Rahul Gandhi | ఉత్తరప్రదేశ్లోని నోయిడా జిల్లా కలెక్టర్ సోషల్ మీడియా పోస్ట్పై ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. లోక్సభలో ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీని ‘పప్పు’గా ఆ పోస్ట�
Rajnath Singh Slams Tejashwi Yadav | ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్పై కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మండిపడ్డారు. ‘చేప కాకపోతే పంది, ఏనుగు లేదా గుర్రాన్ని తిను, చూపించడం ఎందుకు?’ అని విమర్శించారు.
లోక్సభ ఎన్నికలకు బీజేపీ తన మేనిఫెస్టోను ప్రకటించింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ‘సంకల్ప్ పత్ర’ పేరుతో 14 అంశాలతో కూడిన బీజేపీ మేనిఫెస్టోను కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నిర్మలా
Police In Priests Attire | ఉత్తరప్రదేశ్ వారణాసిలోని కాశీ విశ్వనాథ్ ఆలయంలో విధులు నిర్వహించే పోలీసులు అర్చకుల వేషధారణలో కనిపించారు. పురుష పోలీసులు ధోతీ కుర్తా, మహిళా పోలీసులు సల్వార్ కుర్తా ధరించారు. సమాజ్వాదీ పార్ట�
Tejashwi Yadav | బీహార్ మాజీ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, లోక్సభ ఎన్నికల ప్రచారంలో బిజీ అయ్యారు. ఈ నేపథ్యంలో సోమవారం మాజీ మంత్రి ముఖేష్ సాహ్నితో కలిసి హెలికాప్టర్లో ఆహారం తీసుకున్నారు. చేప, రోటీ తిన�
(BJP MLA Ganpat Gaikwad | మహారాష్ట్రలోని థానేలో శివసేన షిండే వర్గం నేత మహేష్ గైక్వాడ్పై గన్తో కాల్పులు జరిపిన బీజేపీ ఎమ్మెల్యే గణ్పత్ గైక్వాడ్ (BJP MLA Ganpat Gaikwad) తన చర్యను సమర్థించుకున్నారు. (I Shot Him Myself, No Regrets) భూవివాదం నేపథ్యంలో �
Lalu Prasad Yadav | స్విస్ బ్యాంక్లో ఉన్న నల్ల ధనాన్ని వెనక్కి తెచ్చి దేశంలోని ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలు జమ చేస్తామన్న ప్రధాని మోదీ ఆఫర్కు తాను కూడా ఆకర్షితుడినయ్యానని రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధ�
Mamata Banerjee | బెంగాల్లో ఏదైనా జరిగినప్పుడు తమ పరువు తీసేందుకు వందలాది కేంద్ర బృందాలను ఇక్కడికి పంపుతారని మమతా బెనర్జీ విమర్శించారు. మణిపూర్ బీజేపీ పాలిత రాష్ట్రం కావడంతో అక్కడ ఎలాంటి హడావుడి చేయడం లేదని ఎద్ద
Ajit Pawar | ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్హతలను ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో గత ఆదివారం జరిగిన ఒక బహిరంగ సభలో మోదీకి అనుకూలంగా అజిత్ పవార్ మాట్లాడారు. శుక్రవారం నాటి కార్యక్రమాలకు ద
Dahi | జాతీయ ఆహార భద్రతా సంస్థ జారీ చేసిన ఉత్తర్వుపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ మండిపడ్డారు. హిందీయేరత రాష్ట్రాలపై బలవంతంగా హిందీని రుద్దే చర్య అని విమర్శించారు. పెరుగు ప్యాకెట్లను కూడా స్థానిక భాషల్లో కా
బీజేపీ సీఎం హిమంత బిస్వా శర్మ తెలివి తక్కువ చర్యల వల్ల అస్సాంలో అమాయక బాలికలు చనిపోతున్నారని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ విమర్శించారు. ఒక గర్భిణీ బాలిక మరణంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసి పేదల పొట్టగొట్టేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు.
ప్రభుత్వ చిహ్నం, ప్రభుత్వ వెబ్సైట్ని వినియోగిస్తూనే పీఎం కేర్స్ ప్రభుత్వ సంస్థ కాదని పేర్కొనడంపై ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు మండిపడ్డారు. కేంద్రం ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నద�
కేంద్రంలోని బీజేపీ సర్కారు మరోమారు తెలంగాణ పట్ల తన వివక్షను ప్రదర్శించింది. విభజన హామీ మేరకు ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించలేదు. రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా వ్యవహరిస్తున్న ది.