శారీరక చురుకుదనం (Health Tips) లోపించడం ద్వారా ఊబకాయం, మధుమేహం, హృద్రోగాలు వంటి అనారోగ్యాలతో అకాల మరణం ముప్పు పొంచిఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నాయి.
నిద్ర ఆరోగ్యానికి మంచిది. ఎంత నిద్రపోయాంఅన్నదే కాదు, ఎలా నిద్రపోయామన్నదీ ముఖ్యం. సరైన పద్ధతిలో పడుకోకపోతే.. కొత్త సమస్యలు వస్తాయి. మనం పడుకునే గది, మంచం, పరుపు, దిండు, దుప్పటి.. ఎలా ఉన్నాయన్నదీ కీలకమే.
man sets family ablaze | నిద్రిస్తున్న కుటుంబ సభ్యులకు ఒక వ్యక్తి నిప్పు పెట్టాడు. (man sets family ablaze) ఆ తర్వాత ఆత్మహత్యకు ప్రయత్నించాడు. తీవ్రంగా కాలిన గాయాలైన కుటుంబ సభ్యుల్లో ఇద్దరు మరణించారు.
నిద్రలేమి (స్లీప్ ఆప్ని యా), తక్కువ సమయం గాఢ నిద్రలోకి జారుకొనేవారికి స్ట్రోక్ ముప్పు తప్పదని తాజా అధ్యయనంలో తేలింది. అమెరికాలోని మయో క్లినిక్ పరిశోధకులు 73 ఏండ్ల వయసున్న 140 మందిపై అధ్యయనం నిర్వహించారు. �
పగటి నిద్ర పనికి చేటు అంటారు. కానీ పగటి కునుకు శరీరానికి, మెదడుకు ఎంతో మంచిచేస్తుందట. అలా ఓ గంటన్నర వరకు కునుకు తీయొచ్చని చెబుతున్నారు నిపుణులు. కాకపోతే అది రెండు గంటలకు మించితే మాత్రం మగతగా మారుతుంది.
Brain Health | ఒక్కరోజు రాత్రి సరిగ్గా నిద్ర పట్టకపోయినా మర్నాడు అసౌకర్యంగా ఉంటుంది. చికాకుగా అనిపిస్తుంది. ఏకాగ్రత కుదరదు. నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల మెదడులో జరిగే మార్పులపై ‘జర్నల్ ఆఫ్ న్యూరోసైన్స్'లో ఓ అధ�
రోజుకు ఐదు గంటల కంటే తక్కువ నిద్రించేవారు ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రించే వారితో పోలిస్తే పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ (పీఏడీ) బారిన పడే ప్రమాదం రెండింతలు అధికమని (Health Tips) తాజా అధ్యయనం స్పష్టం చేస�
పర్యాటక పర్వంలో రకరకాల విహారాలు ఉన్నాయి. పుణ్యం కోసం తీర్థయాత్ర. కాలక్షేపం కోసం విహారయాత్ర. ప్రేమ యాత్రలు, విజ్ఞాన యాత్రలు.. ఎన్నెన్నో! వీటి సరసన ఇప్పుడు మరో యాత్ర వచ్చి చేరింది. అదే కునుకు యాత్ర.
నిద్రిస్తున్న వృద్ధ దంపతులపై దుండుగలు దాడి చేసి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన సంఘటన నిజామాబాద్ జిల్లా రెంజల్ మండల కేంద్రంలో శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకున్నది.
అన్నాచెల్లెళ్లు మృతి ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలో ఘటన ఇంద్రవెల్లి, సెప్టెంబర్11: ఇంద్రవెల్లి మండలంలోని సమక గ్రామ పంచాయతీ పరిధి పాటగూడ(మారుతిగూడ)లో పాముకాటుతో అన్నాచెల్లెళ్లు మృతి చెందారు. కుమ�