ఉగ్రవాదుల ఊచకోత నేపథ్యంలో జమ్ముకశ్మీర్లో ప్రస్తుతం పండిట్లు, ఇతర హిందూ వర్గాలకు చెందిన ఉద్యోగులు, సాధారణ ప్రజల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఉగ్రమూకలు సాధారణ పౌరులను పొట్టనపెట్టుకుంటున్నా.. కేంద్ర
మంత్రి మల్లారెడ్డిపై దాడి చేయడం హేయమైన చర్య అని మాజీ ఎంపీపీ పద్మాజగన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి పాటుపడుతుందన్నారు
కాంగ్రెస్లో రాజ్యసభ సీట్ల లొల్లి కాకరేపుతున్నది. పార్టీ కోసం పనిచేసి, గుర్తింపు కోసం ఎదురుచూస్తున్నా అధిష్ఠానం పట్టించుకోలేదని పలువురు నేతలు సోషల్ మీడియా వేదికగా విమర్శలు
దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని, అయితే వాటిపై కాంగ్రెస్ సీనియర్ నేతలకు ఏ మాత్రం ధ్యాస లేదని ఆ పార్టీ నేత హార్దిక్ పటేల్ ఆరోపించారు. గుజరాతీల సమస్యలను విన్నవించడానికి తాను ఎప్పుడు వెళ్లినా కాంగ్రెస్ ప
అమిత్షా నోరుతెరిస్తే అబద్ధాలే. తుక్కుగూడ సభలో మాట్లాడిన మాటలు వింటే.. ఆయనకు అల్జీమర్స్ వ్యాధి ఉన్నదేమోనన్న అనుమానం కలుగుతున్నది. కండ్లముందు కనిపిస్తున్న వాస్తవాలను విస్మరించి, పదే పదే అబద్ధాలు మాట్ల�
ఎవరెన్ని కుట్రలు చేసినా, కారు కూతలు కూసినా తెలంగాణకు సీఎం కేసీఆరే బాద్షా అని పీయూసీ చైర్మన్ జీవన్రెడ్డి స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ది నిజాం పాలన కాదని, నిజమైన పాలన.. నిజాయితీ పాలన అని తెలిపారు. ఆదివార�
పల్లె ప్రగతితోనే రాష్ర్టానికి అవార్డులు వచ్చాయని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల పరిషత్కు దీన్ దయాళ్ ఉపాధ్య�
రాజరికపు పోకడలతో కాంగ్రెస్ పార్టీ దేశానికి రాచపుండులా మారిందని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. తెలంగాణలో ముఖ్యమంత్రి లేడని, రాజు ఉన్నాడంటూ కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ వరంగల
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నడ్డా తీరు వీధి రౌడీని తలపించిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. నిజామాబాద్ పర్యటనలో భాగంగా ఎమ్మెల్సీ కల్వకు�
కాంగ్రెస్ పార్టీ పొత్తు కోసం ఇతర పార్టీల కాళ్లు పట్టుకొని బతిమాలినా ఎవరూ పొత్తు కోసం సిద్ధంగా లేరని.. రాహుల్ గాంధీ సమర్థుడైతే ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో ఎందుకు కాంగ్రెస్ ఓడిపోయిందని మంత్రి ఎర్రబల్లె దయా�
బీజేపీ నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేసిన ఆ పార్టీ ఎంపీ, పశ్చిమబెంగాల్ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అర్జున్ సింగ్.. మరోసారి విరుచుకుపడ్డారు. శనివారం ఆ రాష్ట్ర సీఎం మమతాబెనర్జీకి లేఖ రాసిన ఆయన.. రైతులను
జాతీయస్థాయిలో లక్షలాది ఉద్యోగాలను భర్తీ చేయకుండా యువత భవిష్యత్తుతో ఆటలాడుతున్న బీజేపీ నేతలను నిరుద్యోగ యువత నిలదీయాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రభుత్వం
అసెంబ్లీ ఆమోదించిన నీట్ వ్యతిరేక బిల్లును గవర్నర్ ఆర్ఎన్ రవి రాష్ట్రపతి ఆమోదానికి పంపకపోవడం రాష్ట్ర ప్రజలను అవమానించడమేనని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్నారు. ప్రజల సెంటిమెంట్ను గౌరవిం