కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొత్త చట్టాలను తెచ్చి సర్పంచ్ల అధికారాలు, నిధులను తగ్గించిందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. గతంలో ఇచ్చే గ్రాంట్ను క�
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జోకర్ మాటలు మానుకోవాలని, ఆయన మాటలు విని జనం నవ్వుకుంటున్నారని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఎద్దేవా చేశారు. బూరుగుపల్లిలో గురువారం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజన్న సిరిసి
‘కరీంనగర్ నియోజకవర్గ ప్రజలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ తీరని ద్రోహం చేసిండు. ఏదో చేస్తాడని ఎంపీగా గెలిపిస్తే నాలుగేండ్లలో ఒరగబెట్టిందేమీ లేదు. ప్రజలు ఎక్కడ నిలదీస్తారోనని, ఇంకా తన తప్
భూమాఫియాతో కుమ్మక్కై ఓ సామాన్యుడి ఇంటిని అక్రమంగా బుల్డోజర్లతో పోలీసులు కూల్చేయడంపై పాట్నా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. తమాషా చేస్తున్నారా? అని మండిపడింది. పాట్నాకు చెందిన సహ్యోగ దేవి అనే మహి�
గుజరాత్ గోద్రా అల్లర్ల సందర్భంగా తీసిన ఈ ఫోటో (మొదటిది) చాలా మందికి గుర్తుండే ఉంటుంది. అతడిని హిందువుల రక్షకుడిగా మీడియా చూపించింది. అతని పేరు అశోక్ పర్మార్. గుజరాత్ అల్లర్ల పోస్టర్ బాయ్గా
గిరిజనులను మోసం చేసిన బీజేపీకి ఓట్లేయమని, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ ఏమైందంటూ ఆల్ తెలంగాణ ట్రైబల్ స్టూడెంట్స్ జేఏసీ చైర్మన్ ఆర్.రవీంద్రనాయక్ ప్రధాని మోదీకి ప్రశ్నలు సంధించ�
‘ఉద్యమంలో నుంచి పుట్టిన మట్టి కవితను నేను’ అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తనదైన శైలిలో స్పందించారు. తాను పొలిటికల్ టూరిస్ట్ను కానని, తెలంగాణ ఉద్యమ బిడ్డను అని తేల్చిచెప్పారు. వైఎస్ షర్మిల ట్విట్టర్ వ
అబద్ధాలు చెప్పడం.. ఆపై దొంగ ప్రమాణాలు చేయడం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు అలవాటుగా మారింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడమే లక్ష్యంగా నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ప్రజల్లో పలచన అవుతున్నాడు
ఎమ్మెల్యేల ఎర కేసులో ఒక రాజకీయ పార్టీ హైకోర్టుకు వెళితే కోర్టు దానిని ఎలా స్వీకరించిందని సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. క్రిమినల్ కేసులో నిందితులు కానప్పుడు ఒక పార్టీ రిట్ ఎలా వేస్తుందని ప్�
తంగెడుపల్లిలో జరిగిన ప్రచారంలో రాజగోపాల్రెడ్డికి స్థానిక గ్రామస్థురాలు సత్తెమ్మ చుక్కలు చూపించింది. ఆమె అడిగిన ప్రశ్నలకు కంగుతిని అసహనంతో కారెక్కి వెళ్లిపోయారు. వారిద్దరి మధ్య సంభాషణ ఇలా జరిగింది
ఒక వ్యక్తి రాజకీయ ప్రయోజనాలకు కాంట్రాక్టు ఇవ్వడం కాకుండా జిల్లా అభివృద్ధికి నిధులు కేటాయించాలని ప్రధాని మోదీని పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు కోరారు. ఒక వ్యక్తికి కాంట్రాక్టు ఇస్తే జిల్లా బాగుపడద�
ఓ వైపు తెలంగాణకు అవార్డులు ఇస్తూనే మరోవైపు కేంద్రంలోని బీజేపీ నేతలు రాష్ట్రంలో అభివృద్ధి లేదంటూ విమర్శలు చేస్తున్నారని మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు ధ్వజమెత్తారు. అవార్డుల రేసులో తెలంగాణ �
దుబ్బాక నియోజకవర్గ ఎమ్మెల్యే రఘునందన్రావు ప్రజల చెవిలో క్యాలీఫ్లవర్ పెట్టాడని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శల వర్షం కురిపించారు. ఆమె చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర మంగళవా
పదవులు, పైసల కోసం తాను రాజకీయాల్లోకి రాలేదని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు స్పష్టం చేశారు. తన ఇన్నేండ్ల రాజకీయ జీవితంలో పదవులు, పైసల కోసం పనిచేయలేదని, ఇక్కడి నీచమైన సంస్కృతిని, వాస్తవాలను ప్రజలకు వి
ప్రపంచంలో తనకంటే గొప్పోడు ఎవరూ లేరని, తానే అందరికంటే గొప్పోడినన్న ఫీలింగ్లో ప్రధాని మోదీ ఉంటారని మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ పేర్కొన్నారు. ఆయనను విమర్శిస్తే అస్సలు తట్టుకోలేరని తెలిపారు. అంతేకా