బిడ్డను గాయనిగా చూడాలని తండ్రి కల. చాలా రోజులకు ఒక మంచి అవకాశం వచ్చింది. తెల్లారితే ప్రోగ్రామ్. ఇంతలోనే నాన్న మరణం. కల నిజం కాకుండానే ఆ తండ్రి తనువు చాలించాడు. పెద్దదిక్కు లేకపోవడంతో చాలా కష్టాలు పడింది ఆ
Lata Mangeshkar will remain in ICU for now | ప్రముఖ నేపథ్య గాయనీ లతా మంగేష్కర్ మరికొద్ది రోజులు ఆసుపత్రిలో చికిత్స పొందనున్నారు. ఈ విషయాన్ని ముంబైలోని
ఒకప్పుడు సినిమాలోని పాటలను ప్రొఫెషనల్ సింగర్స్ మాత్రమే పాడేవారు. ఇప్పుడు అలా కాదు హీరోలు, హీరోయిన్స్ కూడా పాడుతున్నారు. సంగీత దర్శకులు కొత్త ప్రయత్నాలు చేస్తూ శ్రోతలను ఎంటర్టైన్ చేస్తున�
ప్రముఖ ప్లే బ్యాక్ సింగర్ హరిణి తెలుగు, కన్నడ సినీ పరిశ్రమలో సింగర్ గా మంచి పేరు తెచ్చుకొంది.ఆమె కుటుంబం ఎస్ఆర్ నగర్ లో ఉంటుంది. అయితే వారం రోజుల క్రితం హరిణి కుటుంబం మిస్ అయినట్లు ఎస్ఆర్ నగర్ పోలీస్ స్ట�
సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలు చాలా మందిని గందరగోళంలో పడేస్తున్నాయి. బ్రతికున్న వారినే చంపేయడం, ఆరోగ్యంతో ఉన్నవారిని అనారోగ్యం బారిన పడేయడం కామన్ గా మారింది. తాజాగా బాలీవుడ్ సీనియర్ మోస్ట్ సి�
Jagjit Kaur: ప్రముఖ బాలీవుడ్ నేపథ్య గాయని జగ్జీత్ కౌర్ (93) అనారోగ్య కారణాలవల్ల ఆదివారం ముంబైలో కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో ఆస్పత్రితో చికిత్స పొందుతున్న ఆమె
సింగర్గా, డబ్బింగ్ ఆర్టిస్ట్గా, యాంకర్గా తెలుగు ప్రేక్షకులని ఎంతగానో అలరించిన సునీత ఈ మధ్య రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తన వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న సునీత �
ముషీరాబాద్: దేశంలోని అన్ని వర్గాల ప్రజలు మెచ్చిన గాయకుడు కిషోర్కుమార్ అని ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి డాక్టర్ ఎస్.వేణుగోపాలాచారి అన్నారు. మనీషా ఆర్ట్స్సంస్థ ఆధ్వర్యంలో ప్రముఖ గాయకుడు కి�
‘తూఁ మేరీ జిందగీ హై.. తూఁ మేరీ హర్ ఖుషీ హై..’ పాట ఆయన జీవితానికి అక్షరాలా సరిపోతుంది. ఆయన జీవితం, సంతోషం ఎవరో కాదు.. పాటే! పాతికేండ్లుగా కరావోకే సంగీత ఝరిలో శ్రోతలను అలరిస్తున్నారు.. హన్మకొండకు చెందిన గౌస్ హై
ఏ జానపదమైనా మన గురించి పాడుతున్నట్లే అనిపిస్తుంది. కారణం, అందులో స్వచ్ఛత, ప్రేమ, సంతోషం, మానవ సంబంధాలు, కల్మషం లేని జీవితాలు కనిపిస్తయి. అందుకే జానపదం ‘స్ట్రెస్ బస్టర్’ అవుతున్నది. అలాంటి పాటలను అందిస్�
ప్రస్తుతం ముంబైని వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. సామాన్యుడితో పాటు సెలబ్రిటీలు కూడా వర్షం వలన వస్తున్న వరదలకు నానా ఇబ్బందులు పడుతున్నారు. బయటకు వచ్చిన వారు తిరిగి ఇంటికి చేరే వరక�
మంత్రి కేటీఆర్ అభినందనహైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ): మెదక్ జిల్లా నరంగికి చెందిన గాయని శ్రావణిలో చాలా ప్రతిభ ఉన్నదని, ఆమెను ప్రోత్సహించాలని మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్కు ప్రముఖ సంగీత దర్శకుడు ద�
సోషల్ మీడియా ప్రాముఖ్యత పెరిగాక మట్టిలో మాణిక్యాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఏం చదువుకోకపోయిన, కనీసం పేపర్లో ఉన్నది చూసి కూడా చదవలేకపోయినప్పటికీ వారు తమ గొంతుతో ఆకట్టుకుంట