ఓ వైపు సంస్థ ఆర్థిక కష్టాల్లో ఉందని చెప్పుకొంటూ..సామాన్యుల నుంచి ఆస్తి పన్ను, చిన్న వ్యాపారుల నుంచి ట్రేడ్ లైసెన్స్ల రూపంలో ముక్కు పిండి వసూలు చేస్తున్న బల్దియా అధికారులు.. గజం స్థలానికి రూపాయికి అద్దె
Small traders | గ్రేటర్ 63వ డివిజన్ కాజీపేటలోని వెంకటలక్ష్మి కూరగాయల మార్కెట్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మార్కెట్లోని చిరు వ్యాపారాలు గురువారం ఆందోళన చేశారు.
Dasyam Vinaybhaskar | కార్మిక హక్కుల సాధన కోసం పోరాడుతానని, వీధి, చిరువ్యాపారుల జోలికి వెళ్లొద్దు కాంగ్రెస్ నేతలకు బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ హెచ్చరించారు.
హనుమకొండ చౌరస్తా కేంద్రంగా చిరు వ్యాపారం చేసుకుంటున్న వారి దుకాణాలను ముందస్తు సమాచారం లేకుండా మంగళవారం బల్దియా అధికారులు, ట్రాఫిక్ పోలీసులు కూల్చివేశారు.
నాగర్కర్నూల్ పట్టణంలో మున్సిపల్ అధికారులు ఆక్రమణల తొలగింపునకు చర్య లు చేపట్టింది. ప్రధాన రహదారికి ఇరువైపులా డ్రైనేజీ, ఫు ట్పాత్ను ఆక్రమించుకొని వ్యాపారాలు చేస్తున్న చిరువ్యాపారాలను తొలగించారు.
20ఏండ్లుగా దుకాణాలు నడుపుకొంటున్నాం.. సడన్గా వచ్చి చిరువ్యాపారాలు చేసుకునే మా డబ్బాలు జేసీబీలతో తొలగించడం సరికాదని చిరు వ్యాపారులు వాపోయారు. మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో అద్దె చెల్లించడం �
odavari Khani | కోల్ సిటీ , ఏప్రిల్ 17: పారిశ్రామిక ప్రాంతంలోని చిరు వ్యాపారులకు భరోసా స్వచ్ఛంద సంస్థ బాసటగా నిలిచింది. నల్లి ప్రసాద్ కుమార్ జన్మదినం సందర్భంగా భరోసా సంస్థ నిర్వాహకులు నసీమా ఆధ్వర్యంలో గురువారం చిరు
పట్టణంలోని ప్రధాన వ్యాపార కేంద్రం లక్ష్మీనగర్లో చిరు వ్యాపారులపై కక్ష ఎందుకని, అభివృద్ధి పేరిట వారి జీవితాలను రోడ్డు పాలు చేయడం సరికాదని రామగుండం మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి
రాష్ట్రం రాకముందు కరెంట్ ఎప్పుడొస్తదో, ఎప్పుడు పోతదో తెల్వదు. కోతలతో ఇబ్బందులు పడ్డం. చుక్కనీరందక వ్యవసాయ భూములు నెర్రెలు బారాయి. రెండు, మూడు గంటలు ఇచ్చే కరెంట్తో పనులు కుంటుపడ్డయ్. కేసీఆర్ వచ్చినంక�
బెల్లంపల్లి బల్దియా లో అధికారులు పక్షపాత వైఖరి ప్రదర్శిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రాఫిక్కు అంతరాయం కలుగుతుందన్న సాకుతో రోడ్డు పక్కనున్న తోపుడుబండ్లు, చిన్న దుకాణాలను తొలగించిన మ�