గుజరాత్లో వరదలు వస్తే సహాయం చేసిన ప్రధాని మోదీకి భద్రాచలం వరదలు కనిపించడం లేదా? అని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ప్రశ్నించారు. రాష్ర్టానికి నిధులు తీసుకొనిరాలేని కిషన్రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండి ఉపయోగమ
కాంగ్రెస్ నిర్వహించిన వరంగల్ సభ.. రైతు సంఘర్షణ సభ కాదని... రాహుల్ సంఘర్షణ సభ అని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఎద్దేవాచేశారు. ఎయిర్పోర్టులో దిగిన తర్వాత సభ దేని గురించి అని రాహుల్