గత ఏడాది చివరి నాటికి దేశంలో 5జీ వినియోగదారులు 29 కోట్లకు చేరారని మంగళవారం విడుదలైన ఎరిక్సన్ మొబిలిటీ రిపోర్టులో తేలింది. మొత్తం భారతీయ మొబైల్ వినియోగదారుల్లో ఇది 24 శాతమని పేర్కొన్నది. అలాగే ఒక్కో స్మార�
ఆధునిక యుగంలో అన్నింటా సాంకేతికత రాజ్యమేలుతున్నది. పొద్దున నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు డిజిటల్ దునియాలోనే విహరిస్తున్నాం. ఇప్పుడు నగధగల్లోనూ సాంకేతికత ఒదిగిపోతున్నది. స్మార్ట్ఫోన్లు మొ�
ఐటీ రంగానికి ప్రసిద్ధి గాంచిన హైదరాబాద్ నగర పౌరుల్లో మానసిక ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తున్నట్టు ‘ది మెంటల్ స్టేట్ ఆఫ్ ద వరల్డ్ రిపోర్ట్-2024’ వెల్లడించింది. వాషింగ్టన్ డీసీ కేంద్రంగా పనిచేసే సెపియన�
US Tariffs | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పలు ఎలక్ట్రానిక్స్ వస్తువులను సుంకం నుంచి మినహాయించనున్నట్లు ట్రంప్ పరిపాలన ప్రకటించింది. స్మార్ఫోన్లు, ల్యాప్టాప్లు, కంప్య�
అన్ని స్మార్ట్ఫోన్లు ఇంచుమించు ఒకేలా కనిపిస్తుంటాయి. ఒకే రకమైన ఆప్షన్స్తో అలరిస్తుంటాయి. కొన్ని మాత్రం అంతకుమించి అనేలా ఉంటాయి. అలాంటిదే ఓకిటెల్ WP200 Pro 5G. ఈ రగ్డ్ ఫోన్ కాస్త హెవీగా కనిపిస్తుంది. కానీ, ద�
ఇప్పటి తరం పిల్లలకు కళ్లద్దాలు త్వరగా వచ్చేస్తున్నాయి. వయసు పెరిగే కొద్దీ అద్దాల వాడకం సహజమే. కానీ, చిన్నతనంలోనే మందపాటి అద్దాలు వాడాల్సి రావడం ఆలోచించాల్సిన విషయం. ఈ పరిస్థితికి ఎన్నో కారణాలు కనిపిస్తా
భారతీయుల్లో చాలా మంది స్మార్ట్ ఫోన్లకు బానిసలయ్యారు. రోజుకు ఐదారు గంటలు సోషల్ మీడియాకే అంకితమైపోతున్నారు. గ్లోబల్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ ఈవై విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం 2024లో భారతీయులు గతం�
కెమెరా, ఫొటోగ్రఫీకి ముందే.. పోర్ట్రెయిట్లు ఉన్నాయి. పూర్వకాలంలోనే మహారాజులు, మహారాణుల చిత్రాలను.. చిత్రకారులు చేతితోనే వేసేవారు. ఆయా చిత్రాల్లో పాలకుల వ్యక్తిత్వం, మానసిక స్థితిని కళ్లకు కట్టినట్టు చిత�
WhatsApp | వాట్సాప్ యూజర్లకు షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటికే పాత వర్షెన్ ఫోన్లకు వాట్సాప్ సేవలను నిలిపివేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో 33 ఫోన్లకు సైతం సర్వీసులను నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. ఈ మ�
చదివే రోజులు పోయి చూసే రోజులొచ్చాయని సోషల్ మీడియాలో అందరూ చెప్పుకొంటున్నారు. ఇదేమి చిత్రమో, అదే సోషల్ మీడియాలో పుస్తక పఠనానికి సంబంధించిన విశేషాలూ వైరల్ అవుతున్నాయ్! ఎప్పుడూ స్థానిక ఉద్యోగులు, విదే�
ప్రముఖ స్మార్ట్ఫోన్ల రిటైల్ విక్రయ సంస్థ లాట్ మొబైల్స్ 12వ వార్షికోత్సవంతోపాటు దసరా, దీపావళి పండుగలను దృష్టిలో పెట్టుకొని వినూత్న ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఇప్పుడు స్మార్ట్ఫోన్ పరిధి మారిపోయింది. కాల్స్, బ్రౌజింగ్, వీడియో చాటింగ్.. ఇలా అన్నీ దాటుకుని గేమింగ్ డివైజ్లా మారిపోయింది. ఫన్ కోసం ఆడేది కొందరైతే.. పైసలు బెట్టింగ్ వేసి ఆడేది ఇంకొందరు.
స్మార్ట్ఫోన్లు అతిగా వాడితే కళ్లు ఒత్తిడికి గురవుతాయని, నిద్రకు భంగం వాటిల్లుతుందని తెలిసిందే. అయితే ఫోన్లు, ల్యాప్ట్యాప్లు, టీవీల నుంచి వెలువడే నీలి కాంతి వల్ల చర్మంపై ముడతలు ఏర్పడుతాయని తాజా అధ్యయ�