ఎన్నికల మ్యానిఫెస్టోలో తాము చెప్పిన ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. అధికారులందరూ తమ శాఖలకు సంబం
నియోజకవర్గంలో ఐదేళ్లలో రూ.30 వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాను. నా హయాంలో బీటీపీఎస్ పనులు పూర్తికావడం ఆనందాన్నిచ్చింది. మణుగూరు ప్రభుత్వాసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా మార్చాను. ప్రభుత్వ లక్ష్యాలకు అన
CM KCR | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నోట్ల కట్టల ఆసాములకు.. కోట్ల విలువైన మీ ఓటుతో బుద్ధి చెప్పాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. వైరా నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద స�
మారుమూలన ఉన్న నియోజకవర్గం ఉమ్మడి రాష్ట్రంలో ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేదు. ఎలాంటి సౌకర్యాలు లేకపోవడంతో ప్రజలు, గిరిజనులు, ఆదివాసీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే తడవుగా సీ
తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమం కొనసాగాలంటే మళ్లీ కేసీఆరే సీఎం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైరా ఎమ్మెల్యే రాములునాయక్, బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ అభ్యర్థి మదన్లాల్ స్పష్టం చేశారు. ఇందుకోసం కారు గుర్�
బీఆర్ఎస్తోనే ప్రజాసంక్షేమం సాధ్యమని బీఆర్ఎస్ ఇల్లెందు ఎమ్మెల్యే అభ్యర్థి హరిప్రియానాయక్ అన్నారు. బుధవారం ఆమె మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల పరిధిలోని కాచనపల్లి, నామాలపాడు, కొత్తపేట, సింగారంలో ఎ�
’60 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏమీ చేయలేదు.. కేవలం తొమ్మిదిన్నరేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసింది.. కాబట్టి ఓటు అడిగ
ఇల్లెందు గడ్డ.. బీఆర్ఎస్ అడ్డా అని, ఇక్కడ ఎమ్మెల్యేగా హరిప్రియ గెలుపు ఖాయమని రాష్ట్ర స్త్రీ, శిశుసంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఇల్లెందు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శుక్రవార�
గోదావరి జలాలతో ఉమ్మ డి జిల్లాను సస్యశ్యామలం చేసేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ సీతారామ ప్రాజెక్టును నిర్మిస్తున్నారని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య స్పష్టం చేశారు.
సీతారామ ప్రాజెక్టుపై పూర్తి హక్కులు సీఎం కేసీఆర్కే ఉ న్నాయని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తెలిపారు. ఈ ప్రాజెక్టు నిర్మించాలన్న ఆలోచన ఒక్క కేసీఆర్కే రావడం గొప్ప విషయమని కొనియాడారు.
ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా రూపొందించిన సీతారామ ప్రాజెక్టు ద్వారా త్వరలోనే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు గోదావరి జలాలను అందిస్తాం.. కాలువల తవ్వకం కోసం బుగ్గపాడు, రుద్
అటవీ శాఖ జగిత్యాల జిల్లాలో ఉన్న అటవీ ప్రాంతాన్ని జగిత్యాల, మెట్పల్లి, కొడిమ్యాల, ధర్మపురి, రాయికల్ రేంజ్లుగా వర్గీకరించింది. ఈ ఐదు రేంజ్ల పరిధిలో అన్ని ప్రాంతాల్లో ఒకప్పుడు దట్టమైన అటవీ సంపద ఉండేది. క
తెలంగాణలో సాగునీటి రంగంలో స్వర్ణయుగం తీసుకొచ్చామని సీఎం కేసీఆర్ తెలిపారు. ఒకనాడు తెలంగాణ రైతుకు కంట కన్నీరే తప్ప పంటకు సాగునీరు లభించలేదని.. ప్రాజెక్టులు, కాలువలు, చెరువులతో రాష్ట్రం అలరారుతున్నదని పే�
రాష్ట్రప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యం ఇస్తున్నదని, క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నదని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కల్లూరు మండల కేంద్రంలో ప్రభుత్వం రూ.3.40 కోట్ల
ఉమ్మడి ఖమ్మం జిల్లా వరప్రదాయిని సీతారామ ప్రాజెక్ట్ పనుల పురోగతిపై సీఎం కేసీఆర్ గురువారం మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో చర్చించారు. గురువారం సీఎం కేసీఆర్ ఖమ్మం జిల్లా బోనకల్లు మండలంలో పర్యటించిన