న్యూఢిల్లీ : శరీరం ఆరోగ్యంగా పనిచేయడంలో ఆహారం కీలక పాత్ర పోషిస్తుందనేది కాదనలేని వాస్తవం. రోజూ కంటినిండా కునుకు తీసేందుకు సహకరించడంలోనూ ఆహారం ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఒత్తిడితో కూడిన �
నిద్రలేమితో బాధపడేవారికి డాక్టర్లు సాధారణంగా మెగ్నీషియం సిఫారసు చేస్తుంటారు. కారణం, శరీరంలో మెగ్నీషియం తగిన పరిమాణంలో ఉంటే, వివిధ శారీరక విధులు సక్రమంగా జరుగుతాయి. రోగ నిరోధక శక్తిని ఇవ్వడంలో, రక్తంలో చ
ఆస్తిపాస్తులు, హోదాలు తర్వాత. ముందు, ఆరోగ్యంగా ఉంటే చాలని ఎంతోమంది తపిస్తున్నారు. కానీ, ఆ వైపుగా చేయాల్సిన ప్రయత్నాలు మాత్రం చేయడం లేదు. దీంతో ఆరోగ్యం క్షీణించి, రోగ నిరోధక వ్యవస్థ నెమ్మదిస్తున్నది. ఆరోగ్�