దేశంలో మతహింసను ప్రేరేపించేలా, సమాజంలో చిచ్చురేపేలా పలువురు చేస్తున్న ప్రసంగాలు, జరుగుతున్న ఘటనల పట్ల ప్రధాని మోదీ మౌనంగా ఉండటాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుబట్టాయి. విద్వేషాన్ని వ్యాప్తి చేసే వారి�
పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై ప్రభుత్వానికి నియంత్రణ, నిర్వహణ లేనప్పుడు.. ప్రతీది మార్కెట్ ఆధారితమైతే, కేంద్రంలో ఇక పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఎందుకు?
బండి సంజయ్ తీరు మరీ విడ్డూరం. అయిదు లక్షల ఉద్యోగాలిస్తానన్నారని కేసీఆర్ మీద విమర్శ చేస్తారు. ఆ మాట ఎప్పుడన్నారు? ఎక్కడన్నారు? అనే ప్రశ్నకు ఆయన జవాబివ్వరు. మరీ బరితెగించి.. ఉద్యోగాలివ్వకపోతే బడితె పూజ చే�
బద్రీనాథ్ ఆలయంలో మంత్రి పూజలు.. పూజారుల ఆగ్రహం | ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ ఆలయంలో మంత్రి ధన్సింగ్ రావత్ పలువురు బీజేపీ నేతలతో కలిసి శనివారం పూజలు నిర్వహించారు.