతం మంది తల్లులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Flipkart Big Saving Days sale : ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ గ్రేట్ సమ్మర్ డే సేల్ను లాంఛ్ చేసిన కొద్దిరోజుల అనంతరం బిగ్ సేవింగ్ డేస్ సేల్ను ఫ్లిప్కార్ట్ ప్రకటించింది.
ప్రస్తుత నిత్యావసరాల్లో ఒకటి స్మార్ట్ఫోన్. చేతిలో స్మార్ట్ఫోన్ లేనిదే ఏ పనీ జరగడం లేదు. ఓ అధ్యయనం ప్రకారం సగటున ఒక వ్యక్తి రోజుకు 2,617 సార్లు ఫోన్ తాకుతున్నాడట.
సోషల్ మీడియా, స్మార్ట్ఫోన్ల వినియోగం యువతలో మానసిక అనారోగ్యానికి కారణమవుతున్నదని అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్లో జరిపిన పలు అధ్యయనాల్లో వెల్లడైంది. ముఖ్యంగా కౌమారదశలో ఉన్న పిల్లలు స్మార్ట్ఫోన్�
Mobiles | ప్రస్తుతం స్మార్ట్ఫోన్ల యుగం నడుస్తోంది. 4జీ, 5జీ సేవలతో అందరికీ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వచ్చాక స్మార్ట్ఫోన్లకు గిరాకీ బాగా పెరిగిపోయింది.
HMD Global : భారత్లో నోకియా ఫోన్లను తయారుచేస్తున్న హెచ్ఎండీ సొంత బ్రాండ్ స్మార్ట్ఫోన్ను లాంఛ్ చేయనుంది. ఈ ఏడాది న్యూ స్మార్ట్ఫోన్ను దేశీ మార్కెట్లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేలా హెచ్ఎండీ సన్నాహాలు చేపట�