ప్రముఖ మొబైల్ విక్రయ సంస్థ లాట్..ఏసీలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. స్మార్ట్ఫోన్లు, స్మార్ట్ టీవీలు, స్మార్ట్ వాచీలు, లాప్ట్యాప్లు, బ్రాండెడ్ యాక్సెసరీస్లతోపాటు వోల్టాస్, లాయిడ్ ఏసీ బ్ర�
స్మో ర్ట్ఫోన్లలో ప్రీ ఇన్స్టాల్డ్ యాప్లకు కళ్లెం వేయాలని కేంద్ర ఐటీ శాఖ భావిస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ యాప్లను తొలగించే అవకాశం వినియోగదారులకు ఉండేలా కొత్త నిబంధనలకు రూపకల్పన చేస్తున్నదని రాయ�
ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ఉన్న తీహార్ జైలులో (Tihar jail) ఓ ఖైదీ వద్ద 23 సర్జికల్ బ్లేడ్లు (Surgical blades) లభించాయి. కరడుగట్టిన ఖైదీలు ఉండే జైల్లో సిసోడియాను ఉంచడంపై ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ ఆందోళన వ్యక్�
ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్ఫాం వాట్సాప్ ఏటా పలు మొబైల్ ఫోన్లకు సపోర్ట్ను తొలగించే క్రమంలో ఈ ఏడాది డిసెంబర్ 31 నుంచి 49 ఫోన్లలో సేవలను నిలిపివేస్తోంది.
మారుతున్న కాలానికనుగుణంగా ప్రపంచమంతా అరచేతిలోకి వచ్చేసింది. కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, సెల్ఫోన్లతో ఇంటి వద్ద నుంచే అనేక రకాల సేవలు పొందడంతోపాటు ప్రపంచంలోని పలు విషయాలను తెలుసుకోవచ్చు.
Puri Jagannath Temple | దేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఒడిశాలోని పూరీ జగన్నాథ స్వామి ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆలయంలోకి స్మార్ట్ఫోన్లు తీసుకెళ్లడం పూర్తిగా నిషేధించారు. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి నిబంధన
డివైజ్ల్లోని గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్స్(జీపీయూ)లో ఒక బగ్ కారణంగా లక్షలాది స్మార్ట్ఫోన్లు హ్యాకింగ్కు గురయ్యే అవకాశం ఉన్నదని గూగుల్కు చెందిన ప్రాజెక్టు జీరో టీమ్ హెచ్చరించింది.
వాహనాలు ప్రయాణిస్తున్నప్పుడు బ్రిడ్జి కండీషన్ ఎలా ఉందో తెలుసుకొనే మొబైల్ యాప్ను మాసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) పరిశోధకులు అభివృద్ధి చేశారు.
మీరు షియామి స్మార్ట్ఫోన్ వాడుతున్నారా..? అయితే జాగ్రత్తగా ఉండాల్సిందే..లేకుంటే కొన్ని షియామి ఫోన్లలో పేమెంట్ వ్యవస్ధ లోపాలు బయటపడటంతో భారీ రిస్క్ పొంచిఉన్నట్టే.
దేశీయ మార్కెట్లో 20% వాటా న్యూఢిల్లీ, ఆగస్టు 4: చైనాకు చెందిన స్మార్ట్ఫోన్ల తయారీ దిగ్గజం షియామీ.. భారతీయ స్మార్ట్ఫోన్ మార్కెట్లో ఆధిపత్యం చూపిస్తున్నది. ఈ ఏడాది ఏప్రిల్-జూన్లో అమ్మకాలు గతంతో పోల్చి�