రాజస్థాన్లో తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్రచేసిందని ఆ రాష్ట్ర సీఎం అశోక్ గెహ్లాట్ ఆరోపించారు. 2020లో సచిన్ పైలట్ తిరుగుబాటు వెనుక కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా హస్తముందని సంచలన వ్యాఖ్యలు
రాజ్యాంగ, స్వతంత్ర, ప్రభుత్వ వ్యవస్థలను రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్రం దుర్వినియోగం చేస్తున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు.
తాను రోజుకు ఒకట్రెండు కిలోల తిట్లు తింటానని, అవే తనకు బలాన్ని ఇస్తున్నాయన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలు హాస్యాస్పదమని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నా రు. ‘ప్రత్యర్థుల తిట్లను కిలోల లెక్క బేరీజు వేస్�
స్వతంత్రంగా ఉండాల్సిన నీతి ఆయోగ్ కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీకి వంతపాడుతూ రాజకీయ రంగు పులుముకున్నదని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు విమర్శించారు. నీతి ఆయోగ్ ప్రకటన ఆర్ధసత్యాలతో వి
రామగుండంలో టీ ఆర్ఎస్కు పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేకనే తనపై ప్రతిపక్షాలు నిరాధార ఆరోపణలు చేస్తున్నాయని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ధ్వజమెత్తారు. ఆర్ఎఫ్సీఎల్ కార్మికులను అడ్డుపెట్టుకొని �
‘హుజూరాబాద్ ఎమ్మె ల్యే ఈటల రాజేందర్ ఇక్కడ ఓటమి భయంతోనే గజ్వేల్లో సీఎం కేసీఆర్పై పోటీ చేస్తానని ప్రేలాపనలు చేస్తున్నాడు.. అడ్రస్ లేని ఆయనకు రాజకీయ భిక్ష పెట్టిన కేసీఆర్పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడు
హుజూరా బాద్ ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఏం అభివృద్ధి చేశావో చెప్పాలని అడిగితే సమాధానం చెప్పకుండా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ముఖం చాటేస్తున్నాడని ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి ఎద్దేవా చేశా రు. హుజూరాబాద్
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి నిలకడ లేని మనస్తత్వంతో నియోకవర్గం అభివృద్ధిలో వెనుకబడి పోయిందని విద్యుత్ శాఖ మంత్రి గంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. ఆదివారం నాంపల్లి మండలంలోని ముష్ట�
ప్రధాని మోదీ పనులు చేసే ప్రధాని కాదని, పన్నులు వేసే ప్రధాని అని రాష్ట్ర విద్యుత్తు శాఖా మంత్రి జీ జగదీశ్రెడ్డి ఎద్దేవా చేశారు. తల్లిపాలపై మినహా అన్నింటిపై పన్నులు వేయటమే పనిగా పాలన సాగిస్తున్నారని ఆగ్ర
సీనియర్ సిటిజన్లు, విద్యార్థులు, ఇతర వర్గాలకు రైల్వే రాయితీలను ఎత్తివేయడంపై మంత్రి కేటీఆర్ స్పందించారు ‘వృద్ధుల సంరక్షణ కేవలం బాధ్యత మాత్రమే కాదు.. అది మన కర్తవ్యం. రైలు చార్జీల్లో సీనియర్ సిటిజన్లక
గుజరాత్లో వరదలు వస్తే సహాయం చేసిన ప్రధాని మోదీకి భద్రాచలం వరదలు కనిపించడం లేదా? అని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ప్రశ్నించారు. రాష్ర్టానికి నిధులు తీసుకొనిరాలేని కిషన్రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండి ఉపయోగమ
కాంగ్రెస్ నిర్వహించిన వరంగల్ సభ.. రైతు సంఘర్షణ సభ కాదని... రాహుల్ సంఘర్షణ సభ అని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఎద్దేవాచేశారు. ఎయిర్పోర్టులో దిగిన తర్వాత సభ దేని గురించి అని రాహుల్