పేరు మార్చుకొని భారత్లో లాంచ్ అవనున్న వన్ప్లస్ 9ఆర్టీ | ప్రముఖ స్మార్ట్ఫోన్ సంస్థ వన్ప్లస్ నుంచి గత నెలలోనే 9ఆర్టీ మోడల్ స్మార్ట్ఫోన్ను చైనాలో రిలీజ్ చేశారు. అదే ఫోన్ను భారత మార్కెట్
హైదరాబాద్ : ఈ మధ్యకాలంలో సైబర్ దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కంప్యూటర్ వైరస్, ట్రోజన్స్, స్పైవేర్, రాన్సమ్ వేర్, యాడ్ వేర్, వార్మ్స్, ఫైల్ లెస్ మార్వెల్స్ సాయంతో సైబర్ దాడులకు పాల్పడుతున్నట్లు వరల్డ్ �
ఖమ్మం :అంగన్వాడీ కేంద్రాల నిర్వాహణ పారదర్శకంగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ ఐసీడీఎస్ అధికారులను, సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ తన చాంబర్లో రాష్ట్ర స్త్రీ-శి�
హైదరాబాద్ : ప్రముఖ స్మార్ట్ ఫోన్ల సంస్థ షియోమి తమ వినియోగదారులకు అభిరుచులకు తగిన విధంగా ఎప్పటికప్పుడు సరికొత్త ఫోన్లను అందిస్తుంది. ఈ సంస్థ కొత్త సాఫ్ట్వేర్ అప్ డేట్ లను అందిస్తూ వినియోగదారులను ఆకట్ట�
న్యూఢిల్లీ : ఈ ఏడాది రూ 10,000లోపు స్మార్ట్ఫోన్ క్యాటగిరీలో పెద్దగా సందడి లేదు. లో బడ్జెట్ ఫోన్లకు డిమాండ్ ఉండే భారత్ వంటి మార్కెట్లలో ఈ విభాగంలో స్మార్ట్ఫోన్లు పెద్దగా లాంఛ్ కావడం లేదు. ఈ మార్కె�
సరికొత్త ఫీచర్లు, డిజైన్తో రానున్న బ్లాక్ షార్క్ 4ఎస్ | ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ జియోమీకి చెందిన సూపర్ స్టైలిష్ మోడల్ బ్లాక్ షార్క్ నుంచి సరికొత్త వేరియంట్ ఫోన్
న్యూఢిల్లీ : పండగ సీజన్ నేపధ్యంలో ఐదు రోజుల్లోనే షియోమి ఏకంగా 20 లక్షలు పైగా స్మార్ట్ఫోన్లను విక్రయించింది. రూ 20,000 పైబడిన ఫోన్ల ప్రీమియం సెగ్మెంట్ అమ్మకాల్లో పది రెట్లు అధికంగా వృద్ధి రేటు కన�