కొండగట్టు అంజన్న ఆదాయానికి ఓ ఉద్యోగే ఎసరుపెట్టాడు. షాపుల లీజుకు సంబంధించి వ్యాపారులు చెల్లించిన 37.90 లక్షలు స్వాహా చేశాడు. రెండు రోజుల క్రితం రికార్డుల పరిశీలనలో భాగంగా ఉన్నతాధికారులు గుర్తించి, సదరు ఉద్�
ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు మద్దతు ధర లభించక అన్నదాతలకు నిరాశే మిగులుతున్నది. పరిగి మార్కెట్లో వ్యాపారులు చెప్పిందే ధర, అధికారులు సైతం వ్యాపారులకు వత్తాసుగా పలుకుతుండడంతో రైతులకు నష్టం జరుగుతున్�
మేడారంలో ఆదివాసీ చిరు వ్యాపారులపై అదనపు కలెక్టర్ శ్రీజ అత్యుత్సాహం ప్రదర్శించారు. గద్దెల సమీపంలోని రోడ్లకు ఇరువైపులా ఉన్న షాపులను శుక్రవారం రాత్రి జేసీబీ సాయంతో కూల్చివేయించారు.
చిరు వ్యాపారుల వద్ద కొనుగోలు చేసి ప్రోత్సహించడం ద్వారా ఆర్థికంగా చేయూతనిద్దామని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ బోరడే హేమంత్ సహదేవరావు అన్నారు.
Pink umbrellas | వనపర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి(MinisterNiranjan Reddy )వినూత్న ఆలోచనతో ప్రచారంలో దూసుకెళ్తున్నారు. నిత్యం ప్రజల మధ్యే ఉంటూ వారి సమస్యలు తెలుసుకొని పరిష్క
Minister Talasani | ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు మున్సిపల్ వార్డు ఆఫీసుల ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani) పేర్కొన్నారు.
ఒకప్పుడు నిత్యం వేలాది మంది రాకపోకలతో కిటకిటలాడే వరంగల్ నగర రహదారులు, కూడళ్లు.. ఇరుకుగా, అడుగడుగునా గుంతలు, చిన్నపాటి వర్షం పడితేనే వరద నీటితో జలమయమై ప్రజలకు చుక్కలు కనిపించేవి. స్థానికులే గాక వివిధ జిల్
న్యూఢిల్లీ : రిటైల్, హోల్సేల్ వ్యాపారులను సూక్ష్మచిన్నమధ్యతరహా వాణిజ్య సంస్థల (ఎంఎస్ఎంఈ) జాబితాలో చేర్చేందుకు ఎంఎస్ఎంఈ మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం సవరించింది. ఈ నిర్�
మంత్రి హరీశ్ రావు | ఎన్నో ఏండ్లుగా ఎండలో ఎండుతూ..వానలో తడుస్తూ కూరగాయలు విక్రయిస్తున్న రైతులు, చిరు వ్యాపారుల కష్టాలు నేటితో తీరనున్నాయని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు.