6జీ నెట్వర్క్పై నోకియా సీఈఓ పెకా లుండ్బెర్గ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2030 నాటికి 6జీ అందుబాటులోకి వస్తే ఇప్పుడు మనం వాడుతున్న స్మార్ట్ఫోన్లకు కాలం చెల్లుతుందని అన్నారు.
గడిచిన రెండేండ్లకుపైగా కాలంలో దేశంలో స్మార్ట్ఫోన్ల సగటు ధరలు రికార్డు స్థాయిలో 27 శాతం పెరిగాయి. 2020లో కరోనా వైరస్ మొదలు స్మార్ట్ఫోన్ల ధరలు పెరుగుతూపోయాయని ఇంటర్నేషనల్ డాటా కార్పొరేషన్ (ఐడీసీ) తెలిప�
ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా ముందుకు సాగుతున్న సర్కారు.. పల్లె ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నది. ప్రజారోగ్య పరిరక్షణకు దవాఖానలు ఆధునీకరించి, వైద్యులను నియమిస్తున్నది. ఆశ కార్యకర్తలు క�
సూర్యాపేట: కరోనా నియంత్రణలో ఫ్రంట్లైన్ వారియర్స్గా పనిచేసిన ఆశా కార్యకర్తల సేవలు మరువలేనివని మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish reddy) అన్నారు. ఆరోగ్య తెలంగాణ నిర్మాణంలో వారిపాత్ర కీలమని చెప్పారు. సూర్యాపేటలో
కామారెడ్డి : రాష్ట్రంలోని 27 వేల మంది ఆశ కార్యకర్తలకు 4జి సిమ్, స్మార్ట్ ఫోన్ అందిస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ అన్నారు. ఆదివారం జిల్లా కలెక్టరేట్ వేదికగా రాష్ట్ర వ్యాప్తంగా ఆశ కార్యకర్తలకు మొబ�
Flipkart Big Saving Days | ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ జనవరి 17 నుంచి ప్రారంభం కానుంది. ఫ్లిప్కార్ట్ ప్లస్ యూజర్లకు ఈరోజు నుంచే ఈ సేల్కు యాక్సెస్ లభించింది. సాధారణ యూజర్లకు జనవరి 17 నుంచి జనవరి 22
ప్రతి పది మందిలో ఏడుగురు పేరెంట్స్ ప్రవర్తన ఇలాగే.. మానవ సంబంధాల మీద స్మార్ట్ఫోన్ ప్రభావంపై ‘వివో’ సర్వే న్యూఢిల్లీ, డిసెంబర్ 14: అరచేతిలో ప్రపంచాన్ని చూపిస్తున్న స్మార్ట్ఫోన్ కారణంగా వాస్తవ ప్రపం�
హైదరాబాద్, డిసెంబర్ 7: కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, స్మార్ట్ఫోన్ తయారీలో అగ్రగామి సంస్థల్లో ఒకటైన భగవతి ప్రొడక్ట్ లిమిటెడ్కు పీఎల్ఐ స్కీం కింద కేంద్ర ప్రభుత్వం గుర్తింపు లభించింది. కేంద్ర ఎలక్ట�
న్యూఢిల్లీ : షియోమి వచ్చే ఏడాది ఆరంభంలో రెండు మినీ స్మార్ట్ఫోన్లను లాంఛ్ చేసేందుకు కసరత్తు సాగిస్తోంది. రెండు మినీ స్మార్ట్ఫోన్లు ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్నాయని రాబోయే నెలల్లో వీటిని లాం