హైదరాబాద్ : ఈ మధ్యకాలంలో సైబర్ దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కంప్యూటర్ వైరస్, ట్రోజన్స్, స్పైవేర్, రాన్సమ్ వేర్, యాడ్ వేర్, వార్మ్స్, ఫైల్ లెస్ మార్వెల్స్ సాయంతో సైబర్ దాడులకు పాల్పడుతున్నట్లు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్ఓ) సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తున్నది. ఇలాంటి దాడులకు ప్రత్యేకంగా మెషీన్ లెర్నింగ్స్ను ఉపయోగిస్తున్నసమాచారం. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లపై వైరస్ ను వదులుతున్నారు.
అది ఎలాగంటే..? ప్రత్యేక ఆఫర్ల పేరుతో , మీకు భారీ మొత్తంలో బహుమతులు వచ్చాయని, ఈ లింక్ ఓపెన్ చేస్తే మీరు సూపర్ బనాంజా గెలుచుకుంటారంటూ సందేశాలు వస్తుంటాయి. వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలి. అలాగే ఏవైనా యాప్స్ను డౌన్ లోడ్ చేసుకునే సమయంలో అప్రమత్తంగా ఉండాలి. అయితే మీ ఫోన్ హ్యాక్ అయితే వైరస్ ఉందా లేదా అనేది ఎలా తెలుసు కోవాలి..?
స్మార్ట్ ఫోన్లో వైరస్లను గుర్తించవచ్చు ఇలా…