ఎస్ఎల్బీసీ సొరంగంలో (SLBC Tunnel) చిక్కుకున్న ఎనిమిది మంది ఆచూకీ కనుగొనేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నది. టన్నెల్లో ప్రమాదం జరిగిన ప్రాంతంలో నీళ్లు ఉబికి వస్తుండటంత, బురద ఎక్కువగా ఉండట, విద్యుత్ లేక�
దోమలపెంట వద్ద ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగిన ప్రమాదంలో 8 మంది చిక్కుకున్న ఘటనా స్థలానికి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు, బీఆర్ఎస్ బృందం రానుంది. గురువారం అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్
నాగర్కర్నూల్ జిల్లా దోమలపెంట ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న వారి కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. ప్రమాదం జరిగిన సొరంగంలోని 14వ కిలోమీటర్ సమీపంలో 40 మీటర్ల దగ్గరే ఆగిపోతుండడంతో రెస్క్యూ ఆపరేషన్ సవ
మా కళ్లముందే మాతోటి కార్మికులను పోగోట్టుకొవాల్సి వచ్చింది. బతుకుదెరువు కోసం జార్ఖండ్ నుంచి కుటుంబాలను వదిలివచ్చాం. మా ముందే మాతోటి వాళ్లను వదులుకోవాల్సి వచ్చింది. లోపల భయంకరమైన పరిస్థితి ఉంది.
ఎల్ఎల్బీసీ టన్నెల్ ఘటనలో అధికారులు, రెస్యూ టీమ్ల సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మూడు రోజులైనా సహాయ చర్యలతో సమస్య కొలిక్కి రాలేదు. టన్నెల్లో ఇరుక్కున్న వారిని ఎలా తీసుకురావాలనే పరిశీలనలతోనే సరిపోయి
ఎస్సెల్బీసీ సొరంగం ప్రమాద ఘటనకు సంబంధించి కీలక అంశాలు తెరమీదకు వస్తున్నాయి. ఎలాంటి పరీక్షలు, అధ్యయనాలు చేయకుండానే పనులు హడావుడిగా ప్రారంభించినట్టు అర్థమవుతున్నది. కేవలం నిర్మాణ కంపెనీ అనామతు పరీక్షలత�
శ్రీశైలం ఎడమగట్టు ఎస్ ఎల్బీసీ సొరంగంలో జరిగిన ప్రమాదంలో చిక్కుకున్న 8మందిని బయటకు తీసుకురావడానికి రెండురోజులుగా సహాయక చర్యలు కొ నసాగుతున్నాయి. ఆర్మీ , సింగరేణి రెస్క్యూ టీం, ఎన్డీఆర్ఎఫ్ బృం దాలు ఆద
శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్సెల్బీసీ) ప్రాజెక్టు సొరంగం కూలిన ఘటనకు సర్కార్ ప్రచార యావ తప్ప మరేమీ కాదని ఇంజినీర్లు బాహాటంగానే విమర్శిస్తున్నారు. క్షేత్రస్థాయిలో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయన�
దగాపడ్డ తెలంగాణపై కాంగ్రెస్ పిడుగు. కుప్పకూలిన ఎస్ఎల్బీసీ సొరంగం. మట్టిపొరల కింద నాలుగు రాష్ర్టాలకు చెందిన 8 మంది కూలీలు.. నీటిజలమాటున వారి యోగక్షేమాలు ఎలా ఉన్నాయో? యావత్దేశం ఉలిక్కిపడ్డది.
ఎస్ఎల్బీసీ పనులు మొదలుపెట్టగానే ప్రమాదం ఎలా జరిగిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో 10 కిలోమీటర్ల మేర టన్నెల్ తవ్వినా ఏ ఒక రోజూ ఇలాంటి ప్రమాదం జరగలేదని తెలిపా�
ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న ఇద్దరు ఇంజినీర్లతోపాటు 8 మంది కార్మికులను కాపాడాలని రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ సాగర్ డిమాండ్ చేశారు. టన్నెల్ పనులు పూర్తయ్యేంత వరకు రక్షణ చర్యలు చేపట�
ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద జరిగిన ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తక్షణమే రక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, అగ్నిమాపక శాఖ, హైడ్రా, ఇరిగేషన�