స్మార్ట్ఫోన్స్కు సూపర్ డిమాండ్ ఈ ఏడాది 17.3 కోట్లకు చేరనున్న అమ్మకాలు ముంబై, ఆగస్టు 20: భారత్లో స్మార్ట్ఫోన్లకు డిమాండ్ పోటెత్తున్నది. దాంతో ఈ ఏడాది రికార్డుస్థాయిలో 17.3 కోట్ల స్మార్ట్ఫోన్లు విక్రయమ�
Yogi Adityanath: వచ్చే ఏడాది ప్రథమార్థంలో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అక్కడి యువతపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ వరాల జల్లు కురిపించారు. రాష్ట్రంలోని కోటి మంది యువతకు ఉచి
బడ్జెట్లో మంచి ఫోన్ కొనాలనుకుంటున్నారా? బెస్ట్ ఆఫర్ల కోసం వెయిట్ చేస్తున్నారా? అయితే ఇదే మంచి తరుణం. అమెజాన్ మొబైల్ సేవింగ్స్ డేస్ సేల్ను ప్రారంభించింది. ఆగస్టు 16 నుంచి ఆగస్టు 19 వరకు ఈ సేల్ కొన�
ప్రస్తుతం స్మార్ట్ఫోన్ల కాలం నడుస్తోంది. అందుకే.. ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలన్నీ.. సరికొత్త మోడల్స్ను మార్కెట్లో విడుదల చేసేందుకు పోటీ పడుతున్నాయి. అందుకే.. మోటరోలా బ్రాండ్ కూడా సామ్�
ఒప్పో స్మార్ట్ ఫోన్లు తెలుసు కదా. చైనాకు చెందిన ఈ మొబైల్ ఫోన్ బ్రాండ్.. ఇండియాలోనూ తన మార్కెట్ను బాగానే విస్తరించింది. ప్రముఖ టాప్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్స్ అయిన సామ్ సంగ్, జియోమీలకు గట్టి పోటీ ఇస్తూ..
న్యూఢిల్లీ : అమెజాన్ గ్రేట్ ఫ్రీడం ఫెస్టివల్లో స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లపై ఆకర్షణీయ డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఈనెల 9న ముగిసే ఈ సేల్లో ఎస్బీఐ కార్డ్పై 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట�
కరోనా వైరస్ పుణ్యమా అని చిన్నారులు, విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు దూరమయ్యారు. ఈ నేపథ్యంలో ఆన్లైన్ విద్య చిన్నారుల జీవితాల్లోకి ప్రవేశించింది. దీంతో వారి జీవితం కాస్త గ్యాడ్జెట్స్తో పెనవేసుకుపోయ
బెంగళూరు,జూలై : ఒప్పో సంస్థ మరో కొత్త 5జీ ఫోన్ ను విపణిలోకి తీసుకువచ్చింది. డైమెన్షన్ 700 ఉన్న ఫోన్లో మీడియాటెక్ ప్రాసెసర్ ఇచ్చారు. ఫోన్ చూడటానికి ఇంతకు ముందు ఫోన్ లానే ఉంటుంది. కాబట్టి రెండింటి మధ్య తేడాను �
ఢిల్లీ,జూలై :5జీ ఎనేబుల్డ్ స్మార్ట్ ఫోన్ ను ఆవిష్కరించనున్న స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్ మీ ఇండియా 5జీ వెబినార్ విశేషాలను వెల్లడించింది. కౌంటర్ పాయింట్ రీసెర్చ్ భాగస్వామ్యంతో ఇటీవలే వెబినార్ జరిగింది. పలు
న్యూఢిల్లీ : గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది జూన్ క్వార్టర్లో ఈ- కామర్స్ వేదికలపై డిస్కౌంట్లు భారీగా ఉండనున్నాయి. పండుగ సీజన్కు ముందు స్టాక్స్ను తగ్గించుకునే దిశగా పలు బ్రాండ్లపై డిస్కౌంట్ ఆఫ�