సీతారామ ప్రాజెక్ట్ కెనాల్ ద్వారా సాగు, తాగునీటిని తమ మండలానికి విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం నాయకులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వినోభానగర్ గ్రామ సమీపంలో చేపట్టిన సీతార�
Sitarama project | సీతారామ ప్రాజెక్ట్(Sitarama project) కెనాల్ ద్వారా సాగు, తాగునీటిని తమ మండలానికి విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం నాయకులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వినోభానగర్ గ్రామం సమీపంలో �
సీతారామ ప్రాజెక్టు కాలువల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. నాణ్యతా ప్రమాణాల్లో ఎక్కడా రాజీ పడవద్దని సూచించారు.
సీతారామ ప్రాజెక్టు స్టేజ్-2 పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. ప్రాజెక్టు పనుల పురోగతిపై మంగళవారం క్యాంపు కార్యాలయంలో ఆయన అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీతారా�
Sitarama project | సీతారామ ప్రాజెక్టు(Sitarama project) కాలువల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Thummala) అధికారులను ఆదేశించారు.
సీతారామ ప్రాజెక్టును మరో ఏడాదిన్నరలో పూర్తి చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. గోదావరి జలాల నిల్వకు ఎక్కడా రిజర్వాయర్ లేని కారణంగా 10 నుంచి 12 టీఎంసీల నిల్వ సామర్థ్యం గల ఒక పెద్ద రిజర్వ
రోళ్లపాడు ప్రాజెక్టు ద్వారా నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలని మాజీ ఎమ్మెల్యే బానోతు హరిప్రియానాయక్ డిమాండ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేసిన రోళ్లపాడు ప్రాజెక్టు ప్
: నవయుగ సర్ ఆర్దర్ కాటన్గా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కీర్తి గడించారని పినపాక మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పేర్కొన్నారు. గోదావరి నదిపై ఈ ప్రాంతంలో సాగు
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నిర్మించిన సీతారామ ప్రాజెక్టుకు బీఆర్ఎస్ ప్రభుత్వమే నిధులు వెచ్చించి పనులు పూర్తిచేసిందని, ఆ ఘనత కేసీఆర్కే దక్కుతుందని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ చెప్�
Sitarama Project | ఉమ్మడి ఖమ్మం జిల్లా వరప్రదాయిని సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్ విజయవంతం కావడంతో.. జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేతలు, రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఖమ్మం జిల్లా కరువును శాశ్వతంగా పారదోలేందుకు ఉద్దేశించిన సీతారామ ప్రాజెక్టు ప్రారంభంతో కేసీఆర్ మహాసంకల్పం నెరవేరిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.
సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్ విజయవంతం కావడంతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కల సాకారమైందని మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. గురువారం అశ్వారావుపేట, దుమ్మపేటలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
సీతారామ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు వద్ద నిర్మించిన పంప్హౌస్ ట్రయల్ రన్ విజయవంతమైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని బీడు భూములను సస్యశ్యామలం చ�
ఉమ్మడి ఖమ్మం జిల్లాను గోదావరి జలాలతో సస్యశ్యామలం చేయాలని సంకల్పించి సీతారామ ప్రాజెక్టు ఎత్తిపోతల పథకానికి పూనుకున్న ఘనత కేసీఆర్దేనని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంత�