డివైజ్ల్లోని గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్స్(జీపీయూ)లో ఒక బగ్ కారణంగా లక్షలాది స్మార్ట్ఫోన్లు హ్యాకింగ్కు గురయ్యే అవకాశం ఉన్నదని గూగుల్కు చెందిన ప్రాజెక్టు జీరో టీమ్ హెచ్చరించింది.
వాహనాలు ప్రయాణిస్తున్నప్పుడు బ్రిడ్జి కండీషన్ ఎలా ఉందో తెలుసుకొనే మొబైల్ యాప్ను మాసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) పరిశోధకులు అభివృద్ధి చేశారు.
మీరు షియామి స్మార్ట్ఫోన్ వాడుతున్నారా..? అయితే జాగ్రత్తగా ఉండాల్సిందే..లేకుంటే కొన్ని షియామి ఫోన్లలో పేమెంట్ వ్యవస్ధ లోపాలు బయటపడటంతో భారీ రిస్క్ పొంచిఉన్నట్టే.
దేశీయ మార్కెట్లో 20% వాటా న్యూఢిల్లీ, ఆగస్టు 4: చైనాకు చెందిన స్మార్ట్ఫోన్ల తయారీ దిగ్గజం షియామీ.. భారతీయ స్మార్ట్ఫోన్ మార్కెట్లో ఆధిపత్యం చూపిస్తున్నది. ఈ ఏడాది ఏప్రిల్-జూన్లో అమ్మకాలు గతంతో పోల్చి�
6జీ నెట్వర్క్పై నోకియా సీఈఓ పెకా లుండ్బెర్గ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2030 నాటికి 6జీ అందుబాటులోకి వస్తే ఇప్పుడు మనం వాడుతున్న స్మార్ట్ఫోన్లకు కాలం చెల్లుతుందని అన్నారు.
గడిచిన రెండేండ్లకుపైగా కాలంలో దేశంలో స్మార్ట్ఫోన్ల సగటు ధరలు రికార్డు స్థాయిలో 27 శాతం పెరిగాయి. 2020లో కరోనా వైరస్ మొదలు స్మార్ట్ఫోన్ల ధరలు పెరుగుతూపోయాయని ఇంటర్నేషనల్ డాటా కార్పొరేషన్ (ఐడీసీ) తెలిప�
ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా ముందుకు సాగుతున్న సర్కారు.. పల్లె ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నది. ప్రజారోగ్య పరిరక్షణకు దవాఖానలు ఆధునీకరించి, వైద్యులను నియమిస్తున్నది. ఆశ కార్యకర్తలు క�
సూర్యాపేట: కరోనా నియంత్రణలో ఫ్రంట్లైన్ వారియర్స్గా పనిచేసిన ఆశా కార్యకర్తల సేవలు మరువలేనివని మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish reddy) అన్నారు. ఆరోగ్య తెలంగాణ నిర్మాణంలో వారిపాత్ర కీలమని చెప్పారు. సూర్యాపేటలో
కామారెడ్డి : రాష్ట్రంలోని 27 వేల మంది ఆశ కార్యకర్తలకు 4జి సిమ్, స్మార్ట్ ఫోన్ అందిస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ అన్నారు. ఆదివారం జిల్లా కలెక్టరేట్ వేదికగా రాష్ట్ర వ్యాప్తంగా ఆశ కార్యకర్తలకు మొబ�
Flipkart Big Saving Days | ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ జనవరి 17 నుంచి ప్రారంభం కానుంది. ఫ్లిప్కార్ట్ ప్లస్ యూజర్లకు ఈరోజు నుంచే ఈ సేల్కు యాక్సెస్ లభించింది. సాధారణ యూజర్లకు జనవరి 17 నుంచి జనవరి 22