నిమ్స్లో చికిత్స పొందుతున్న ఇబ్రహీంప ట్నం కుటుంబ నియంత్రణ చికిత్స బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన గవర్నర్ తమిళిసై సౌం దర్రాజన్కు చేదు అనుభవం ఎదురైనట్టు తెలిసింది. బాధితులను పరామర్శిస్తూ..
మత విద్వేషాలను రెచ్చగొడుతూ రాష్ట్రంలో గందరగోళం సృష్టించేందుకు యత్నిస్తున్న బీజేపీ కుట్రలను సాగనివ్వమని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. మహిళా నాయకురాలి ఇంటిపై దాడికి యత్నించిన బ�
పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలువాలని ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే, బాజిరెడ్డి గోవర్ధన్ కోరారు. ఒకటో డివిజన్ పరిధిలోని ఖానాపూర్�
బిల్కిస్ బానో కేసు లో దోషులుగా తేలి జైలుశిక్ష అనుభవిస్తున్న 11 మందిని గుజరాత్లోని బీజేపీ ప్రభుత్వం విడుదల చేయడంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ప్రధాని మోదీ, బీజేపీ ఆధ్వర్యంలో ‘నయా భారతం’ నిజమైన రూపం ఇదేన�
ఉచితాలపై కేంద్రంలోని మోదీ సర్కారు మీద ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరోసారి విమర్శలు గుప్పించారు. ఉచిత విద్య, వైద్యం అనేవి ఉచితాలు కావని, వీటి ద్వారా దేశంలోని పేదరికాన్ని పారదోలవచ్చని పేర్కొన్నారు. స
ఉత్తరప్రదేశ్లోని మథుర జిల్లాకు చెందిన ఓ ఉపాధ్యాయురాలు విద్యార్థులతో చేయించిన పని విమర్శలకు దారితీస్తున్నది. వర్షంతో జిల్లాలోని ఓ పాఠశాల కాంపౌండ్లో బుధవారం నీరు చేరింది. దీంతో బడిలోనికి వచ్చేందుకు ట�
దేశంలోని సెంట్రల్ యూనివర్సిటీల్లోని అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి మొదటిసారిగా నిర్వహిస్తున్న కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్టు(సీయూఈటీ) ఎట్టకేలకు శుక్రవారం ప్రారంభమైంద�
ముఖ్యమంత్రి కేసీఆర్ది మచ్చలేని పాలన అయితే, ప్రధాని మోదీది మూర్ఖపు పాలన అని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ పేర్కొన్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రజలకు నిరాశే మిగిల్చాయని చెప్పారు. బుధ�
పాక్.. ఫేక్.. బ్రేక్ ఇవే బీజేపీ విధానాలని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆరోపించారు. ఎవరినీ సంప్రదించకుండా దేశభద్రత విషయంలో ప్రధాని మోదీ అనాలోచిత నిర్ణయం తీసుకొని అగ్నిపథ్ను తెచ్చారని ఆయన ధ్వజమ
రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిన గవర్నర్ రాజకీయ నాయకురాలిగా వ్యవహరిస్తున్నారని, రాజ్భవన్ను రాజకీయభవన్గా మార్చారని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి విమర్శించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని పలు వా
పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై వ్వవహార శైలి రోజురోజుకూ విమర్శలకు తావిస్తున్నది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఆమె రాజకీయాలు చేస్తున్నారని పుదుచ్చేరి మాజీ సీఎం నారాయణస్వామి విమర్శలు గుప్పించ�
రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ తన లక్ష్మణరేఖను దాటుతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. గవర్నర్ తన పరిధిని దాటి ప్రజా దర్బార్ను నిర్వహించి రాజకీయ కేంద్రం
కేంద్రంలోని బీజేపీ సర్కారు మాటలు తెలంగాణకు చెప్తూ.. మూటలు మాత్రం గుజరాత్కు తరలించుకుపోతున్నదని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు విమర్శించారు. బీజేపీకి గుజరాత్ రాష్ట్రం తప్ప మరో ఆలోచన లేదన
మహమ్మద్ ప్రవక్తను తూలనాడుతూ బీజేపీ బహిష్కృత నేతలు నూపుర్ శర్మ, నవీన్ జిందాల్ చేసిన హేయమైన వ్యాఖ్యలపై అంతర్జాతీయ సమాజం దుమ్మెత్తిపోస్తున్నది. మత విద్వేషాన్ని రెచ్చగొట్టేలా ఉన్న ఈ వ్యాఖ్యలపై ముస్లి�
మహ్మద్ ప్రవక్తపై బీజేపీ నాయకులు నూపుర్శర్మ, నవీన్కుమార్ జిందాల్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలకు భారత్ క్షమాపణలు చెప్పాలని ఇరాన్, ఖతార్, కువైట్ దేశాలు భారత రాయబారులకు సమన్లు పంపిన నేపథ్యంలో రాష్ట్ర