Brain Health | ఒక్కరోజు రాత్రి సరిగ్గా నిద్ర పట్టకపోయినా మర్నాడు అసౌకర్యంగా ఉంటుంది. చికాకుగా అనిపిస్తుంది. ఏకాగ్రత కుదరదు. నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల మెదడులో జరిగే మార్పులపై ‘జర్నల్ ఆఫ్ న్యూరోసైన్స్'లో ఓ అధ�
రోజుకు ఐదు గంటల కంటే తక్కువ నిద్రించేవారు ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రించే వారితో పోలిస్తే పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ (పీఏడీ) బారిన పడే ప్రమాదం రెండింతలు అధికమని (Health Tips) తాజా అధ్యయనం స్పష్టం చేస�
పర్యాటక పర్వంలో రకరకాల విహారాలు ఉన్నాయి. పుణ్యం కోసం తీర్థయాత్ర. కాలక్షేపం కోసం విహారయాత్ర. ప్రేమ యాత్రలు, విజ్ఞాన యాత్రలు.. ఎన్నెన్నో! వీటి సరసన ఇప్పుడు మరో యాత్ర వచ్చి చేరింది. అదే కునుకు యాత్ర.
నిద్రిస్తున్న వృద్ధ దంపతులపై దుండుగలు దాడి చేసి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన సంఘటన నిజామాబాద్ జిల్లా రెంజల్ మండల కేంద్రంలో శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకున్నది.
అన్నాచెల్లెళ్లు మృతి ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలో ఘటన ఇంద్రవెల్లి, సెప్టెంబర్11: ఇంద్రవెల్లి మండలంలోని సమక గ్రామ పంచాయతీ పరిధి పాటగూడ(మారుతిగూడ)లో పాముకాటుతో అన్నాచెల్లెళ్లు మృతి చెందారు. కుమ�
ఆటకు ఉంది టైం.. పాటకు ఉంది టైం అంటూ ఇటీవల ఒక సినీగీతం వినిపించింది. ఆ పాటలో చదువుకోవడానికి కూడా ఒక టైం ఉంటుందని రచయిత చెప్పాడో లేదో కానీ పిల్లలు చదవడానికి మాత్రం...
స్టూడెంట్ కెరీర్లో ఉన్న మీకు ప్రధానమైన విధి నిర్వహణ విజ్ఞానాన్ని పెంపొందించుకోవడం. మనిషి ఎదురుగా ఉన్న సవాళ్లను గమనించి వాటిని సాధించడానికి తగిన పరిష్కారమార్గాలను అన్వేషిస్తూ...
న్యూఢిల్లీ : శరీరం ఆరోగ్యంగా పనిచేయడంలో ఆహారం కీలక పాత్ర పోషిస్తుందనేది కాదనలేని వాస్తవం. రోజూ కంటినిండా కునుకు తీసేందుకు సహకరించడంలోనూ ఆహారం ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఒత్తిడితో కూడిన �
నిద్రలేమితో బాధపడేవారికి డాక్టర్లు సాధారణంగా మెగ్నీషియం సిఫారసు చేస్తుంటారు. కారణం, శరీరంలో మెగ్నీషియం తగిన పరిమాణంలో ఉంటే, వివిధ శారీరక విధులు సక్రమంగా జరుగుతాయి. రోగ నిరోధక శక్తిని ఇవ్వడంలో, రక్తంలో చ
ఆస్తిపాస్తులు, హోదాలు తర్వాత. ముందు, ఆరోగ్యంగా ఉంటే చాలని ఎంతోమంది తపిస్తున్నారు. కానీ, ఆ వైపుగా చేయాల్సిన ప్రయత్నాలు మాత్రం చేయడం లేదు. దీంతో ఆరోగ్యం క్షీణించి, రోగ నిరోధక వ్యవస్థ నెమ్మదిస్తున్నది. ఆరోగ్�