అన్నదాతలకు యూరియా కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. నిర్మల్ జిల్లాలోని నిర్మల్, సోన్ మండలాల్లో ఆదివారం పలు ఫర్టిలైజర్ షాపు ల్లో యారియా నిల్వలను యాప్ లో చూడగా ‘జీరో’ చూపించడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు.
రేవంత్ సర్కారు యూరియా కోసం తీసుకొచ్చిన యాప్ రైతులను అప్పులపాలు చేస్తున్నది. నాగర్కర్నూల్ జిల్లా కోడేరు మండలం నాగులపల్లికి చెందిన రైతు దాసరాజులు బిచ్చయ్యకు పదెకరాల భూమి ఉన్నది.
Digital Addiction | నేటి సాంకేతిక యుగంలో ‘డిజిటల్ అడిక్షన్' పెను ముప్పుగా మారింది. చిన్నారుల నుంచి పెద్దల వరకు దాదాపు ప్రతి ఒక్కరూ స్మార్ట్ఫోన్లకు అతుక్కుపోవడంతో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.
ఆధార్ హోల్డర్లు తమ మొబైల్ ఫోన్ నంబర్లను తమ స్మార్ట్ఫోన్ల ద్వారా అప్డేట్ చేసుకోవడానికి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) అవకాశం కల్పించింది.
Smart Phone | వచ్చే రెండు నెలల్లో దేశంలో స్మార్ట్ఫోన్లు, టెలివిజన్లు, ల్యాప్టాప్ల ధరలు 4-8 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. గత ఏడాది నవంబర్-డిసెంబర్లో 21 శాతం పెరిగిన ధరలకు అదనంగా ఈ భారం పడనున్నది.
Smart Phones | అంతర్జాతీయంగా చిప్ల కొరత తీవ్రం కావడంతో స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థలు మొబైల్ ధరలను పెంచడానికి సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే నూతన టెక్నాలజీ ఏఐ కోసం ప్రత్యేక దృష్టి సారించిన సంస్థలు.. అప్గ్రేడ్ చేయ
అమెజాన్ ఇండియా ‘గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026’ ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నెల 16న ప్రారంభంకానున్న ఈ ఆఫర్లు స్మార్ట్ఫోన్లు, గృహోపకరణాలు, ఫ్యాషన్, బ్యూటీ, రోజువారి వస్తువులను తగ్గింప
Smartphones: ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఫోన్ల ధరలు పెరిగే అవకాశం ఉందని స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు చెబుతున్నాయి. దీనికి కారణం.. ఫోన్లలో వాడే మెమరీ చిప్స్ కు డిమాండ్ పెరగడమే.
Census 2027 | కొత్త ఏడాది 2027 జనాభా గణన ప్రారంభం కాబోతున్నది. ఎన్యుమరేటర్లు ఇండ్లకు చేరుకొని సమాచారం సేకరించారు. సర్వేయర్లంతా మీ ఇంటి నిర్మాణం నుంచి దాని ఉపయోగం వరకు ప్రతిదాని సమాచారం సేకరించన�
మన రోజువారీ జీవితంలో స్మార్ట్ఫోన్ ఒక అంతర్భాగంగా మారిపోయింది. సమాచారం కోసం, కాలక్షేపం కోసం, ఇతరులతో కనెక్ట్ అవ్వడం కోసం మనం ఎక్కువగా మొబైల్ను ఉపయోగిస్తున్నాం.
పిల్లలకు స్మార్ట్ఫోన్ ఇవ్వాలా వద్దా అనే భయం మీకు ఉందా? పోర్న్ కంటెంట్ను, నగ్న చిత్రాలను ఆటోమేటిక్గా బ్లాక్ చేసే ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ ఫోన్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది.
నిన్నటి తరం పిల్లలు ‘చిట్టి చిలకమ్మా... అమ్మ కొట్టిందా..’అని చెబుతుంటే బుద్ధిగా ఊ కొట్టేవారు. కానీ, నయా జనరేషన్ జోలపాట కూడా డిజిటల్గానే కావాలంటున్నారు.
గత ఏడాది చివరి నాటికి దేశంలో 5జీ వినియోగదారులు 29 కోట్లకు చేరారని మంగళవారం విడుదలైన ఎరిక్సన్ మొబిలిటీ రిపోర్టులో తేలింది. మొత్తం భారతీయ మొబైల్ వినియోగదారుల్లో ఇది 24 శాతమని పేర్కొన్నది. అలాగే ఒక్కో స్మార�