అబద్ధాల హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అదే అబద్ధాల పునాదులపై పాలన సాగిస్తున్నదని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. నిజం మౌనంగా ఉంటే అబద్ధమే రాజ్యమేలుతుందనే సామెత కాంగ్రెస్ సర్కార�
సీతారామ ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) ఆగ్రహం వ్యక్తంచేశారు. సీతారామ ప్రాజెక్టుకు కేంద్ర జలవనరుల సంఘం, హైడ్రాలజీ అనుమతులు ఉన్నా కా�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏర్పాటు చేసిన సీతారామ ప్రాజెక్ట్కి నిధులు కేటాయించి డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ నిర్మాణం చేపట్టాలని, లేకుంటే జిల్లావ్యాప్త ఉద్యమాన్ని చేపట్టనున్నట్లు తెలంగాణ రైతు సంఘ�
సీతారామ ప్రాజెక్టు నీళ్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏజెన్సీ మండలాలకు ఇవ్వాలని, అలాగే జూలూరుపాడులో శాశ్వత మార్కెట్ నిర్మించాలని, అర్హులైన వారికి ఇందిరమ్మ ఇల్లు వచ్చేలా చూడాలని కోరుతూ మండల పర్యటన�
నాటి ఉమ్మడి పాలనలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ప్రతిపాదించిన రాజీవ్ దుమ్ముగూడెం, ఇందిరాసాగర్ ప్రాజెక్టులు నీటి కుట్రలకు నిదర్శనంగా మిగిలాయి. ఈ రెండు ప్రాజెక్టుల్లో ఒకటి అంతర్రాష్ట్ర, మరొకటి వన్యప్రాణి అటవ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఈ నెల 25న సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సీతారామ ప్రాజెక్ట్ నీళ్లు ఈ జిల్లా భూములకే వినియోగించాలనే డిమాండ్తో పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి సదస్సును జ�
కేసీఆర్ మానస పుత్రిక సీతారామ ప్రాజెక్టు అని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. శుక్రవారం గార్ల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ ప్రాంత రైతుల�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని జూలూరుపాడు మండలానికి సీతారామ ప్రాజెక్ట్ నీటిని అందించి, చెరువుల నింపి బీడు భూములు సాగయ్యేలా చేయాలని సీపీఎం పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ సభ్యుడు కొండపల్లి శ�
ఏజెన్సీ గిరిజన ప్రాంతాలకు గోదావరి నీళ్లు రాకుండా రాష్ట్ర మంత్రులు ముగ్గురు జల దోపిడి చేస్తున్నట్లు సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆవునూరు మధు అన్నారు. గోదావరి జలాలను రోల్లపా�
సీతారామ ప్రాజెక్టు నిర్మాణం గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే 80 శాతం పూర్తయిందని, మిగతా 20 శాతం పనులకు బడ్జెట్లో నిధులు కేటాయించలేరా? అని వైరా మాజీ ఎమ్మెల్యే బానోతు చంద్రావతి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భూములు ఇచ్చిన రైతులను విస్మరించి రాజకీయ నాయకుల స్వార్థ ప్రయోజనం కోసం పక్క జిల్లా ఖమ్మంకు నీటిని తరలించుకుపోవడాన్ని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు త�
సీతారామ ప్రాజెక్ట్ పనులను త్వరగా పూర్తి చేయాలని వైరా మాజీ ఎమ్మెల్యే బానోతు చంద్రావతి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రాజెక్ట్ పనులు పూర్తికాక ముందే నీటి విడుదల అని హడావిడి చేసిన ప్రభుత్