ఏ జానపదమైనా మన గురించి పాడుతున్నట్లే అనిపిస్తుంది. కారణం, అందులో స్వచ్ఛత, ప్రేమ, సంతోషం, మానవ సంబంధాలు, కల్మషం లేని జీవితాలు కనిపిస్తయి. అందుకే జానపదం ‘స్ట్రెస్ బస్టర్’ అవుతున్నది. అలాంటి పాటలను అందిస్�
ప్రస్తుతం ముంబైని వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. సామాన్యుడితో పాటు సెలబ్రిటీలు కూడా వర్షం వలన వస్తున్న వరదలకు నానా ఇబ్బందులు పడుతున్నారు. బయటకు వచ్చిన వారు తిరిగి ఇంటికి చేరే వరక�
మంత్రి కేటీఆర్ అభినందనహైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ): మెదక్ జిల్లా నరంగికి చెందిన గాయని శ్రావణిలో చాలా ప్రతిభ ఉన్నదని, ఆమెను ప్రోత్సహించాలని మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్కు ప్రముఖ సంగీత దర్శకుడు ద�
సోషల్ మీడియా ప్రాముఖ్యత పెరిగాక మట్టిలో మాణిక్యాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఏం చదువుకోకపోయిన, కనీసం పేపర్లో ఉన్నది చూసి కూడా చదవలేకపోయినప్పటికీ వారు తమ గొంతుతో ఆకట్టుకుంట
ఒకప్పుడు చిన్మయి అంటే ఎవరికి పెద్దగా తెలియకపోవచ్చు. మీటూ ఉద్యమం తర్వాత ఈమె పేరు మారుమ్రోగిపోయింది. కోలీవుడ్ స్టార్ రైటర్ వైరముత్తు లాంటి వారికి వ్యతిరేకంగా ఆరోపణలు చేస్తూ మహిళల తరఫున ధైర్యంగా �
తీన్మార్ అనే ఓ టీవీ కార్యక్రమం ద్వారా పరిచయమై ఇప్పుడు సినిమాలలో దుమ్ము రేపుతున్న సింగర్ మంగ్లీ. యూనిక్ వాయిస్తో మంచి సింగర్గా దూసుకుపోతున్న మంగ్లీ ఎప్పుడు ట్రెడిషనల్ లుక్లోనే కనిపిస్తూ ఉంటుం�
కరోనా మహమ్మారి బుసలు కొడుతూనే ఉంది. ఈ వైరస్ వలన ఎందరో ప్రముఖులు కన్నుమూసారు. తాజాగా పదహారేళ్ల వయసులో సినీరంగ ప్రవేశం చేసిన ప్రముఖ గాయనిని పొట్టన పెట్టుకుంది. తప్పూ మిశ్రా తన గీతాలాపనతో
నటనతో పాటు సంగీతం, కవితారచనలో కూడా చెన్నై చిన్నది శృతిహాసన్కు మంచి ప్రవేశం ఉన్న విషయం తెలిసిందే. సినిమాలతో పాటు ఇండిపెండెంట్ ఆల్బమ్స్ ద్వారా స్వరకర్తగా సత్తా చాటుకుంది. సంగీత పరిజ్ఞానంతో పాటు తన మనసు
సోషల్ మీడియాలో వచ్చే వార్తలలో ఏది నిజం, ఏది అబద్ధం అనేది చెప్పడం చాలా కష్టం. ఈ మధ్య కాలంలో కొందరైతే బతికి ఉన్న వారిని కూడా చంపేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ సింగర్ లక్కీ అలీ కరోనాతో మృతి చె�
కరోనా మహమ్మారి వలన ఎందరో లెజెండ్స్ని మనం కోల్పోతున్నాం. గత ఏడాది లెజండరీ గాయకులు బాల సుబ్రహ్మణ్యం కరోనాతో కన్ను మూయగా, తాజాగా ప్రముఖ సీనియర్ వెటరన్ గాయకుడు జి ఆనంద్ కరోనాతో కన్నుమూశా�