ప్రస్తుతం స్మార్ట్ఫోన్ల కాలం నడుస్తోంది. అందుకే.. ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలన్నీ.. సరికొత్త మోడల్స్ను మార్కెట్లో విడుదల చేసేందుకు పోటీ పడుతున్నాయి. అందుకే.. మోటరోలా బ్రాండ్ కూడా సామ్�
ఒప్పో స్మార్ట్ ఫోన్లు తెలుసు కదా. చైనాకు చెందిన ఈ మొబైల్ ఫోన్ బ్రాండ్.. ఇండియాలోనూ తన మార్కెట్ను బాగానే విస్తరించింది. ప్రముఖ టాప్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్స్ అయిన సామ్ సంగ్, జియోమీలకు గట్టి పోటీ ఇస్తూ..
న్యూఢిల్లీ : అమెజాన్ గ్రేట్ ఫ్రీడం ఫెస్టివల్లో స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లపై ఆకర్షణీయ డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఈనెల 9న ముగిసే ఈ సేల్లో ఎస్బీఐ కార్డ్పై 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట�
కరోనా వైరస్ పుణ్యమా అని చిన్నారులు, విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు దూరమయ్యారు. ఈ నేపథ్యంలో ఆన్లైన్ విద్య చిన్నారుల జీవితాల్లోకి ప్రవేశించింది. దీంతో వారి జీవితం కాస్త గ్యాడ్జెట్స్తో పెనవేసుకుపోయ
బెంగళూరు,జూలై : ఒప్పో సంస్థ మరో కొత్త 5జీ ఫోన్ ను విపణిలోకి తీసుకువచ్చింది. డైమెన్షన్ 700 ఉన్న ఫోన్లో మీడియాటెక్ ప్రాసెసర్ ఇచ్చారు. ఫోన్ చూడటానికి ఇంతకు ముందు ఫోన్ లానే ఉంటుంది. కాబట్టి రెండింటి మధ్య తేడాను �
ఢిల్లీ,జూలై :5జీ ఎనేబుల్డ్ స్మార్ట్ ఫోన్ ను ఆవిష్కరించనున్న స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్ మీ ఇండియా 5జీ వెబినార్ విశేషాలను వెల్లడించింది. కౌంటర్ పాయింట్ రీసెర్చ్ భాగస్వామ్యంతో ఇటీవలే వెబినార్ జరిగింది. పలు
న్యూఢిల్లీ : గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది జూన్ క్వార్టర్లో ఈ- కామర్స్ వేదికలపై డిస్కౌంట్లు భారీగా ఉండనున్నాయి. పండుగ సీజన్కు ముందు స్టాక్స్ను తగ్గించుకునే దిశగా పలు బ్రాండ్లపై డిస్కౌంట్ ఆఫ�
హైదరాబాద్, జూన్ 16: ప్రముఖ స్మార్ట్ ఫోన్ల సంస్థ కార్బన్ అత్యాధునిక ఫీచర్లతో సరి కొత్త ఫోన్ను ఆవిష్కరించింది. ‘కార్బన్ ఎక్స్-21’పేరుతో మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఫోన్ ధర రూ. 4,999. స్మార్ట్ ఫోన్ వేరియంట్�
హైదరాబాద్, మే 29; రియల్మీ ప్రస్తుతం RMX3261 అనే మోడల్ నంబర్ ఉన్న కొత్త స్మార్ట్ ఫోన్ రూపొందిస్తున్నది. ఈ ఫోన్ ఎఫ్సీసీ(ఫెడరల్ కమ్యూనికేషన్ కమిషన్) లిస్టింగ్లో కూడా కనిపించింది. దీనికి సంబంధించిన డిజైన్, కీలక స�
చిన్నా పెద్దా అందరి చేతుల్లోనూ స్మార్ట్ఫోన్లు ఉంటున్నాయి. రాత్రీపగలూ తేడాలేకుండా వాటికి అంకితమవుతున్నారు. ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి కునుకు తీసేవరకూ స్క్రీన్లలోకి మొహాలు దూర్చేస్తున్నారు. స్మార్