హైదరాబాద్, జూన్ 16: ప్రముఖ స్మార్ట్ ఫోన్ల సంస్థ కార్బన్ అత్యాధునిక ఫీచర్లతో సరి కొత్త ఫోన్ను ఆవిష్కరించింది. ‘కార్బన్ ఎక్స్-21’పేరుతో మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఫోన్ ధర రూ. 4,999. స్మార్ట్ ఫోన్ వేరియంట్�
హైదరాబాద్, మే 29; రియల్మీ ప్రస్తుతం RMX3261 అనే మోడల్ నంబర్ ఉన్న కొత్త స్మార్ట్ ఫోన్ రూపొందిస్తున్నది. ఈ ఫోన్ ఎఫ్సీసీ(ఫెడరల్ కమ్యూనికేషన్ కమిషన్) లిస్టింగ్లో కూడా కనిపించింది. దీనికి సంబంధించిన డిజైన్, కీలక స�
చిన్నా పెద్దా అందరి చేతుల్లోనూ స్మార్ట్ఫోన్లు ఉంటున్నాయి. రాత్రీపగలూ తేడాలేకుండా వాటికి అంకితమవుతున్నారు. ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి కునుకు తీసేవరకూ స్క్రీన్లలోకి మొహాలు దూర్చేస్తున్నారు. స్మార్
న్యూఢిల్లీ: నోకియా సంస్థ అదరగొట్టే ఫీచర్స్తో 5 జీ స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది. గురువారం జరిగిన గ్రాండ్ ఈవెంట్లో నోకియా ఎక్స్ 20, నోకియా ఎక్స్ 10 సిరీస్లో ఏకంగా ఆరు ప్రీమియమ్ స్మార్ట్ ఫోన్లను లా
న్యూఢిల్లీ, మార్చి 29: మీరు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా.. ఫోన్ సాఫ్ట్వేర్ను అప్డేట్ చేయాలి అని మెసేజ్ వచ్చినప్పుడల్లా చేస్తుంటారా.. అయితే ఈ సారి తొందరపడకండి. ‘సిస్టమ్ అప్డేట్’ అని వస్తే ఒకటికి ర
న్యూఢిల్లీ: టెక్ దిగ్గజాలు శ్యామ్సంగ్, ఆపిల్ తదితర సంస్థలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి లక్ష్యాలను మిస్ అవుతున్నట్లు వెల్లడించాయి. చిప్ల కొరత, కరోనా మహమ్మారి ప్రభావంతో అంతర్జాతీయ విమానాల �
న్యూఢిల్లీ: గతంతో పోలిస్తే తాజాగా మార్కెట్లో అందుబాటులో ఉన్న స్మార్ట్ ఫోన్లలో అధునాతన టెక్నాలజీతో రూపుదిద్దుకున్న అత్యంత అధిక సామర్థ్యం గల బ్యాటరీలు ఏర్పాటు చేస్తున్నారు. కానీ, ప్రస్తుతం స్మా�