సీతారామ ప్రాజెక్టు ద్వారా ఇల్లందు నియోజకవర్గంలోని అన్ని మండలాలకు సాగునీరు అందించాలని ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ అన్నారు. సోమవారం మండలిలో ఆమె మాట్లాడారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు గత బ
సీతారామ ప్రాజెక్ట్ నీళ్లను తరలించేది జిల్లా ప్రజల సౌకర్యార్థమా లేక మంత్రుల సాగు భూములకా అని తెలంగాణ ఆదివాసి సంక్షేమ పరిషత్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వట్టం నాగేశ్వరరావు ప్రశ్నించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రారంభమైన సీతారామ ప్రాజెక్ట్ నీళ్లు సమీప మండలాలకు ఇవ్వకుండా బయట ప్రాంతాలకు తరలించుకుపోవడాన్ని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ తీవ్రంగా ఖండ�
సీతారామ ప్రాజెక్టుకు భూసేకరణను త్వరితగతిన పూర్తిచేయాలని, ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచాలని సంబంధిత అధికారులను సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆదేశించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రముఖ సాగునీటి ప్రాజెక్ట్ సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నీరు చంద్రుగొండ మండలానికి అందించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో నాయకులు బుధవారం ఆందోళన వ్యక�
సీతారామ ప్రాజెక్టు కాలువ నిర్మాణం కోసం భూములిచ్చిన తమకే ముందుగా సాగునీళ్లివ్వాలని భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండల రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కేసీఆర్ కట్టించిన సీతారామ ప్రాజెక్టు ఇప్పుడు దిక్కు అయ్యిం ది. ప్రతిపక్షంలో ఉన్నపుడు కాంగ్రెస్ వ్యతిరేకించినా ఆ ప్రాజెక్టే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు వరప్రదాయినిగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష�
‘అపర భగీరథుడు.. కేసీఆర్'కు ఆజన్మాంతం రుణపడి ఉంటామని అన్నపురెడ్డిపల్లి మండల రైతు లు పేర్కొన్నారు. కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సీతారామ ప్రాజెక్టు నీళ్లు తమ పంట పొలాలకు చేరడం పట్ల భద్రాద్రి జిల్�
సమీకృత సీతారామ ఎత్తిపోతల పథకం- సీతమ్మసాగర్ బహుళార్ధక సాధక ప్రాజెక్టుకు సంబంధించిన తుది అనుమతులపై కేంద్ర ప్రభుత్వం మరో కొర్రీ పెట్టింది. ఢిల్లీలో మంగళవారం జరిగిన టెక్నికల్ అప్రైజల్ కమిటీ (టీఏసీ) సమావ�
రోళ్లపాడు ప్రాజెక్టును పునఃప్రారంభించాలని సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షుడు మాలోత్ శివనాయక్ డిమాండ్ చేశారు. తమ తలాపునే సీతారామ ప్రాజెక్టు ఉన్నా నీళ్లను మాత్రం పొరుగు జిల్లాకు ఎలా తీసుకెళ్తారని ప్రశ�
సీతారామ ప్రాజెక్టు ద్వారా రైతుల భూములకు సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ సేవాలాల్ సేన జిల్లా కమిటీ అధ్యక్షుడు శివనాయక్ ఆధ్వర్యంలో ఇల్లెందు నుంచి భద్రాచలం వరకు శనివారం పాదయాత్ర చేపట్టారు.
సీతారామ ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని, ఆ ప్రాజెక్టు పనుల్లో జాప్యం లేకుండా చర్యలు చేపట్టాలని రాష్ట్ర నీటిపారుదల మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అధికారులను ఆదేశించారు.
సీతారామ ప్రాజెక్టు కాలువ నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోతున్న రైతులకు ఎకరానికి రూ.20 లక్షలు నష్టపరిహారం ఇవ్వకుంటే, కాలువ పనులను ఎట్టిపరిస్థితుల్లోనూ జరగనివ్వమని భూనిర్వాసిత రైతులు హెచ్చరించారు. జూలూరు
Harish Rao | ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో 9 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే.. 3 లక్షల ఎకరాల పంటలు ఎండబెడుతారా..? అని కాంగ్రెస్ సర్కార్పై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు నిప్పులు చెరిగారు. ఒకవైపు కృష్ణా నది
మూడు విడతల్లో 22,37,848 మంది రైతులకు రూ.17,933 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం మిగిలిన రైతులకు నాల్గవ విడత ఎప్పుడు విడుదల చేస్తారనేది దానిపై ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు స్పష్టత ఇవ్వకుండా దాటవేత ధోరణి ప్రదర్శించారని, �