పేదల పొట్ట కొట్టడమే లక్ష్యంగా రేవంత్ ప్రభుత్వం మరోసారి తన ఉగ్రరూపాన్ని ప్రదర్శించింది. ఫుట్పాత్ ఆక్రమణల తొలగింపు పేరుతో గడిచిన కొద్ది రోజులుగా బుల్డోజర్లను రోడ్లపైకి ఎక్కించి.. చిరు వ్యాపారుల బతుకు
కాంగ్రెస్ పాలన సామాన్యులకు గుదిబండగా మారుతోంది. సర్కార్ ద్వందవైఖరి అవలంబిస్తూ పేదలకు ఓ న్యాయం.. పెద్దలకు ఓ న్యాయం అన్నట్లు వ్యవహరిస్తోంది. బల్దియా పరిధిలో ఇష్టానుసారంగా ప్రభుత్వం చిరువ్యాపారుల దుకాణ
క్యూర్ పరిధిలో ఫుట్పాత్ ఆక్రమణల తొలగింపు ప్రక్రియ ‘చట్టం’ అందరికీ సమానం అన్న సూత్రానికి విరుద్ధంగా సాగుతోంది.. సామాన్యుడు రోడ్డు పక్కన చిన్న డబ్బా పెట్టుకుంటే బుల్డోజర్లు దింపే అధికారులు, అదే ఫుట్�
చిరు వ్యాపారులకి నష్టం చేసే రితీలో ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి వ్యవహారం ఉందని, వారిని ఆగం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని టీపీసీసీ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవ�
మియాపూర్లో ఫుట్పాత్లపై విక్రయాలు జరుపుకునే చిరువ్యాపారులపై ట్రాఫిక్ పోలీసులు తమ జులుం చూపించారు. మియాపూర్ మెట్రో సమీపంలోని ఫుట్పాత్పై కొందరు నిరుపేదలు సోఫాలు విక్రయించుకుంటూ జీవనం సాగిస్తున�
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలో రోడ్డు వెడల్పు పనులు రెండో రోజు ఉద్రిక్తతల నడుమ కొనసాగాయి. సింగరేణి ఏరియా దవాఖాన నుంచి కాంటా చౌరస్తా వరకు రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా అక్రమ నిర్మాణా�
మహిళా చిరు వ్యాపారులకు బతుకమ్మ చీరలు పంపిణీ చేయాలని పట్టణ నేషనల్ హాకర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసినట్లు ఆ సంఘం పట్టణ అధ్యక్షుడు షాహిద్ మహ్మద్ షేక్ మంగళవారం తెలిపారు.
ఓ వైపు సంస్థ ఆర్థిక కష్టాల్లో ఉందని చెప్పుకొంటూ..సామాన్యుల నుంచి ఆస్తి పన్ను, చిన్న వ్యాపారుల నుంచి ట్రేడ్ లైసెన్స్ల రూపంలో ముక్కు పిండి వసూలు చేస్తున్న బల్దియా అధికారులు.. గజం స్థలానికి రూపాయికి అద్దె
Small traders | గ్రేటర్ 63వ డివిజన్ కాజీపేటలోని వెంకటలక్ష్మి కూరగాయల మార్కెట్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మార్కెట్లోని చిరు వ్యాపారాలు గురువారం ఆందోళన చేశారు.
Dasyam Vinaybhaskar | కార్మిక హక్కుల సాధన కోసం పోరాడుతానని, వీధి, చిరువ్యాపారుల జోలికి వెళ్లొద్దు కాంగ్రెస్ నేతలకు బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ హెచ్చరించారు.
హనుమకొండ చౌరస్తా కేంద్రంగా చిరు వ్యాపారం చేసుకుంటున్న వారి దుకాణాలను ముందస్తు సమాచారం లేకుండా మంగళవారం బల్దియా అధికారులు, ట్రాఫిక్ పోలీసులు కూల్చివేశారు.
నాగర్కర్నూల్ పట్టణంలో మున్సిపల్ అధికారులు ఆక్రమణల తొలగింపునకు చర్య లు చేపట్టింది. ప్రధాన రహదారికి ఇరువైపులా డ్రైనేజీ, ఫు ట్పాత్ను ఆక్రమించుకొని వ్యాపారాలు చేస్తున్న చిరువ్యాపారాలను తొలగించారు.