దేశవ్యాప్తంగా స్మార్ట్ఫోన్లకు డిమాండ్ పడిపోతున్నది. సరఫరా వ్యవస్థలో నెలకొన్న ఇబ్బందులు, డిమాండ్ గణనీయంగా పడిపోవడంతో ఈ ఏడాది తొలి త్రైమాసికం(జనవరి-మార్చి మధ్యకాలంలో) స్మార్ట్ఫోన్ల విక్రయాలు మూడు శ�
Smartphones : దేశంలో స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు షాకిస్తున్నాయి. వరుసగా స్మార్ట్ఫోన్ల ధరలు పెరుగుతుండటం వినియోగదారుల్ని కలవరపెడుతోంది. ప్రస్తుతం చాలా ఫోన్లు సామాన్యులకు అందుబాటులో లేకుండా ధరలు పెరిగాయి.
అంబర్పేట నియోజకవర్గం పరిధిలో అద్దె భవనాల్లో కొనసాగుతోన్న అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాల ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు.
Smartphones : ప్రతి నెలా కొత్త స్మార్ట్ఫోన్లు దేశంలో విడుదలవుతూనే ఉన్నాయి. ఏప్రిల్ నెలలో కూడా వన్ప్లస్, వివో, రియల్మి, ఐకూ,రెడ్మి, ఒప్పో వంటి సంస్థల నుంచి కొత్త ఫోన్లు మార్కెట్లోకి రాబోతున్నాయి.
Manne krishank | రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద, చిన్న, వేల కోట్లు, భూములు, హెచ్ఐఎల్టీ, మూసీ లక్షా 50 వేల కోట్లు , గాంధీ విగ్రహం రూ.5 వేల కోట్లు కాదు, ఆఖరికి అంగన్వాడీ కార్మికులకు కూడా పైసలొస్తే సింపుల్గా ఓ రూ.20 కోట�
పిల్లలు పాడైపోతున్నారు. స్మార్ట్ఫోన్లు చేతికొచ్చాక తమమాట వినడంలేదని పేరెంట్స్ గగ్గోలు పెడుతున్నారు. కానీ, వాళ్లిచ్చిన ఫోన్లకే పిల్లలు బానిసలు అవుతున్నారని గ్రహించట్లేదు. ‘మా సమస్యఫోన్ కాదు. మా కోసం
అన్నదాతలకు యూరియా కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. నిర్మల్ జిల్లాలోని నిర్మల్, సోన్ మండలాల్లో ఆదివారం పలు ఫర్టిలైజర్ షాపు ల్లో యారియా నిల్వలను యాప్ లో చూడగా ‘జీరో’ చూపించడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు.
రేవంత్ సర్కారు యూరియా కోసం తీసుకొచ్చిన యాప్ రైతులను అప్పులపాలు చేస్తున్నది. నాగర్కర్నూల్ జిల్లా కోడేరు మండలం నాగులపల్లికి చెందిన రైతు దాసరాజులు బిచ్చయ్యకు పదెకరాల భూమి ఉన్నది.
Digital Addiction | నేటి సాంకేతిక యుగంలో ‘డిజిటల్ అడిక్షన్' పెను ముప్పుగా మారింది. చిన్నారుల నుంచి పెద్దల వరకు దాదాపు ప్రతి ఒక్కరూ స్మార్ట్ఫోన్లకు అతుక్కుపోవడంతో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.
ఆధార్ హోల్డర్లు తమ మొబైల్ ఫోన్ నంబర్లను తమ స్మార్ట్ఫోన్ల ద్వారా అప్డేట్ చేసుకోవడానికి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) అవకాశం కల్పించింది.
Smart Phone | వచ్చే రెండు నెలల్లో దేశంలో స్మార్ట్ఫోన్లు, టెలివిజన్లు, ల్యాప్టాప్ల ధరలు 4-8 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. గత ఏడాది నవంబర్-డిసెంబర్లో 21 శాతం పెరిగిన ధరలకు అదనంగా ఈ భారం పడనున్నది.
Smart Phones | అంతర్జాతీయంగా చిప్ల కొరత తీవ్రం కావడంతో స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థలు మొబైల్ ధరలను పెంచడానికి సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే నూతన టెక్నాలజీ ఏఐ కోసం ప్రత్యేక దృష్టి సారించిన సంస్థలు.. అప్గ్రేడ్ చేయ
అమెజాన్ ఇండియా ‘గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026’ ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నెల 16న ప్రారంభంకానున్న ఈ ఆఫర్లు స్మార్ట్ఫోన్లు, గృహోపకరణాలు, ఫ్యాషన్, బ్యూటీ, రోజువారి వస్తువులను తగ్గింప
Smartphones: ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఫోన్ల ధరలు పెరిగే అవకాశం ఉందని స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు చెబుతున్నాయి. దీనికి కారణం.. ఫోన్లలో వాడే మెమరీ చిప్స్ కు డిమాండ్ పెరగడమే.
Census 2027 | కొత్త ఏడాది 2027 జనాభా గణన ప్రారంభం కాబోతున్నది. ఎన్యుమరేటర్లు ఇండ్లకు చేరుకొని సమాచారం సేకరించారు. సర్వేయర్లంతా మీ ఇంటి నిర్మాణం నుంచి దాని ఉపయోగం వరకు ప్రతిదాని సమాచారం సేకరించన�