నాగర్కర్నూలు జిల్లా దోమలపెంట ఎస్ఎల్బీసీ సొరంగం ప్రమాదం జరిగి ఎనిమిది రోజుల తర్వాత ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఏ క్షణమైనా లోపల ఉన్న వారిని బయటికి తీసే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఎస్ఎల్బీసీ టన్నెలో చిక్కుకున్న ఎనిమిది మంది ఆచూకీ తెలుసుకునేందుకు సింగరేణి రెస్క్యూ బృందం రంగంలోకి దిగింది. రెస్క్యూ బృందం సభ్యుల్లో మనోధైర్యం నింపేందుకు సింగరేణి సీఎండీ బలరాం సైతం ఘటనా ప్రాంతానిక�
‘మూన్నెళ్లుగా జీతాలు ఇవ్వడం లేదు. అడిగితే భయపెట్టిస్తున్నారు. మా కండ్ల ముందే మా వాళ్లను పోగొట్టుకోవాల్సి వచ్చింది. భయంతో మేము ఉంటే, మళ్లీ లోనికి వచ్చి పనిచేయాలంటున్నరు. మేము పని చేయలేం.
‘సార్ మా వాళ్లు చనిపోయారని అనిపిస్తుంది. వాళ్లు బతికి ఉండే చాన్స్ లేదు. చెప్తున్నా వినకుండా మా వాళ్లు ఆ రాత్రి డ్యూటీకి వెళ్లారు. టన్నెల్ మా వాళ్లను బలి తీసుకున్నది. ప్రభుత్వం కనికరించి వారి కుటుంబసభ్�
ఎస్ఎల్బీసీ ప్రమాదంలో చిక్కుకున్న వారి కుటుంబసభ్యులు, బంధువులు మీడియాతో సహా ఇతరులు ఎవరితోనూ మాట్లాడకుండా ఉండేందుకు పోలీసులు బందోబస్తు ఏర్పాటుచేశారు. బాధిత కుటుంబాలను కంట్రోల్ రూం వద్దే ఉంచి ‘తమ కంట�
ప్రధాని మోదీ డైరెక్షన్లోనే సీఎం రేవంత్రెడ్డి పనిచేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో గురువారం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.
ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో బీఆర్ఎస్ బృందానికి అనుమతి ఇచ్చినట్లే ఇచ్చి ప్రభుత్వం అనేక అడ్డంకులు సృష్టించింది. గురువారం మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు నేతృత్వం లో నల్లగొండ, ఉమ్మడి మహ
ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలు పరిశీలించడానికి వెళ్లిన బీఆర్ఎస్ బృందాన్ని పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి, చిత్రంలో మాజీ మంత్రులు హ�
ఎస్ఎల్బీసీ పనులు చేపట్టేముందు జియాలజికల్ సర్వే నివేదిక ఆధారంగా పనులు మొదలుపెట్టకుండా ఒక నేత ఒత్తిడితో ఆదరాబాదరాగా టన్నెల్ పనులు మొదలు పెట్టారని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి విమర్శించారు.
కాంగ్రెస్ 14 నెలల పాలనలో రాష్ట్రంలో నాలుగు ప్రాజెక్టులు కుప్పకూలాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు దుయ్యబట్టారు. ఖమ్మం జిల్లాలో పెద్దవాగు, నల్లగొండ జిల్లాలో సుంకిశాల, పాలమూరులో వట్టెం పం
SLBC | ఎస్ఎల్బీసీ (శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్) సొరంగంలో చిక్కుకొన్న ఎనిమిది మంది జాడ ఇప్పటికీ అంతుచిక్కడం లేదు. శనివారం ఉదయం సొరంగంలోని 14వ కిలోమీటర్ వద్ద సెగ్మెంట్లు ధ్వంసమై నీటితో కలిసిన పచ్చి మట
ఎస్ఎల్బీసీ ప్రమాదంలో చిక్కుకున్నవారి ప్రాణాలు ఆగమ్యగోచరంగా మారినా ప్రభుత్వానికి పట్టదా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరమారావు మం డిపడ్డారు. ఒక అడుగు ముందుకు.. వందడుగులు వెనకి అన్నట్టు
మాది పంజాబ్. మా తమ్ముడు గురుప్రీత్సింగ్ ఇక్కడ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. సొరంగం ప్రమాదంలో మా తమ్ముడు లోపల చిక్కుకున్నాడు. బాధితుల ప్రాణాలంటే ప్రభుత్వానికి లెక్కలేదా? మాది నిరుపేద కుటుంబం. మా తమ్ముడ�
ఎస్ఎల్బీసీ సొరంగం ప్రమాదస్థలికి బీఆర్ఎస్ ప్రతినిధి బృందం గురువారం వెళ్లనున్నది. మాజీ మంత్రి టీ హరీశ్రావు సారథ్యంలో బీఆర్ఎస్కు చెందిన ఉమ్మడి నల్లగొండ, మహబూబ్నగర్ జిల్లాల ముఖ్యనాయకులు ఘటనా స్�