Census 2027 | కొత్త ఏడాది 2027 జనాభా గణన ప్రారంభం కాబోతున్నది. ఎన్యుమరేటర్లు ఇండ్లకు చేరుకొని సమాచారం సేకరించారు. సర్వేయర్లంతా మీ ఇంటి నిర్మాణం నుంచి దాని ఉపయోగం వరకు ప్రతిదాని సమాచారం సేకరించన�
మన రోజువారీ జీవితంలో స్మార్ట్ఫోన్ ఒక అంతర్భాగంగా మారిపోయింది. సమాచారం కోసం, కాలక్షేపం కోసం, ఇతరులతో కనెక్ట్ అవ్వడం కోసం మనం ఎక్కువగా మొబైల్ను ఉపయోగిస్తున్నాం.
పిల్లలకు స్మార్ట్ఫోన్ ఇవ్వాలా వద్దా అనే భయం మీకు ఉందా? పోర్న్ కంటెంట్ను, నగ్న చిత్రాలను ఆటోమేటిక్గా బ్లాక్ చేసే ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ ఫోన్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది.
నిన్నటి తరం పిల్లలు ‘చిట్టి చిలకమ్మా... అమ్మ కొట్టిందా..’అని చెబుతుంటే బుద్ధిగా ఊ కొట్టేవారు. కానీ, నయా జనరేషన్ జోలపాట కూడా డిజిటల్గానే కావాలంటున్నారు.
గత ఏడాది చివరి నాటికి దేశంలో 5జీ వినియోగదారులు 29 కోట్లకు చేరారని మంగళవారం విడుదలైన ఎరిక్సన్ మొబిలిటీ రిపోర్టులో తేలింది. మొత్తం భారతీయ మొబైల్ వినియోగదారుల్లో ఇది 24 శాతమని పేర్కొన్నది. అలాగే ఒక్కో స్మార�
ఆధునిక యుగంలో అన్నింటా సాంకేతికత రాజ్యమేలుతున్నది. పొద్దున నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు డిజిటల్ దునియాలోనే విహరిస్తున్నాం. ఇప్పుడు నగధగల్లోనూ సాంకేతికత ఒదిగిపోతున్నది. స్మార్ట్ఫోన్లు మొ�
ఐటీ రంగానికి ప్రసిద్ధి గాంచిన హైదరాబాద్ నగర పౌరుల్లో మానసిక ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తున్నట్టు ‘ది మెంటల్ స్టేట్ ఆఫ్ ద వరల్డ్ రిపోర్ట్-2024’ వెల్లడించింది. వాషింగ్టన్ డీసీ కేంద్రంగా పనిచేసే సెపియన�
US Tariffs | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పలు ఎలక్ట్రానిక్స్ వస్తువులను సుంకం నుంచి మినహాయించనున్నట్లు ట్రంప్ పరిపాలన ప్రకటించింది. స్మార్ఫోన్లు, ల్యాప్టాప్లు, కంప్య�
అన్ని స్మార్ట్ఫోన్లు ఇంచుమించు ఒకేలా కనిపిస్తుంటాయి. ఒకే రకమైన ఆప్షన్స్తో అలరిస్తుంటాయి. కొన్ని మాత్రం అంతకుమించి అనేలా ఉంటాయి. అలాంటిదే ఓకిటెల్ WP200 Pro 5G. ఈ రగ్డ్ ఫోన్ కాస్త హెవీగా కనిపిస్తుంది. కానీ, ద�
ఇప్పటి తరం పిల్లలకు కళ్లద్దాలు త్వరగా వచ్చేస్తున్నాయి. వయసు పెరిగే కొద్దీ అద్దాల వాడకం సహజమే. కానీ, చిన్నతనంలోనే మందపాటి అద్దాలు వాడాల్సి రావడం ఆలోచించాల్సిన విషయం. ఈ పరిస్థితికి ఎన్నో కారణాలు కనిపిస్తా
భారతీయుల్లో చాలా మంది స్మార్ట్ ఫోన్లకు బానిసలయ్యారు. రోజుకు ఐదారు గంటలు సోషల్ మీడియాకే అంకితమైపోతున్నారు. గ్లోబల్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ ఈవై విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం 2024లో భారతీయులు గతం�
కెమెరా, ఫొటోగ్రఫీకి ముందే.. పోర్ట్రెయిట్లు ఉన్నాయి. పూర్వకాలంలోనే మహారాజులు, మహారాణుల చిత్రాలను.. చిత్రకారులు చేతితోనే వేసేవారు. ఆయా చిత్రాల్లో పాలకుల వ్యక్తిత్వం, మానసిక స్థితిని కళ్లకు కట్టినట్టు చిత�
WhatsApp | వాట్సాప్ యూజర్లకు షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటికే పాత వర్షెన్ ఫోన్లకు వాట్సాప్ సేవలను నిలిపివేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో 33 ఫోన్లకు సైతం సర్వీసులను నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. ఈ మ�